ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > దీపావళి
 
గిరిజనుల ఇంట దీపావళి
FileFILE
గిరిజనులు అధికంగా నివసించే మధ్యప్రదేశ్‌లోని బార్వని, థార్, ఖర్గోనే మరియు ఝబువా జిల్లాలలో దీపావళి పండుగను విన్నూత్నంగా జరుపుకుంటారు. దీపావళికి నెలరోజుల ముందు గ్రామంలో ఎవరైనా చనిపోతే దీపావళి పండుగను జరుపుకోవడం మానేస్తారు. ఇక బరేలా తెగకు చెందిన గిరిజనులు దీపావళి పండుగను మూడు రోజులపాటు జరుపుకుంటారు.

మొదటిరోజు ఆవు పేడతో ఇంటిని అలుకుతారు. తర్వాత ఆవుపేడతో చేసిన ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. పండుగకు ముందుగానే ఇతర గ్రామాలలో నివసించే బంధువులకు ఆహ్వానం పంపుతారు. పండుగకు ముందు రోజు దైవప్రార్థనకు ఉద్దేశించిన సామాగ్రితోపాటు ఒక గుడ్డు, సజ్జ విత్తనాలు, మరియు టేకు గోళ్ళతో కూడిన బుట్టను ప్రతి కుటుంబానికి చెందిన సభ్యుడు గ్రామ పెద్దకు అందచేస్తారు.
  1 | 2 | 3  >> 
మరిన్ని
చేతులు జాగ్రత్త: వెంకటేష్
దీపాల పండుగపై తారల ముచ్చట్లు
అష్టైశ్వర్యాలను తెచ్చే దివ్య దీపావళి
దీపావళి పండుగ ఎలా వచ్చింది
మహిళలకు స్ఫూర్తి... సత్యభామ
కాళునికి కలిసొచ్చిన అమావాస్య