సంబంధిత వార్తలు
పొన్నూరు ఎమ్మెల్యేకు కరోనా.. కలెక్టరేట్లో వీడియో కాన్ఫెరెన్స్కు వెళ్లి..?
Ponnur MLA
గురువారం కరోనా టెస్టులు చేయించుకున్నానని.. కలెక్టరేట్లో సీఎం వీడియో కాన్ఫరెన్స్కు వెళ్లినప్పుడు ఈ విషయం తెలిసిందన్నారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నానని రోశయ్య తెలిపారు. హోం క్వారంటైన్లో ఉన్నానని, త్వరలోనే కోలుకుంటానంటూ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. ఎమ్మెల్యే రోశయ్యకు కరోనా పాజిటీవ్ అని తెలియడంతో కలెక్టరేట్లో మీటింగ్కు హాజరై ఆయనతో సన్నిహితంగా మెలిగిన అధికారులు, మిగతా ప్రజా ప్రతినిధులు భయాందోళనకు గురవుతున్నారు.
