శనివారం, 20 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:22 IST)
సంబంధిత వార్తలు
పెరుగే కనబడడం లేదు..?
తల్లి బతకదని తెలిసి.. సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం..
పడక సుఖానికి అడ్డుగా ఉన్నారనీ.. ఇద్దరు పిల్లల్ని చంపిన కసాయి తల్లి...
భర్తను ఇబ్బంది పెట్టాను.. అందుకే నా వెంటే వారిని తీసుకెళ్తున్నాను..
భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : అమర జవాను తల్లి
అమ్మ చేతిలో దెబ్బలు.. భర్త ఏమన్నాడో తెలుసా?
''అమ్మే కదా కొట్టింది ఏడవకు రా చిన్ని.." అన్నాడు తండ్రి
"అమ్మ చేతిలో దెబ్బలు తిని నీకు అలవాటైపోయింది.. నాన్నా.. నీకేం తెలుసు నా బాధ..?" టక్కున అన్నాడు చిన్ని.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
హైదరాబాద్ లోక్ సభ భాజపా అభ్యర్థి మాధవీలతను నెట్టేసిన మహిళ, ఎందుకు?- Video
హైదరాబాద్ లోక్ సభ భాజపా అభ్యర్థి మాధవీలత ఎండలను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేయాలనీ, తద్వారా దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వాన్ని తీసుకురావాలంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ బస్తీలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఓ మహిళతో తనకు ఓటు వేయాలని అడిగారు. ఐతే ఆ మహిళ కరపత్రం తీసుకున్న తర్వాత మాధవీలతను నెట్టివేస్తూ కనిపించింది. ఐతే వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటో తెలియలేదు కానీ మాధవీలతను మహిళ నెట్టివేసిన వీడియో మాత్రం వైరల్ అయ్యింది.
లోకం మాధవి ఆస్తుల విలువ రూ.894 కోట్లు
ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి జనసేన పార్టీ (జేఎస్పీ) తరపున పోటీ చేస్తున్న లోకం మాధవి రూ.894 కోట్ల ఆస్తులను వెల్లడించారు. తనకు మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ అనే కంపెనీ ఉందని, విద్యాసంస్థలు, భూములు, నగదు, బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఆస్తులు ఉన్నాయని మాధవి తన అఫిడవిట్లో పేర్కొంది. తన వద్ద బ్యాంకులో రూ.4.41 కోట్లు, లిక్విడ్ క్యాష్ రూ.1.15 లక్షలు ఉన్నాయని మాధవి అఫిడవిట్ ద్వారా పంచుకున్నారు. ఆమె డిక్లరేషన్ ప్రకారం, చరాస్తుల విలువ రూ. 856.57 కోట్లు మరియు స్థిర ఆస్తులు రూ. 15.70 కోట్లు. 2.69 కోట్ల అప్పులు ఉన్నాయని ఆమె తెలిపారు. ఏప్రిల్ 19, 2024న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది.
మార్గదర్శి చిట్ ఫండ్కు వైకాపా నేత ఆర్కే రోజా లాయల్ కస్టమర్
సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి, రామోజీరావు గ్రూపునకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్కు మధ్య జరుగుతున్న పోరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో రామోజీకి చెందిన మార్గదర్శి చిట్ఫండ్కు మంత్రి, వైఎస్సార్సీపీ నేత ఆర్కే రోజా కస్టమర్ అని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన రోజా, తన ఎన్నికల అఫిడవిట్లో మార్గదర్శిలో రూ.39.21 లక్షల విలువైన చిట్ ఉన్నట్లు వెల్లడించారు. ఆమెకు మరో చిట్ ఫండ్ కంపెనీలో రూ.32.9 లక్షల విలువైన చిట్ కూడా ఉంది.
సినీ నటి, ఏపీ మంత్రి రోజా చదివింది ఇంటర్, ఆస్తులు రూ. 13.7 కోట్లు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి రోజా శనివారం తన నామినేషన్ పత్రాలను ఈసీకి సమర్పించారు. ఇందులో తన ఆస్తి వివరాలను తెలియజేసారు. 2019 ఎన్నికల సమయంలో రోజా ఆస్తులు రూ. 9.03 కోట్లు వుండగా ఇప్పుడు అవి రూ. 13.07 కోట్లకి పెరిగినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఆస్తుల్లో రూ. 5.09 కోట్లు చరాస్తున్నట్లు చూపించారు. రూ. 7.08 కోట్లు స్థిరాస్తులు వున్నట్లు పేర్కొన్నారు. కోటి రూపాయలు విలువైన బెంజ్ కారుతో పాటు 9 కార్లు వున్నట్లు ఆమె తెలియజేసారు. చదువు విషయానికి వస్తే తను చదివింది కేవలం ఇంటర్మీడియెట్ వరకేనని ఆమె తన అఫిడవిట్లో వెల్లడించారు.
కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల
కడప లోక్సభ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల ఇటీవల నామినేషన్ దాఖలు చేసి అధికారికంగా బరిలోకి దిగారు. తన సోదరి వైఎస్ సునీతతో కలిసి కడప కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి షర్మిల నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఆమె నామినేషన్ పత్రాలను ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కడప నియోజకవర్గ ప్రజలు తగిన నిర్ణయం తీసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
తండ్రీ కొడుకు మధ్య సాగే కథతో భజే వాయు వేగం టీజర్ : మెగాస్టార్ చిరంజీవి
హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. విశ్వంభర సినిమా సెట్ లో ఈ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ టీజర్ తో పాటు టైటిల్ ఇట్రెస్టింగ్ గా, ఇప్రెసివ్ గా ఉందని చెప్పారు. తన అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటించిన "భజే వాయు వేగం" సినిమా విజయం సాధించాలని మెగాస్టార్ తన బెస్ట్ విశెస్ అందించారు. "భజే వాయు వేగం"చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ పెద్ద విజయాన్ని సాధించాలి : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
హను-మాన్ని అందించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు . బలగం, ఓం భీమ్ బుష్, సేవ్ ది టైగర్స్ సిరీస్ల విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. నభా నటేష్ హీరోయిన్. రొమ్-కామ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
పదిమందికి పని కల్పించడంలో చాలా ఆనందం వుంది: నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల
సాఫ్ట్ వేర్ రంగం నుంచి ఈమధ్య పలువురు సినిమారంగంలో పలు శాఖల్లో ప్రవేశిస్తూ రాణిస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో సరికొత్త కథాంశాలతో నిర్మాణాలు చేపడుతున్నారు అలా శభరి సినిమాతో నిర్మాతగా వచ్చిన మహేంద్ర నాథ్ సినిమారంగంలోకి రావడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ జరుగుతుండగా చాలామందికి పని కల్పించడంతోపాటు భోజునాలు చేస్తుంటే అందులో వున్న ఆనందం ఎక్కడా లేదనిపించింది.
ఆసక్తికి రేకెత్తిస్తున్న వరుణ్ సందేశ్ - నింద పోస్టర్
ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్తో వరుణ్ సందేశ్ హీరోగా రాబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు.
గుడిని మూసేయండి అంటున్న సీతా కళ్యాణ వైభోగమే టీజర్- మంత్రి కోమటి రెడ్డి ఆవిష్కరణ
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది. తాజాగా ఈ మూవీ టీజర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయించారు.