సోమవారం, 29 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:27 IST)
సంబంధిత వార్తలు
బియ్యం పిండి, ఆముదం ముఖానికి పట్టిస్తే..?
అన్నం వార్చిన నీటిని ముఖానికి పట్టిస్తే..?
దాల్చిన చెక్కతో ఫేస్ప్యాక్..?
కీరదోస మిశ్రమాన్ని కళ్ల కిందభాగంలో రాస్తే..?
చైనా మార్కెట్లో వీవో యూ1 పేరుతో స్మార్ట్ ఫోన్
పెరుగే కనబడడం లేదు..?
భర్త: పెరుగన్నం అన్నావు కదా.. మరి ఇందులో అసలు పెరుగే కనబడడం లేదు..?
భార్య: నసపెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో మీకు హైదరాబాద్ ఉంటదేంటి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కలివి కోడిని కనుక్కునేందుకు రూ. 50 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రకృతిలో నివాసం వుండే ఎన్నో జంతుజీవాలు కనుమరుగవుతున్నాయి. ఇదివరకు ఎక్కడబడితే అక్కడ పిచ్చుకలు కనిపించేవి. కానీ మొబైల్ ఫోన్ల రేడియేషన్ కారణంగా అవి గిలగిలలాడి చచ్చిపోయాయి. చివరికి ఎక్కడో టవర్లు లేని పల్లెటూర్లలోనో లేదంటే అడవుల్లోనో కనిపిస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే... అంతరించిపోతున్న అరుదైన పక్షుల్లో కలివికోడి అనేది ఒకటి. ఈ పక్షిని తొలిసారిగా 1848లో పెన్నా నది పరీవాహక ప్రాంతంలో చూసారట. ఆ తర్వాత మళ్లీ 1985లో కనబడిందట.
బంగారు పీఠం తప్పిపోయింది.. ఉన్ని కృష్ణన్ ఇంట్లో దొరికింది.. అసలేం జరుగుతోంది?
శబరిమలలోని బంగారు పీఠం తప్పిపోయింది. అయితే అది స్పాన్సర్ ఉన్నికృష్ణన్ సోదరి ఇంట్లో దొరికిన తర్వాత వివాదం మరింత తీవ్రమైంది. ఈ సంఘటన కుట్ర ఆరోపణలకు దారితీసింది. సమగ్ర దర్యాప్తుకు పిలుపునిచ్చింది. దేవస్వం మంత్రి వి.ఎన్. వాసవన్ సోమవారం మాట్లాడుతూ, ఈ సంఘటనల క్రమం తీవ్రమైన అనుమానాన్ని లేవనెత్తిందని అన్నారు.
Election : అక్టోబర్ 9 నుండి 31 జిల్లాల్లో పోలింగ్- మార్గదర్శకాలు జారీ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామీణ స్థానిక సంస్థ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. అక్టోబర్ 9 నుండి 31 జిల్లాల్లో పోలింగ్ జరుగుతుంది. కఠినమైన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మార్గదర్శకాల ప్రకారం 1.67 కోట్లకు పైగా ఓటర్లు MPTCలు, జడ్పీటీసీలు, గ్రామ పంచాయతీలకు ప్రతినిధులను ఎన్నుకుంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సోమవారం గ్రామీణ స్థానిక సంస్థలకు జరిగే రెండవ సాధారణ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది, దీనితో తెలంగాణ అంతటా పోలింగ్కు వేదిక ఏర్పడింది.
నా మిత్రుడు పవన్ కల్యాణ్ ఎలాంటివారో తెలుసా?: సీఎం చంద్రబాబు (video)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురించి, ఆయన పట్టుదల గురించి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.... నన్ను అరెస్ట్ చేసినప్పుడు పవన్ కల్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ కేన్సిల్ చేసారు. ఎంత పట్టుదలతో, నా ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే నేను రాలేనా అని రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. ఐతే నందిగామ దగ్గర ఆయన్ను ఆపేశారు. ఐనప్పటికీ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత రోడ్డు మీదనే పడుకుని ధర్నా చేసారు. మామూలుగా సినిమాల్లో ఇలాంటివన్నీ చేస్తుంటారు. షూటింగుల్లో చేస్తుంటారు.
Lady Aghori: అఘోరి కుక్కలాగ వాగితే నేను విని సైలెంట్గా ఉండాలా? దాన్ని కోసేస్తా: వర్షిణి స్ట్రాంగ్ వార్నింగ్
తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అఘోరి వర్షిణిని పెళ్లి చేసుకుంది. ఆపై అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అఘోరి జైలులో ఉన్న సమయంలో వర్షిణికి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వర్షిణి ఇటీవల కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో మరోసారి వీరి వ్యవహారం వెలుగుచూసింది. వర్షిణి ఎవరో తెలియదని అఘోరి, అఘోరి ఎవరో తెలియదని వర్షిణి ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...
లవంగాను నోట్లో వేసుకుని నమిలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం లవంగాలలో ఉండే యూజినాల్ అనే శక్తివంతమైన సమ్మేళనం, ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ (బాక్టీరియా నిరోధక) గుణాలను కలిగి ఉంటుంది. లవంగాలు నమిలితే కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన
క్రికెట్ యొక్క భారీ పరిధిని వినియోగించుకోవటం ద్వారా అర్థవంతమైన సామాజిక మార్పును తీసుకురావటానికి, భారతదేశంలో అత్యంత విశ్వసనీయ జీవిత బీమా సంస్థలలో ఒకటైన ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) థాంక్స్ ఎ డాట్ కార్యక్రమం ద్వారా రొమ్ము క్యాన్సర్ అవగాహనను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లడానికి కలిసి వచ్చాయి. ఈ ప్రయత్నంలో భాగంగా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్(ఒడిఐ) మ్యాచ్ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు థాంక్స్-ఎ-డాట్ లోగోతో అలంకరించబడిన విలక్షణమైన గులాబీ రంగు జెర్సీలలో మైదానంలోకి దిగింది.
టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం
టైప్ 1 మధుమేహంతో నివసిస్తున్న వ్యక్తులకు మరింత అవగాహన కల్పించటంతో పాటుగా వారికి అవసరమైన మద్దతు అందిస్తూనే వారి తక్షణ అవసరానికి ప్రతిస్పందనగా, బియాండ్ టైప్ 1 భారతదేశానికి తమ కార్యకలాపాలను విస్తరిస్తోన్నట్టు వెల్లడించింది. అవగాహన పెంచడం, సహాయక సంఘాలను నిర్మించడం, ప్రాణాలను రక్షించే వనరులను అందించడం, తరచుగా విస్మరించబడే స్వరాలను వినిపించటం ద్వారా డయాబెటిస్తో జీవించే తీరును మార్చడానికి ప్రపంచ లాభాపేక్షలేని సంస్థ పనిచేస్తుంది.
అధిక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి
మన హృదయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వివిధ కారణాలు ఉన్నాయి. గుండెకు సంబంధించిన ప్రమాదాల విషయానికి వస్తే చెడు కొలెస్ట్రాల్ అని పిలువబడే ఎలివేటెడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ప్రాథమిక ఆందోళనగా పరిగణించబడుతుంది. మన నియంత్రణలో లేని కుటుంబ చరిత్ర లేదా వృద్ధాప్యం వంటి ఇతర కారకాల మాదిరిగా కాకుండా, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్సి)ని సరిగా నిర్వహించవచ్చు, సిఫార్సు చేయబడిన స్థాయిలలో ఉంచవచ్చు. స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎల్డిఎల్సి ధమనులలో ఫలకాలు సృష్టిస్తుంది, దీనివల్ల రక్త ప్రవాహాన్ని పరిమితం చేసే అడ్డంకులు ఏర్పడతాయి. ఇది గుండెపోటులు, స్ట్రోక్లకు దారితీస్తుంది. అందుకే ఎల్డిఎల్సిని అరికట్టడం, అవసరమైన స్థాయిలో నిర్వహించడం చాలా ముఖ్యం.
కిడ్నీలను పాడు చేసే పదార్థాలు
కిడ్నీలు. వీటి ఆరోగ్యానికి అవసరమైన పదార్థాలను తింటుండాలి. ఐతే కిడ్నీలను డ్యామేజ్ చేసే పదార్థాలు ఏమిటో తెలుసుకుని వాటిని దూరం పెట్టాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు కిడ్నీలను పాడు చేస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాము. ప్రాసెస్ చేసిన మాంసాలు సోడియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు కృత్రిమ స్వీటెనర్లు చక్కెర కలిపిన పానీయాలు ప్రాసెస్ చేసిన స్నాక్స్ సోడా, డెయిరీ ఉత్పత్తుల వంటి అధిక ఫాస్పరస్ ఉండే ఆహారాలు ఆల్కహాల్ అధిక ప్రోటీన్ ఉండే ఆహారాలు