శనివారం, 21 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:27 IST)
సంబంధిత వార్తలు
బియ్యం పిండి, ఆముదం ముఖానికి పట్టిస్తే..?
అన్నం వార్చిన నీటిని ముఖానికి పట్టిస్తే..?
దాల్చిన చెక్కతో ఫేస్ప్యాక్..?
కీరదోస మిశ్రమాన్ని కళ్ల కిందభాగంలో రాస్తే..?
చైనా మార్కెట్లో వీవో యూ1 పేరుతో స్మార్ట్ ఫోన్
పెరుగే కనబడడం లేదు..?
భర్త: పెరుగన్నం అన్నావు కదా.. మరి ఇందులో అసలు పెరుగే కనబడడం లేదు..?
భార్య: నసపెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో మీకు హైదరాబాద్ ఉంటదేంటి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
విదేశీ పర్యటనకు పట్టుబట్టిన భార్య.. నో చెప్పిన భర్త.. ఉరేసుకుని ఆత్మహత్య
సెలవుల్లో విదేశీ పర్యటనకు సంబంధించిన విషయంలో ఏర్పడిన వివాదం విషాదాన్ని మిగిల్చింది. సెలవుల్లో విదేశీ ట్రిప్పుకు వెళ్లాలని పట్టుబట్టిన మహిళకు కుటుంబంతో వివాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మైసూరులోని సరస్వతిపురంలో చోటుచేసుకుంది. మృతురాలు సంధ్య తన భర్త రంగనాథ్తో విదేశీ పర్యటన ప్రణాళికల గురించి గొడవ పడ్డారని తెలుస్తోంది. తమ కొడుకు పరీక్షలు ఉన్నాయని పేర్కొంటూ రంగనాథ్ తక్షణ పర్యటనకు అభ్యంతరం తెలిపాడని వర్గాలు తెలిపాయి. వాదన తర్వాత, అతను కొద్దిసేపు ఇంటి నుండి వెళ్లిపోయాడని తెలుస్తోంది.
యాచకుని వద్ద లక్షలాది రూపాయలు.. పెట్టెలో నోట్లకట్టలు.. బ్యాంకు ఖాతాలో..?
భిక్షాటన చేస్తున్న వ్యక్తుల్ని తక్కువగా అంచనా వేయకూడదనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా పదేళ్లుగా భిక్షాటన చేస్తూ కనిపించిన ఒక వృద్ధుడి దగ్గర ఏకంగా లక్షలాది రూపాయల సంపద బయటపడింది. చిరిగిన చొక్కా.. అతని పెట్టెల్లో లక్షలాది రూపాయల సంపద బయటపడింది. బట్టలతో దీనంగా కనిపించే ఆ యాచకుడి పెట్టెలో నోట్లకట్టలు, బ్యాంకు ఖాతాలో లక్షల రూపాయలు ఉండడం స్థానికులను ఆశ్చర్యపరిచింది.
Madam Zeher: ఢిల్లీలో లేడీ డాన్ అరెస్ట్.. పగలు ఆ పని.. రాత్రి వేరే పని
ఢిల్లీలో లేడీ డాన్ గుట్టు రట్టు అయ్యింది. పగలు బ్యూటీ పార్లర్ నడుపుతూ, రాత్రిపూట డ్రగ్స్ సిండికేట్ను శాసిస్తున్న ఈమెను గ్యాంగ్స్టర్లు మేడమ్ జహర్ అని పిలుస్తారు. ఇటీవల మహిపాల్పూర్ ఫ్లైఓవర్ వద్ద భారీగా డ్రగ్స్ పట్టుబడిన కేసు దర్యాప్తులో ఈమె పేరు పోలీసులకు పదే పదే వినిపించడంతో.. విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime Rate: ఏపీలో నేరాల రేటు ఆరు శాతం తగ్గింది.. హోం మంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ మొత్తం నేరాల రేటు ఆరు శాతం తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత ఏపీ శాసనసభకు తెలియజేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనతో పోలిస్తే సంకీర్ణ ప్రభుత్వ హయాంలో నేరాలు తగ్గాయని చెప్పారు. శాంతిభద్రతలలో మెరుగుదలలు, పటిష్టమైన పోలీసింగ్ రాష్ట్రవ్యాప్తంగా నేరాల తగ్గింపుకు దోహదపడ్డాయని అనిత అన్నారు. మహిళలపై నేరాలు 4.4 శాతం తగ్గాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టి సారించిన చొరవ వల్లే ఈ తగ్గుదల జరిగిందని ఆమె అన్నారు.
గోదావరి పుష్కరాలు: రూ.530 కోట్లు కేటాయించనున్న తెలంగాణ సర్కారు
జూన్ 26 నుండి జూలై 7, 2027 వరకు గోదావరి పుష్కరాలు జరుగునున్నాయి. ఇక గోదావరి పుష్కరాలకు ఏర్పాట్ల కోసం రూ.530 కోట్లు కేటాయించాలని తెలంగాణ దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 12 రోజుల గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున, పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడంలో దేవాదాయ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
ఇదివరకటి రోజుల్లో కోళ్లు గంపలు లేదా గూళ్లలో గుడ్లు పెట్టేవి. అవి తినే ఆహారం కూడా సహజసిద్ధమైనది కావడంతో కోడిగుడ్లు తింటే ఎంతో ఆరోగ్యకరంగా వుండేది. ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కల్తీ కోడిగుడ్లు వచ్చేసాయి. వాటిని తింటే లేనిపోని వ్యాధులు తగులుకుంటాయి. అలాగే పాలు కూడా. పశువులకు ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్నారట. కొన్నిచోట్లయితే పావు లీటరు పాలలో ముప్పావు లీటరు కల్తీ పాలు కలిపి అమ్మేస్తున్నారట. కనుక ఇలాంటి పాలు తాగితే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.
బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం
బైపాస్ సర్జరీ (CABG) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అవకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని మెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు ఏర్పడిన కేసును విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు. 2008లో ట్రిపుల్ వెసెల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగి ఇటీవల తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మెడికవర్ హాస్పిటల్స్లో చేరారు.
మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్ను విడుదల చేసిన జైడస్
హైదరాబాద్: అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న, ఆవిష్కరణ-ఆధారిత లైఫ్-సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సరసమైన ఆసిలేటింగ్ పాజిటివ్ ఎక్స్పిరేటరీ ప్రెజర్(ఓపిఈపి) పరికరం, పిపెయిర్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. సిఓపిడి, ఆస్తమా మరియు బ్రోన్కియెక్టాసిస్ ఉన్న రోగులలో ప్రభావవంతమైన రీతిలో శ్లేష్మ తొలగింపుకు మద్దతు ఇవ్వడానికి, ముక్కు దిబ్బడను తొలగించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి రూపొందించబడిన 3-నిరోధక వ్యవస్థను ఇది కలిగి ఉంటుంది. పిపెయిర్ అనేది పేటెంట్ పొందిన డిజైన్తో కూడిన వినూత్నమైన, ఔషధ రహిత, హ్యాండ్హెల్డ్ పరికరం.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఈ నీటిని తాగితే 8 ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నిమ్మరసం శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మనీరు తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ నీరు శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది, తద్వారా కొత్త హుషారు వస్తుంది. గోరువెచ్చని నిమ్మకాయ నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.