శనివారం, 27 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 12 నవంబరు 2018 (11:43 IST)
సంబంధిత వార్తలు
నా స్నేహితురాలిని నా బోయ్ ఫ్రెండుకి పరిచయం చేశా... బాగా కనెక్ట్ అయిపోరేమోననిపిస్తోంది...
చేతి గోళ్లు అందంగా లేవనీ.. ఆ వధువు ఏం చేసిందో తెలుసా?
వినయ విధేయ రామ టీజర్... బోయపాటీ... ఇక మారవా అంటూ...
తిరుపతిలో బాలికపై నాలుగేళ్ల పాటు అత్యాచారం.. గదికి పిలిపించుకుని..?
ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..
నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అబ్బాయి: నేను నీకు నచ్చానా చెప్పు..
అమ్మాయి: ఆ నచ్చారు.. అందుకే కదా పెళ్ళికి ఒప్పుకున్నా...
అబ్బాయి: నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అమ్మాయి: రెండు, మూడుసార్లు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
దసరాకు బంద్ కానున్న మద్యం షాపులు.. డీలా పడిపోయిన మందు బాబులు
తెలుగు రాష్ట్రాల్లో దసరా అతిపెద్ద పండుగలలో ఒకటి. ఈ సందర్భంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఏకం అవుతారు. నవరాత్రి సమయంలో చాలామంది ఉపవాసం ఉంటారు. ఈ సంవత్సరం, దసరా అక్టోబర్ 2న వస్తుంది. ఈ రోజున గాంధీ జయంతి కావడం మద్యం షాపులు బంద్ కానున్నాయి. భారతదేశం అంతటా, ఈ రోజున మద్యం అమ్మబడదు. కాబట్టి వైన్ దుకాణాలు మూసివేయబడతాయి. దీంతో మందుబాబులు డీలా పడిపోతున్నారు. మద్యం దుకాణాలు ఇప్పటికే మూసివేత గురించి నోటీసులను ప్రదర్శించాయి.
ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పిందని మోటారు బైకుతో ఢీకొట్టిన ప్రేమికుడు (video)
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో దారుణం జరిగింది. తనను ప్రేమించిన యువతి తనకు బ్రేకప్ చెప్పిందని మోటారు బైకుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచాడు. రోడ్డుపై పడిపోయిన యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసారు..
సుగాలి ప్రీతి కేసు: ఇచ్చిన మాట నెలబెట్టుకున్న పవన్- చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన సుగాలి ప్రీతి కేసు ఇప్పుడు సీబీఐకి వెళ్లింది. సున్నితమైన ఈ కేసుపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దర్యాప్తును బదిలీ చేసింది. ఈ కేసును మొదట 2017 ఆగస్టులో కర్నూలు పోలీస్ స్టేషన్లో దాఖలు చేశారు. హోం మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు దానిని సీబీఐకి అప్పగించారు. ఈ కేసు సీబీఐకి చేరుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ ఈ కేసుపై దృష్టి సారించారు. ఆయన సీఐడీ అధికారులతో మాట్లాడి సరైన దర్యాప్తు చేయాలని కోరారు.
Pawan Kalyan : నాలుగు రోజులు వైరల్ ఫీవర్- హైదరాబాద్కు పవన్ కల్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నాలుగు రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్నప్పటికీ జ్వరం తగ్గలేదు. జ్వరంతో పాటు, తీవ్రమైన దగ్గు కూడా ఆయనకు ఉంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లాలని వైద్యులు సూచించారు. తదుపరి చికిత్స కోసం శుక్రవారం మంగళగిరి నుండి హైదరాబాద్కు ప్రయాణం చేయనున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ, పవన్ సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి మరింత దిగజారింది.
NTR Statue: అమరావతిలో 100 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం
అమరావతి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్మాణం 300 అడుగుల నీరుకొండ కొండపై 100 అడుగుల ఎత్తులో నిర్మించబడుతుంది. మొత్తం ఎత్తు 600 అడుగులకు చేరుకుంటుంది. ఇది అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. ఈ స్థావరంలో దిగ్గజ నటుడు, టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్పై ఒక మ్యూజియం ఉంటుంది. ఇందులో ఒక మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంటాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం
టైప్ 1 మధుమేహంతో నివసిస్తున్న వ్యక్తులకు మరింత అవగాహన కల్పించటంతో పాటుగా వారికి అవసరమైన మద్దతు అందిస్తూనే వారి తక్షణ అవసరానికి ప్రతిస్పందనగా, బియాండ్ టైప్ 1 భారతదేశానికి తమ కార్యకలాపాలను విస్తరిస్తోన్నట్టు వెల్లడించింది. అవగాహన పెంచడం, సహాయక సంఘాలను నిర్మించడం, ప్రాణాలను రక్షించే వనరులను అందించడం, తరచుగా విస్మరించబడే స్వరాలను వినిపించటం ద్వారా డయాబెటిస్తో జీవించే తీరును మార్చడానికి ప్రపంచ లాభాపేక్షలేని సంస్థ పనిచేస్తుంది.
అధిక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి
మన హృదయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వివిధ కారణాలు ఉన్నాయి. గుండెకు సంబంధించిన ప్రమాదాల విషయానికి వస్తే చెడు కొలెస్ట్రాల్ అని పిలువబడే ఎలివేటెడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ప్రాథమిక ఆందోళనగా పరిగణించబడుతుంది. మన నియంత్రణలో లేని కుటుంబ చరిత్ర లేదా వృద్ధాప్యం వంటి ఇతర కారకాల మాదిరిగా కాకుండా, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్సి)ని సరిగా నిర్వహించవచ్చు, సిఫార్సు చేయబడిన స్థాయిలలో ఉంచవచ్చు. స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎల్డిఎల్సి ధమనులలో ఫలకాలు సృష్టిస్తుంది, దీనివల్ల రక్త ప్రవాహాన్ని పరిమితం చేసే అడ్డంకులు ఏర్పడతాయి. ఇది గుండెపోటులు, స్ట్రోక్లకు దారితీస్తుంది. అందుకే ఎల్డిఎల్సిని అరికట్టడం, అవసరమైన స్థాయిలో నిర్వహించడం చాలా ముఖ్యం.
కిడ్నీలను పాడు చేసే పదార్థాలు
కిడ్నీలు. వీటి ఆరోగ్యానికి అవసరమైన పదార్థాలను తింటుండాలి. ఐతే కిడ్నీలను డ్యామేజ్ చేసే పదార్థాలు ఏమిటో తెలుసుకుని వాటిని దూరం పెట్టాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు కిడ్నీలను పాడు చేస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాము. ప్రాసెస్ చేసిన మాంసాలు సోడియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు కృత్రిమ స్వీటెనర్లు చక్కెర కలిపిన పానీయాలు ప్రాసెస్ చేసిన స్నాక్స్ సోడా, డెయిరీ ఉత్పత్తుల వంటి అధిక ఫాస్పరస్ ఉండే ఆహారాలు ఆల్కహాల్ అధిక ప్రోటీన్ ఉండే ఆహారాలు
అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?
తాజాగా కట్ చేసిన అల్లం ముక్కలను నీటిలో ఉడకబెట్టి జింజర్ టీ లేదా అల్లం టీని తయారు చేస్తారు. అల్లం టీని వడకట్టి, పర్ఫెక్ట్ టీని తయారు చేయడానికి కొంచెం తేనె కలపాలి. ఈ అల్లం టీ కీళ్ల నొప్పులు, వాపును తగ్గిస్తుంది. వికారం నుండి ఉపశమనం ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్తుంది. యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు దీనిలో ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియలో సహాయపడుతుంది. జలుబుకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని అణిచివేస్తుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది. అధిక బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్టెన్షన్: హైదరాబాద్ వైద్య నిపుణులు
హైదరాబాద్: ఇండియా హైపర్టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ ప్రకారం, భారత దేశంలో 20 కోట్ల మంది వయోజనులు రక్తపోటుతో బాధపడుతున్నారని అంచనా, వీరిలో దాదాపు 2 కోట్ల మంది మాత్రమే దీనిని నియంత్రణలో ఉంచుకున్నారు. ఇది దేశంలో అత్యంత అత్యవసర ప్రజారోగ్య సమస్యలలో ఒకటిగా నిలిచింది. ఏఐజీ హాస్పిటల్ లోని వైద్య నిపుణులు- డాక్టర్ రాజీవ్ మీనన్, డాక్టర్ అనుజ్ కపాడియా, డాక్టర్ స్వరూప్ జి భరది, డాక్టర్ ప్రసాద రెడ్డి- దేశంలో హైపర్ టెన్షన్(రక్తపోటు), రెసిస్టంట్ హైపర్టెన్షన్లకు పెరుగుతున్న ప్రాబల్యాన్ని చాటిచెప్పారు.