శనివారం, 7 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 12 నవంబరు 2018 (11:43 IST)
సంబంధిత వార్తలు
నా స్నేహితురాలిని నా బోయ్ ఫ్రెండుకి పరిచయం చేశా... బాగా కనెక్ట్ అయిపోరేమోననిపిస్తోంది...
చేతి గోళ్లు అందంగా లేవనీ.. ఆ వధువు ఏం చేసిందో తెలుసా?
వినయ విధేయ రామ టీజర్... బోయపాటీ... ఇక మారవా అంటూ...
తిరుపతిలో బాలికపై నాలుగేళ్ల పాటు అత్యాచారం.. గదికి పిలిపించుకుని..?
ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..
నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అబ్బాయి: నేను నీకు నచ్చానా చెప్పు..
అమ్మాయి: ఆ నచ్చారు.. అందుకే కదా పెళ్ళికి ఒప్పుకున్నా...
అబ్బాయి: నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అమ్మాయి: రెండు, మూడుసార్లు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్కౌంటర్ చేసేశారు..
కఠిన చట్టాలు వచ్చినా అత్యాచార ఘటనలు మాత్రం ఆగట్లేదు. అయితే లక్నోలో మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు అత్యాచార నిందితుడిని పట్టుకుని తాట తీశారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేసేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. దీపక్ వర్మ అనే వ్యక్తి మూడేళ్ల పసిపాపను అపహరించి, అత్యాచారం చేశాడు. గురువారం తెల్లవారుజామున, రద్దీగా ఉండే ఐఎస్బీటీ, మెట్రో ప్రాంత సమీపంలోని ఒక వంతెన కింద తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని నిందితుడు అపహరించాడు. తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబ సభ్యులు పాప కనపడకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అనంతరం పాపను అపహరించిన ప్రదేశానికి సుమారు 500 మీటర్ల దూరంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న చిన్నారిని దారిన పోయే ఒక వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వైద్య పరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది.
యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..
బీఆర్ఎస్ నాయకుడు ఓ హోటల్ రూమ్లో ఓ యువతితో అడ్డంగా దొరికిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బీఆర్ఎస్ నేత గోగుల రాజు అడ్డంగా ఓ యువతితో హోటల్ గదిలో వుంటూ దొరికిపోయాడు. మహబూబాబాద్ అర్బన్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్న అతని భార్య 28వ వార్డు మాజీ కౌన్సిలర్ కావడం గమనార్హం. అయితే రాజుకు మరొక యువతితో అక్రమ సంబంధం ఏర్పడింది.
Warangal: వరంగల్ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్లు, కౌగిలింతలు..(video)
వరంగల్ ప్రభుత్వ కార్యాలయంలో రాసలీలలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం నిత్యం సిబ్బందితో కళకళలాడుతుంది. సమయం సాయంత్రం అయితే బోసిపోతుంది. దీనిని అదనుగా తీసుకున్న ఇద్దరు ఉద్యోగులు తమ లైంగిక కోరికలను తీర్చుకోవడం మొదలెట్టారు. తాము ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్నామనే విషయాన్ని మరిచిపోయారు.
అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి దేవతల రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారనీ, ఐతే ఇది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తనకున్న సమాచారం ప్రకారం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేశ్యలు వుంటారనీ, వారికి ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమాలతో పాటు శిబిరాలు కూడా వున్నయంటూ ఆరోపణలు చేసారు. కృష్ణం రాజు వ్యాఖ్యలతో అమరావతి మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే తమకు క్షమాపణలు చెప్పకపోతే నీ అరెస్ట్ ఖాయం అంటూ హెచ్చరించారు.
Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకా తన వైఖరిని ప్రకటించలేదు. అమరావతి, వారు ప్రతిపాదించిన మూడు రాజధానుల ఆలోచన మధ్య పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రజలు తిరస్కరించారు. ఊహించిన విధంగానే, జగన్ మోహన్ రెడ్డి అమరావతి పునఃప్రారంభ వేడుకకు హాజరు కాలేదు. కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, సాక్షి అమరావతి పట్ల తమ ద్వేషాన్ని దాచుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. సాక్షి టీవీలో జరిగిన చర్చలో, ఒక ప్యానలిస్ట్ అమరావతిపై విషం చిమ్మారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నట్లుగా అమరావతి దేవుళ్ల నివాసం కాదని, సెక్స్ వర్కర్ల నివాసమని ఆయన లైవ్లో పదే పదే అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి
శంఖం పువ్వులు. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జుట్టు తెల్లబడకుండా ఉండాలనుకునేవారికి శంఖపు పువ్వు ఒక గొప్ప ఎంపిక అని చెబుతారు. ఈ పువ్వులతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ పువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. శంఖపు పువ్వు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది శరీరం నుండి మలినాలను తొలగించడంలో మేలు చేస్తుంది. శంఖపు పువ్వు అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి. మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు
చక్కెర తీపిగా ఉంటుంది, కానీ దానిలో ఎక్కువ భాగం ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు వంటి మొత్తం ఆహారాలలో సహజ చక్కెరలు ఉంటాయి. శరీరం ఆ కార్బోహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. తద్వారా మీ కణాలకు స్థిరమైన శక్తి లభిస్తుంది. కానీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటి అదనపు చక్కెరలు ప్యాక్ చేసిన ఆహారాలు శరీరానికి చేటు చేస్తాయి. వాటివల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక చక్కెర-తీపి పానీయాలు తీసుకుంటే అధిక బరువు పెరగడంతో మధుమేహం, కొన్ని క్యాన్సర్లు వంటి సమస్యలు వస్తాయి. అదనపు చక్కెర రక్తప్రవాహంలోకి ఎక్కువ కొవ్వులను విడుదల చేస్తుంది. రెండూ గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె జబ్బులకు దారితీయవచ్చు.
Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు
ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.
ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్
మధుమేహం. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది. ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.
గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?
మనీ ప్లాంట్. ఈ మొక్క ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుందని విశ్వాసం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మొక్క బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు జిలీన్ వంటి ఇండోర్ గాలి నుండి గాలిలో ఉండే కాలుష్య కారకాలను తొలగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి విలువను జోడిస్తుంది. ఇంకా మనీ ప్లాంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మనీ ప్లాంట్ ఉన్న గదిలోని గాలిలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, సులభంగా శ్వాస తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇంట్లో మనీ ప్లాంట్ను ఉంచడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఇంట్లో వాదనలను, ఆందోళన, నిద్ర రుగ్మతలను తగ్గిస్తుంది.