సోమవారం, 20 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 30 నవంబరు 2022 (22:43 IST)
సంబంధిత వార్తలు
మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పేలుతున్న జోకులు, మీమ్స్
కరోనా జోకులు.. సైన్స్, ఆర్ట్స్, కామర్స్కు మధ్య తేడా ఏమిటి?
పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పా?
ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలు
రాము- "ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలకు తేడా ఏంట్రా?"
సోము- "ఈజిప్టు మమ్మీని చూసి పిల్లలు భయపడతారు.. ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు..!".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!
కెనడాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో అంత్యక్రియల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తమ బంధువులకు అంత్యక్రియలు చేయలేక శవాలను అనాథలుగా వదిలివేస్తున్నారు. అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ.30 లక్షలు దాటుతుండడమే అందుకు కారణం. అంతసొమ్ము భరించడం తమవల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా పదేళ్లు తిరిగేసరికి అంటే 2023 ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ, అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు.
గర్భిణి మహిళకు వెజ్ స్థానంలో నాన్ వెజ్ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం
ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో వంట చేసుకునే తీరికలేని వారికి ఫుడ్ డెలివరీ యాప్లు చక్కటి పరిష్కారం అందిస్తున్నాయి. అయితే, ఫుడ్ ఆర్డర్లు పెరిగేకొద్దీ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. డెలివరీ జాప్యం, ఆర్డర్ చేసిన ఐటెమ్లలో కొన్ని రాకపోవడం లేదా ఒక ఆర్డర్కు బదులు మరో ఆర్డర్ రావడం వంటివి జరగడం కామన్గా మారిపోయాయి. బెంగుళూరులో ఓ గర్భిణీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. శాఖాహారి అయిన ఆమె జొమాటోలో పన్నీర్ థాలీ కోసం ఆర్డర్ పెట్టగా ఆర్డర్ తెచ్చిన వ్యక్తి పొరపాటున చికెన్ థాలీ తీసుకొచ్చి ఇచ్చాడు. దీనిపై ఆమె భర్త ఎక్స్ వేదికగా జొమాటో తీరును తప్పుబట్టారు.
కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?
ఇరాన్ దేశంలో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ చాపర్ కూలిన ప్రదేశాన్ని గుర్తించినట్టు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ అధికారింగా వెల్లడించింది. అయితే, ఈ ప్రాంతంలో బతికున్నవారి ఆనవాళ్లు మాత్రం ఏమాత్రం కనిపించడం లేదని ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఎర్ఎన్ఎన్ వెల్లడించింది. మానవరహిత విమానాలతో గాలింపు చర్యలు చేపట్టగా ప్రమాద స్థలికి సంబంధించి ఖచ్చితమైన భౌగోళిక కోఆర్డినేట్లు లభించవచ్చని పేర్కొంది.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ చెప్పుకుంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉపాధి హామీ కూలీలు సంబరాలు చేసుకుంటున్నారు. తాము పని చేసే ప్రాంతంలో చంద్రబాబు పాటలు పెట్టుకుని డ్యాన్స్లు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ డ్యాన్స్ను వీడియో తీసిన ఇతరులు.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెలంగాణాలో ఒక గ్రామంలో ఉపాధి హామీ పని చూసుకుంటూ ఆనందంతో చంద్రబాబు పాట మీద డ్యాన్స్ చూస్తూ ఆనందం వ్యక్తపరిచారు. ఇపుడు ఈ వీడియో వైరల్గా మారింది.
ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరిగింది. ఈ ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆయన భార్య లావణ్య దేవి విశాఖపట్టణం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. అయితే, ఈ నెల 4వ తేదీన భర్త తరపున ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులు వెల్లడంతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీచేశారు. అందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విశేషమైన విజయం
విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI), కానూరు, అత్యంత సవాలుతో కూడిన ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IVతో ఇబ్బంది పడుతున్న 62 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా చికిత్సను చేసినట్లు వెల్లడించింది. బరువు తగ్గడం, గత ఆరు నెలలుగా తీవ్రమైన వెన్నునొప్పి వంటి సమస్యలతో అతను పలు హాస్పిటల్స్ తిరిగారు. ప్రారంభంలో ఇతర ఆసుపత్రులలో పరీక్షలు చేసినప్పుడు, అతని పొత్తికడుపులో పలు పెద్ద లింప్ నోడ్స్ ఉన్నాయని కనుగొనబడింది. క్షయవ్యాధి ప్రోటోకాల్ల క్రింద అతనికి చికిత్స చేశారు. అయినప్పటికీ, నిరంతర సమస్యల కారణంగా, డాక్టర్ సాయికృష్ణ కొల్లూరు వద్ద పరీక్ష చేయించుకోవటం కోసం విజయవాడలోని AOIకు వచ్చారు.
చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు
ఈరోజుల్లో చాలామందికి స్పూనులతో భోజనం చేయడం అలవాటుగా మారింది. కానీ స్పూన్లతో కాకుండా చేతులతో ఆహారం తినడం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చేతితో భోజనం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. స్పూన్లకు బదులుగా చేతితో భోజనం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే చేతిలో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా వుంటుంది. చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. వేళ్ల కొనలతో పదార్థాలను కలిపినప్పుడు ఆహారం యొక్క ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి. ఇది మీరు తినబోయే ఆహారం కోసం మెదడును సిద్ధం చేస్తుంది. ఆహారాన్ని చేతులతో తినడం వల్ల మంచి రుచి వస్తుంది.
పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?
తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుందనే సామెత మనకి తెలిసిందే. ఎందుకుంటే ఉల్లిపాయలో ఆవిధమైన పోషకాలు వున్నాయి. ఉల్లిపాయ రసం స్వతహాగా ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాము. జుట్టు రాలడం లేదా బలహీనంగా ఉంటే, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తే ఫలితం వుంటుంది. ఉల్లిపాయలను మగవారు తింటుంటే అది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది. ఉల్లిపాయలు కళ్లకు కూడా మేలు చేస్తుంది. ఇది కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలు ఇన్ఫెక్షన్ను నివారించడంలోనూ, వాపు నుండి ఉపశమనం కలిగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!
ఆదివారం అంటేనే బిర్యానీ.. అప్పుడప్పుడు బిర్యానీ లాగించే వారు మీరైతే ఈ కథనం మీ కోసమే. అప్పుడప్పుడు అంటే వారానికి రెండు లేదా నాలుగైదు సార్లు బిర్యానీ తినే ప్రియులకు ఈ స్టోరీ చాలా అవసరం. బిర్యానీలను ఎక్కువ తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు.
పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?
విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు అధికంగా వున్న పనసపండ్లను తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ధాతువులు పనసపండ్లలో పుష్కలంగా వున్నాయి. పీచు పదార్థాలు సైతం పుష్కలంగా వుండే పనసను తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఇంకా పనసలోని పోషకాలేంటంటే.. పొటాషియం, పీచు ఇందులో అధికం. తద్వారా రక్తపోటు నియంత్రణలో వుంటుంది. హృద్రోగ సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా క్యాల్షియం, మెగ్నీషియం ఇందులో వుండటం వల్ల ఎముకలకు బలాన్నిస్తాయి. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.