బుధవారం, 25 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:55 IST)
సంబంధిత వార్తలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
"లంబు : ఆర్టీసీ బస్సు మీద ఓ వ్యాఖ్య చెప్పరా.
జంబు : నాలుగు చక్రాలు ప్రగతికి సోపానాలు, నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు. "
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఎమర్జెన్సీ అనేది దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటి: పవన్ కల్యాణ్
ఎమర్జెన్సీ అనేది స్వతంత్ర భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయాలలో ఒకటి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ సంఘటన కాదని, రాజ్యాంగానికి ప్రత్యక్ష ద్రోహం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, అప్పటి కాంగ్రెస్ నాయకత్వం అధికార దురాశకు ప్రతీక అని జనసేనాని పేర్కొన్నారు. "పత్రికలు నిశ్శబ్దం చేయబడ్డాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కబడ్డాయి. ప్రాథమిక హక్కులు నిలిపివేయబడ్డాయి. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి, శ్రీ ఎల్. కె. అద్వానీ, శ్రీ జార్జ్ ఫెర్నాండెజ్, శ్రీ మొరార్జీ దేశాయ్ వంటి గొప్ప నాయకులు, అనేక మంది ప్రజాస్వామ్య రక్షణ కోసం నిలబడి జైలు పాలయ్యారు" అని పవన్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4... రోదసీలోకి భారత వ్యోమగామి
భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విశ్వవినువీధుల్లో దేశ కీర్తిపతాక రెపరెపలాడే మధురఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లమంది భారతీయుల ఆకాంక్షలు, శుభాశీస్సులను గుండెల నిండా నింపుకుని మన వ్యోమగామి శుభాంశు శుక్లా బుధవారం రోదసీలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో ముగ్గురు ఆస్ట్రోనట్స్ కూడా వెళ్లారు. వీరందరినీ యాక్సియం-4 నింగిలోకి తీసుకెళ్లింది.
జీఎస్టీ ఆఫీసర్ ఇంట్లో చోరీ.. రూ.60లక్షల విలువైన నగదు, బంగారం, వజ్రాలు గోవిందా!
హైదరాబాద్ మధురానగర్ కాలనీలో రిటైర్డ్ జీఎస్టీ సూపరింటెండెంట్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగలు రూ.60 లక్షల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, నగదును దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మధురానగర్లోని సత్యదేవి విల్లాస్లో ఉన్న ఆకుల హరిరావు ఇంట్లోకి చొరబడిన దుండగులు నకిలీ కీలను ఉపయోగించి లాకర్లను తెరిచి లోపల ఉన్న విలువైన వస్తువులను దొంగిలించారు.
అమ్మ ఇంకా బతికేవుంది.. వచ్చి చంపెయ్.. ప్రియుడుకి ప్రియురాలు పిలుపు
ప్రియుడు మోజులో పడిన ఓ బాలిక కన్నతల్లిని హత్య చేసింది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో జరిగింది. ప్రియుడుతో వద్దన్నందుకు ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడు, అతడి సోదరుడితో తల్లిని హత్య చేయించింది. వారు ఇంట్లో తల్లిని హతమారుస్తుంటే నిందితురాలు బయట కాపలా కాసింది. అమ్మ కొనఊపిరితో కొట్టుమిట్టాడున్నా కనికరం చూపలేదు... అమ్మ ఇంకా బతికే వుంది వచ్చి చంపెయ్ అంటూ ప్రియుడిని ఇంటికి పిలిపించి కన్నతల్లికి మరణశాసన రాసింది. ఈ అమానుష ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది. ఆమె ప్రియుడు సోదరుడు ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు..
ఆ ఐదు గ్రామాల ప్రజలకు న్యాయం చేయండి.. ప్రధానిని కోరిన కవిత
పోలవరం ప్రాజెక్టుపై చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ప్రగతి ఎజెండా సమావేశంలో భద్రాచలం, చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలనే తన డిమాండ్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేవనెత్తారు. ఎక్స్ పోస్ట్లో, కవిత ప్రధానమంత్రి, తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను ఈ సమస్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ గ్రామాలు పోలవరం ముంపు జోన్ పరిధిలోకి రానప్పటికీ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయబడ్డాయని పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
బాలీవుడ్ నటి సనా ఖాన్కు మాతృవియోగం
బాలీవుడ్ నటి సనా ఖాన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ రాగా, ఆమె తల్లి సయీదా ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకరమైన వార్తలు సనా ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి
నటి రమ్యశ్రీ పై కొందరు రెండురోజులనాడు భూ బకాసులు దాడి చేశారు. హైదరాబాద్ సమీపంలో 2008 లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ద్వారా కొంత స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆమెతోపాటు మరికొందరు కూడా కొనుగోలు చేశారు. వారంతా కొడుకులు కష్టపడితేనే మేం గతంలో కొనుగోలు చేశాం. కానీ వాటిని సంజయ్ ఖాన్, శ్రీధర్ రావు అనే రియల్టర్ లు తమ భూమిగా కబ్జాచేశారు. దీనిపై ప్రభుత్వానికి విన్నవించారు. హైడ్రా కు కూడా వివరించారు. దీనిపై హైడ్రా కమీషనర్ మాతో మీటింగ్ వేశారు. కానీ ఆరోజు శ్రీదర్ రావు అనే వ్యక్తి రాలేదు.
Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్
"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తమ్ముడు" సినిమా నుంచి 'జై బగళాముఖీ..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
అహాన్, అనీత్ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి దర్శకత్వంలో ‘సయారా’ చిత్రం రూపు దిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అహాన్ పాండే, అనీత్ పద్దా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ను మేకర్లు రిలీజ్ చేశారు. ‘సయారా’ ఆల్బమ్లోని నాల్గవ పాట హమ్సఫర్ను తాజాగా విడుదల చేశారు.
సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది "సమ్మతమే" సినిమా. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమా రిలీజై ఈ రోజుకు సరిగ్గా మూడేళ్లవుతోంది. 2022, జూన్ 24న "సమ్మతమే" ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ టీమ్ క్రేజీ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.