ఆదివారం, 28 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 10 అక్టోబరు 2019 (17:41 IST)
సంబంధిత వార్తలు
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
మరేం ఫర్వాలేదులే...
"లంబు : ఇక్కడ జేబు దొంగలుంటారు జాగ్రత్త.
జంబు : మరేం ఫర్వాలేదులే.. నా డబ్బులు మొత్తం పర్స్లో పెట్టుకున్నాన్లే"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ
మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తాజాగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫేస్బుక్లో ఇప్పటికే యాక్టివ్గా ఉన్న ఆయన ఇప్పుడు @KCRBRSpresident అనే వినియోగదారు పేరుతో 'X' (గతంలో ట్విట్టర్)లో ఖాతాను తెరిచారు. ప్రస్తుతానికి, కేసీఆర్ 'ఎక్స్'లో కేవలం రెండు ఖాతాలను మాత్రమే అనుసరిస్తున్నారు. వారిద్దరూ ఆయన కుమారుడు, మాజీ మంత్రి కె.టి. రామారావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు.
20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి
అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుజరాత్కు చెందిన ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలో ఆ ముగ్గురు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఎస్యూవీ వాహనం అన్ని లేన్లను దాటుకుంటూ.. 20 అడుగుల ఎత్తులో గాలిలోకి వెళ్లిందని, ఆ తర్వాత సమీపంలో ఉన్న చెట్లను ఢీకొన్నట్లు గ్రీన్విల్లే కౌంటీ పోలీసులు వెల్లడించారు.
బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు
విజయవాడ సింగ్ నగర్ లో బస్సు యాత్ర చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుదుటిపై రాయిదెబ్బ తగిలింది. రాయి విసిరిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆరోజు తగిలిన రాయి దెబ్బకు సీఎం జగన్ బ్యాండేజ్ వేసుకుని తిరిగారు. ఐతే తాజాగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న సమయంలో ఆయన నుదుటిపై బ్యాండేజ్ కనిపించలేదు. దెబ్బ తగిలిన ఆనవాళ్లు కూడా కనిపించకుండాపోయాయే, కనీసం కుట్లు వేసిన గుర్తులు కూడా కనిపించలేదంటూ ప్రతిపక్షాలు సీఎం రాయి దాడి గాయంపై సెటెర్లు వేస్తున్నాయి.
23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్
తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రజల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామనే ప్రతిజ్ఞతో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ శనివారం 23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో అధికారం కోల్పోయిన తర్వాత ఇదే తొలి ఆవిర్భావ దినోత్సవం. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. తన భర్త వేరే మహిళతో బెడ్రూంలో ఏకాంతంగా వుండటాన్ని చూసిన భార్య వారిద్దరి గదికి తాళం వేసేసింది. దీనితో భయపడిన ఆ జంట ఆ గదిలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు చెప్పిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జనగాం జిల్లా రాజపేట జంగాల కాలనీకి చెందిన పులేందర్ గతకొంతకాలంగా బచ్చన్నపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గురువారం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో వాళ్లద్దరూ బెడ్రూంలో ఏకాంతంగా గడుపుతున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
వరలక్ష్మీ శరత్ కుమార్ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన 'నా చెయ్యి పట్టుకోవే...' పాటకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది.
బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్
హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా ఇంకా థియేటర్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్ర 50 రోజుల వేడుకను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శోభారాణి, దర్శకులు వి సముద్ర హాజరయ్యారు.
C.D ట్రైలర్తో భయపెడుతున్న అదా శర్మ
అదా శర్మ ప్రస్తుతం పాన్ ఇండియన్ నటిగా ఫుల్ ఫేమస్ అయ్యారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అదా శర్మ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఆడియెన్స్ ముందుకు వచ్చి అందరినీ మెప్పిస్తున్నారు. హారర్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్లతో అదా శర్మ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత అదా శర్మ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమాను చేస్తున్నారు.
పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల
రాజకీయ ప్రసంగాలు ఒక్కోసారి మిస్ ఫైర్ అవుతుంటాయి. ఉద్దండులైన నాయకులకు సైతం ఇది జరుగుతుంటుంది. పవన్ కల్యాణ్ తాజాగా సూపర్ స్టార్ కృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు ఇలాగే మిస్ ఫైర్ అయ్యాయి. దీనితో పవన్ కాస్త ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ నేపధ్యంలో కృష్ణ కుమార్తె ఘట్టమనేని మంజుల చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని వుందని చెప్పారు. ఆ విషయాన్ని పలుమార్లు ఆమె చెప్పినప్పటికీ పవన్ ఆమెతో సినిమా చేయలేదు. తన వద్ద పవన్కి సరిపడా కథ వుందని ఆమె అనుకున్నప్పటికీ పరిస్థితులు అందుకు అనుకూలించలేదనే అనుకోవచ్చు.
ఎల్.బి.స్టేడియంలో రామ్చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్
తమిళదర్శకుడు శంకర్ నేత్రుత్వలో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా గత ఏడాదినుంచీ కొనసాగుతుంది. ఇది సమాలీన రాజకీయాలకు ముఖచిత్రంగా వుండనున్నదని తెలుస్తోంది. ఇప్పటికే చాలా పార్ట్ పూర్తి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో ఈనెలారంభంలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మరలా కొంత గేప్ తీసుకుని వందలాది మంది జూనియర్స్ మధ్య గత రెండు రోజులుగా మరికొన్ని సీన్స్ తీశారు.