గురువారం, 24 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 8 అక్టోబరు 2019 (17:27 IST)
సంబంధిత వార్తలు
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
గాలిలో ఎలా ఎగురుతుంది?
"లంబు : విమానం గాలిలో ఎలా ఎగురుతుంది.
జంబు : పక్షి రెక్కలు తగిలించుకొని ఎగురుతుంది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...
బీటెక్ చదివే 19 ఏళ్ల కుర్రాడు, ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న 38 ఏళ్ల మహిళ స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్తా సన్నిహిత సంబంధానికి దారి తీయడంతో ఇద్దరూ కలిసి ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో 19 ఏళ్ల కుర్రాడు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్గా 38 ఏళ్ల మహిళ పనిచేస్తోంది. ఈమెకి పెళ్లయింది, కానీ కొన్ని కారణాల వల్ల భర్త నుంచి విడిపోయి ఒంటరిగా వుంటోంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సన్నిహిత సంబంధానికి దారి తీసింది.
YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైఎస్ సునీతారెడ్డి కలిశారు. వివేకా హత్య కేసులో నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఎన్నికల తర్వాత సునీత సీఎంను కలవడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 2024లో, సునీత తన భర్తతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.
Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్
ఏపీ మద్యం కుంభకోణంలో ఏ4గా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించాయి. రూ.3200 కోట్ల కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఇతర పిటిషనర్ల బెయిల్ను కోర్టు వాయిదా వేసింది. ఇంతలో, సిట్ తన దర్యాప్తును వేగవంతం చేసి శ్రావణి డిస్టిలరీస్ డైరెక్టర్కు నోటీసులు జారీ చేసింది.
జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల
ఏపీ మద్యం కుంభకోణంలో భాగంగా జరిగిన అన్ని అక్రమ లావాదేవీలను బహిర్గతం చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం లక్ష్యం నల్లధనం సంపాదించడమేనని ఆమె అన్నారు. డిజిటల్ చెల్లింపులను నిలిపివేయడానికి అదే కారణమని షర్మిల అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన షర్మిల జగన్ నుండి సమాధానాలు కోరారు. జగన్ హయాంలో మద్యం తయారు చేయడం, అమ్మడం వంటి అనేక లోపాలు జరిగాయని ఆమె అన్నారు. డిజిటల్ యుగంలో, నగదు చెల్లింపుల ద్వారా ఆదాయం వచ్చేదని షర్మిల ఎత్తి చూపారు.
జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 26 నుండి 31 వరకు సింగపూర్లో ఆరు రోజుల అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో, ముఖ్యమంత్రి ప్రముఖ ప్రపంచ కంపెనీల ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార కార్యనిర్వాహకులు, ఇతర కీలక భాగస్వాములతో సమావేశం కానున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న
హరిహరవీరమల్లు సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాన్ సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు. ఔరంగ్ జేబ్ కథ చెబితే చాలామంది కోపాలు వచ్చాయి. ఎందుకు వస్తాయి. టోపీలు కుట్టి జీవనం సాగించాడని పుస్తకాలలో చదివాను. కానీ ఎంతోమందిని రాజులను చంపారు. హిందూవులను హింసించారు. అవి చెప్పడం తప్పా? అంటూ విమర్శకులపై ప్రశ్నలు సంధించారు. నెగెటివ్ గా మాట్లాడేవారిని ప్రతివారూ తిప్పికొట్టాలి.
హరిహర వీరమల్లు టాక్పై హైపర్ ఆది ఏమన్నారు?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. ఈ చిత్రం విడుదలకు ముందే బెన్ఫిట్ షోలు, ప్రీమియర్ షోలు తిలకించి తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ క్రమంలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది కూడా ఇన్స్టా వేదికగా స్పందించారు.
Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు
విజయ్ దేవరకొండ కింగ్డమ్ ప్రమోషన్ కోసం సందీప్ రెడ్డి వంగా నడుం బిగించాడు. జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తన కెరీర్ పై ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో రెండు షేడ్స్ లో వుంటాయని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత అంత స్థాయి సక్సెస్ లేదని చిత్ర నిర్మాత నాగవంశీ కూడా వెల్లడించారు. అందుకే కింగ్ డమ్ పై కొత్త ప్రయోగానికి దిగారు.
పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు
పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్నహరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు ప్రకటన విడుదల చేశారు. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన 'హరిహర వీరమల్లు' సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.
కమల్ హాసన్, రజనీకాంత్లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు
లోకేష్ కనగరాజ్ సరి కొత్త తరం దర్శకుడు, అతను స్టార్ నటులతో కలిసి పనిచేస్తున్నాడు. అతనికి భారీ డిమాండ్ ఉంది. అతను రజనీకాంత్, విజయ్ వంటి నటులతో కలిసి పనిచేశాడు. అతని తదుపరి చిత్రం కూలీ, ఇది రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించిన యాక్షన్ డ్రామా. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా, లోకేష్ కనగరాజ్ రజనీకాంత్, కమల్ హాసన్ గురించి ధైర్యంగా ప్రకటన చేశాడు. కూలీ విడుదలైన తర్వాత, రజనీకాంత్ సర్ విక్రమ్ను ఎందుకు ప్రయత్నించలేదో, కమల్ హాసన్ సర్ కూలీని ఎందుకు ప్రయత్నించలేదో ప్రేక్షకులకు తెలుస్తుందని ఆయన అన్నారు.