గురువారం, 16 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 8 అక్టోబరు 2019 (17:27 IST)
సంబంధిత వార్తలు
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
గాలిలో ఎలా ఎగురుతుంది?
"లంబు : విమానం గాలిలో ఎలా ఎగురుతుంది.
జంబు : పక్షి రెక్కలు తగిలించుకొని ఎగురుతుంది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం
తిరుమలలో మూడు రోజుల పాటు జరిగే శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం మే 17 నుంచి 19 వరకు వైభవంగా జరగనుంది. నారాయణగిరి గార్డెన్స్లోని పరిణయోత్సవ మండపంలో ఏటా శ్రీదేవి భూదేవి, శ్రీనివాసుల కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!
నెల్లూరు జిల్లా కావలి నియోజవర్గంలో ఆసక్తికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13వ తేదీన ఏపీలో లోక్సభ ఎన్నికల పోలింగ్తో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో కావలి నియోజవర్గ వైకాపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, ఆయన పొరపాటున టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థికి ఓటు వేశారు. ఈ విషయాన్ని ఆయన గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైకాపా తరపున విజయసాయి రెడ్డి బరిలో ఉన్నారు. అయితే, పోలింగ్ రోజున వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప రెడ్డి పొరపాటున టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేశారు.
తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం
జూన్ 2వ తేదీ తర్వాత హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా నిలిచిపోవడంతో హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఆంధ్రప్రదేశ్కు పదేళ్లుగా కేటాయించిన లేక్వ్యూ అతిథి గృహం వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి బుధవారం అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం, హైదరాబాద్ను 10 సంవత్సరాల కాలానికి ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు.
ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ మహేశ్ కుమార్ గుప్తాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిద్దరికీ సమన్లు జారీ చేసింది. ఏపీలో ఈ నెల 13వ తేదీన లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ తర్వాత రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై కేంద్ర సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఢిల్లీకి వచ్చిన వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీలకు ఈసీ సమన్లు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్కుమార్ గుప్తా బుధవారం అత్యవసరంగా భేటీ అయ్యారు.
ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయగూడెంలో ఘోరం జరిగింది. క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పిడుగుపడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. నీలాయగూడెంలోని గ్రామ శివారులో చిట్టీమల్లమ్మ పొలంలో 15 మంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లు ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా పెద్దగాలితో మేఘాలు పట్టుకొచ్చాయి. వర్షం తుంపర్లు పడుతుండటంతో పిల్లలు కేరింతలు కొడుతూ హుషారుగా క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలో పెద్దశబ్దంతో వారు ఆడుతున్న మైదానంలో పిడుగుపడింది. ఆ పిడుగు మర్రి రుషి అనే యువకుడి తలను తాకడంతో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..
సుచి లీక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుచిత్ర మాజీ భర్త కార్తీక్ కుమార్ మాత్రం ఆమె చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. మాజీ భార్య ఐశ్వర్యతో పోల్చితే ధనుష్ మంచివాడు అని చెప్పింది సుచిత్ర. ఐతే, ధనుష్ కూడా డ్రగ్స్ తీసుకుంటాడు అని, అలాగే అటు ఆడవాళ్ళతో, ఇటు గేలతో ధనుష్కి అక్రమ సంబంధాలు ఉన్నట్లుగా మాట్లాడింది. అందుకే, ధనుష్ ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. ధనుష్ అభిమానులు ఇప్పుడు ఇతర హీరోలను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు.
పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది
ఎర్రచందనం కలప వుండే చోట ఓ టేబుల్ పై ఆమె కూర్చుని పక్కనే మందు బాటిల్ తో దాక్షాయణి గా చమత్కారమైన యాసతో వుంది. నోటిలో గుట్కా నములే ఆమె ఈసారి మందు మింగుతున్నట్లుగా అనిపిస్తుంది. వెనుక ఆమె రౌడీలు వుండగా ఎవరితో సీరియస్ గా చూస్తున్న ఈ స్టిల్ నెటిజన్టను ఆకట్టుకుంది.
థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్
మే నాల్గవ తేదీన డా. దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ అసోసియేషన్ తలపెట్టిన భారీ ఈవెంట్ కు బ్రేక్ పడింది. అందుకు ఎలక్లన్లు కారణంగా పర్మిషన్ ఇవ్వడం కుదరదని పోలీసు యంత్రాంగం చెప్పినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మరలా డేట్ ను ప్రకటిస్తామని డైరెక్టర్స్ ఇ.సి. మీటింగ్ అనంతరం నిర్ణయించారు.
సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.
థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్
దీనితో పాటు పరిశ్రమ లో పలు సమస్యలు తెలుపుతూ, థియేటర్లలో ఆక్యపెన్సీ తగినంత లేని కారణంగా థియేటర్స్ ను బంద్ చేస్తున్నట్లు ఆ అసోసియేషన్ వారు చెబుతున్నారు. జూన్ 27వ తేదీ కల్కీ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వరకు చిన్న సినిమాల రిలీజ్ లే ఉన్నాయి. - ఎన్నికల హడావుడి అనేది దేశమంతా ఉంది. నేను అడిగేది ఒక్కటే...మీరేలా ఒక్కరే నిర్ణయం తీసుకుంటారు.