Saturday, 30 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 30 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
kids jokes
Written By
Last Updated :
Saturday, 12 October 2019 (17:21 IST)
సంబంధిత వార్తలు
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
గంటసేపు పట్టిందా...?
Publish:
Sat, 12 Oct 2019 (17:17 IST)
Updated:
Sat, 12 Oct 2019 (17:21 IST)
google-news
లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్.
జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు.
లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా.
About Writer
మనీల
తర్వాతి కథనం
అరటి పండు ఇన్ని రకాలుగా వుంటుంది, తింటే ఏమవుతుంది?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?
ఢిల్లీ-NCRతో సహా ఉత్తర భారతదేశం అంతటా తీవ్రమైన వడగాలుల పరిస్థితులు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ఇక్కడి పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీల మార్కును దాటిపోయాయి. ఈ పరిస్థితుల నడుమ, ఒక ఊరటనిచ్చే వార్త వెలువడింది. భారతదేశ వాతావరణ ఉపగ్రహం INSAT-3DS, సుమారు 2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న ఒక భారీ మేఘాల సమూహ చిత్రాలను బంధించింది. ఈ మేఘాలు పాకిస్తాన్, వాయువ్య భారతదేశం నుండి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ దిశగా వేగంగా కదులుతున్నాయి.
నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం
నెల్లూరు: సమాజ సంక్షేమం , గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న 1000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అయిన వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్, లింగవరం, వరగల్లి అనే రెండు గ్రామాలలో 1,000 మందికి పైగా నివాసితులకు ప్రయోజనం చేకూర్చేలా రివర్స్ ఆస్మోసిస్(ఆర్ఓ) తాగునీటి ప్లాంట్లను పునరుద్ధరించి, ఆధునీకరించింది.
కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభలో అడుగుపెట్టనున్నారా? అందుకే ఆమె కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తన భర్త బ్రదర్ అనిల్ కుమార్తో కలిసి ఢిల్లీకి వెళ్లిన వైఎస్ షర్మిల శుక్రవారం రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కర్నాటక నుంచి రాజ్యసభకు పంపించాలని ఆమె కోరినట్టు సమాచారం.
ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నగర శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. ఆస్తి వివాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కళ్లలో కారం చల్లి దారుణంగా నరికి చంపేశారు. అలాగే, మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్రంలోని విజయపుర జిల్లా గోవిందవాడలో జరిగింది. ఓ కుటుంబంలో 10 ఎకరాల ఆస్తికి సంబంధించిన వివాదంలో సమస్య పరిష్కారానికి గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.
ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్
ఇరాన్ దేశం పైన అమెరికా ఇప్పుడప్పుడే విజయం సాధించే దాఖలాలు కనిపించటం లేదు. పైగా కోట్లు విలువ చేసే అత్యాధునిక ఆయుధాలను ఇరాన్ గడ్డిపోచలా పరిగణించడమే కాకుండా వాటిని చాలా సింపుల్ గా కూల్చేస్తోంది. అందుకోసం ఇరాన్ వాడుతున్నది చాలా చాలా తక్కువ ఖరీదైన అస్త్రాలు అని సమాచారం వస్తోంది. తాజాగా ఇరాన్ మీద దాడులకు ఉపయోగించిన రూ. 150 కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని ఇరాన్ గగనతలంలోనే కూల్చేసింది. ఇందుకోసం ఇరాన్ వాడిన ఆయుధం చిన్నసైజు బాణం లాంటిదని చెబుతున్నారు. ఆ పరికరం అంతరిక్షంలోనే శత్రు దేశాలకు సంబంధించిన ఆయుధాన్ని దేన్నైనా కూల్చేస్తుందట.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
హైదరాబాద్లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్
సినిమాలను ప్రోత్సహించే విషయంలో తెలుగు ప్రేక్షకులు దేశంలోనే అత్యుత్తమమైన వారిలో ఒకరు అనడంలో సందేహం లేదు. ఈ విషయంలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రత్యేకంగా నిలుస్తుంది, ఎందుకంటే ఇక్కడి సినీ ప్రేక్షకులు భాష లేదా నటీనటులతో సంబంధం లేకుండా సినిమాలకు మద్దతు ఇస్తారు. అయితే, ప్రస్తుతం హైదరాబాద్లో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా లేదు, ఇది కొంతకాలంగా సినీ అభిమానులను నిరాశపరుస్తోంది. గతంలో హైదరాబాద్లోని ప్రసాద్స్ థియేటర్లో ఒక ఐమాక్స్ స్క్రీన్ ఉండేది, కానీ కొన్ని సమస్యల కారణంగా దానిని మామూలు సినిమాలు ప్రదర్విస్తున్నారు.
Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ
నిహాల్, ప్రియా దేశ్పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సందిగ్ధం. తెరచేప ఫేమ్ నవీన్ సంకరపు విలన్. సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ నుంచి మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా మెప్పించిందో చూద్దాం.
Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్
క్రైమ్, థ్రిల్లర్ జానర్ సరికొత్త ఫార్మెట్ లో సినిమాలు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రల్లో త్వరలో రానున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్ల మీద సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు.
మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి
దివంగత సూపర్ స్టార్ కృష్ణ జూన్ 1 జయంతికి నివాళిగా, 2007 యాక్షన్ థ్రిల్లర్ 'అతిథి' నేడు డాల్బీ అట్మోస్ సౌండ్ మరియు మరింత పకడ్బందీ ఎడిటింగ్తో 4K రీమాస్టర్లో థియేటర్లలోకి తిరిగి వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో అగ్రస్థానంలో నిలిచి, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 29 షోలలో హౌస్ఫుల్ అయ్యి, మధ్యాహ్నం నాటికి 31,100 టిక్కెట్ల ద్వారా ₹40.86 లక్షలు వసూలు చేసింది.
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై తన సోదరుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా. అలాంటి క్రేజీ సినిమానే "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos