తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట వైద్య కాలేజీలో ర్యాగింగ్ కలకల చెలరేగింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పట్ల కొందరు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఈ అమానుష ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది.