ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వర్గాలు ప్రశాంత్ కిషోర్ సర్వే పేరిట ఓ సర్వే ఫలితాలను వైరల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే, తెలుగుదేశంకి 111 స్థానాలు వస్తాయని, వైసీపీకి కేవలం 52 అసెంబ్లీ మాత్రమే వస్తాయని పేర్కొంటున్నారు. ఈ సర్వే గత మూడు నెలల్లో చేసినదిగా చెపుతున్నారు. జిల్లాల వారీగా ఈ సర్వే ఫలితాలు. 
	 
				  											
																													
									  
	 
	1. అనంతపురం - టిడిపి (10), వైస్సార్సీపీ (4), జనసేన (0)
	2. కర్నూలు - టిడిపి (10), వైస్సార్సీపీ (4), జనసేన (0)
				  
	3. నెల్లూరు - టిడిపి (7), వైస్సార్సీపీ (2), జనసేన (1)
	4. ప్రకాశం - టిడిపి (10), వైస్సార్సీపీ (2), జనసేన (0)
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	5. గుంటూరు - టిడిపి (10), వైస్సార్సీపీ (5), జనసేన (2)
	6. కృష్ణా - టిడిపి (10), వైస్సార్సీపీ (4), జనసేన (2)
				  																		
											
									  
	7. ప.గో. - టిడిపి (10), వైస్సార్సీపీ (3), జనసేన (2)
	8. తూ.గో. - టిడిపి (13), వైస్సార్సీపీ (4), జనసేన (2)
	9. విశాఖ - టిడిపి (10), వైస్సార్సీపీ (5), జనసేన (0)
				  																	
									  
	10. విజయనగరం - టిడిపి (6), వైస్సార్సీపీ (3), జనసేన (0)
	11. శ్రీకాకుళం - టిడిపి (7), వైస్సార్సీపీ (2), జనసేన (1)
				  																	
									  
	12. కడప - టిడిపి (4), వైస్సార్సీపీ (5), జనసేన (1)
	13. చిత్తూరు - టిడిపి (4), వైస్సార్సీపీ (10), జనసేన (0)
	 
				  																	
									  
	 
	మొత్తంగా చూస్తే టిడిపి - 111, వైస్సార్సీపీ - 53, జనసేన - 11 సీట్లు వస్తాయని పేర్కొంటున్నారు. అయితే, ఇది పి.కె. సర్వే ఫలితాలు కాదని, తెలుగుదేశం వర్గాలు చేసిన నకిలీ సర్వే ఫలితాలని వైసీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.