1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By Raman
Last Modified: శుక్రవారం, 6 నవంబరు 2015 (21:50 IST)

ప్రతి శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించండి(పి. రాజేష్ కుమార్-నగరి)

పి. రాజేష్ కుమార్-నగరి: మీరు నవమి మంగళవారం సింహలగ్నము అశ్విని నక్షత్రం మేష రాశి నందు జన్మించారు.
2017 వరకూ అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించి నూపుపువ్వులతో శనిని పూజించి, అర్చించినట్లయితే దోషాలు తొలగిపోతాయి. గ్రహాలన్నీ రాహు,కేతువుల మధ్య బంధించబడటం వల్ల వాసుకీ కాల సర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషాలకు శాంతి చేయించిన శుభం కలుగుతుంది. 2019 అక్టోబరు వరకు కుజ మహర్దశ మీకు సామాన్యంగా ఉండగలదు. 2019 అక్టోబరు నుంచి రాహు మహర్దశ ప్రారంభమవుతుంది. ఈ రాహువు 18 సంవత్సరములు 63 శాతం యోగాన్ని ఇవ్వగలదు. ఆర్థికంగా, ఆరోగ్యంగా దినదినాభివృద్ధి పొందుతారు. ప్రతిరోజు కార్తికేయుడిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.