70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చి పక్షులు, జంతువులకు విడిచిపెట్టిన ప్రకృతి ప్రేమికుడు
ఒక వ్యక్తి తన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చేశారు.
అందులో పండే పండ్లను, కాయలను ఆయన తీసుకోరు.
పక్షులు జంతువులే ఈ అడవికి యజమానులని ఆయన అంటారు.
ఈ అందమైన అడవి మరెక్కడో లేదు, తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోనే ఉంది.
ఆ పర్యావరణ ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణపై ప్రత్యేక కథనం..