శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (19:33 IST)

70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చి పక్షులు, జంతువులకు విడిచిపెట్టిన ప్రకృతి ప్రేమికుడు

ఒక వ్యక్తి తన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చేశారు.
 
అందులో పండే పండ్లను, కాయలను ఆయన తీసుకోరు.
 
పక్షులు జంతువులే ఈ అడవికి యజమానులని ఆయన అంటారు.
 
ఈ అందమైన అడవి మరెక్కడో లేదు, తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోనే ఉంది.
 
ఆ పర్యావరణ ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణపై ప్రత్యేక కథనం..