శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 12 మే 2018 (14:45 IST)

ఖర్జూరాలను రోజుకు నాలుగేసి తీసుకుంటే?

ఖర్జూరాల వల్ల ప్రయోజనాలు మలబద్ధకం, ప్రేగు సంబంధిత రుగ్మతలు, హృదయ సమస్యలు, రక్తహీనత్, లైంగిక లోపాలు, అతిసారం, కడుపు క్యాన్సర్ మరియ అనేక ఇతర పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగి ఉంటాయి. అనేక విటమిన్లు, ఖనిజాల

ఖర్జూరాల వల్ల ప్రయోజనాలేంటో చూద్దాం.. ప్రేగు సంబంధిత రుగ్మతలు, హృదయ సమస్యలు, రక్తహీనత, లైంగిక లోపాలు, అతిసారం, కడుపు క్యాన్సర్ నుంచి ఉపశమనం కలిగి ఉంటాయి. ఖర్జూరాల్లో అనేక విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ రుచికరమైన పండ్లు చమురు, కాల్షియం, సల్ఫర్, ఇనుము, ఫాస్పరస్, మాంగనీస్, రాగి, మెగ్నిషియాన్ని ఆరోగ్యానికి అందిస్తాయి.
 
తాజా సర్వే ప్రకారం, క్యాన్సర్ నివారించడంలో ఖర్జూరం బాగా పనిచేసిందని తేలింది. జీర్ణ ప్రక్రియను నియంత్రించగల ఉత్తమ తీపి బహుముఖ ఆహారాలలో ఖర్జూరం ఒకటి. గణనీయంగా అరగంట లోపల వ్యక్తుల శక్తి స్థాయిలు పెంచడానికి ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను రోజుకు నాలుగేసి తీసుకుంటే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రేచీకటిని ఖర్జూరాలు నివారిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.