1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 మే 2021 (19:26 IST)

కరోనా కాలం.. పిల్లలకు పెట్టాల్సినవి..

Rajma_Chapathi
ఉదయం ఆరు గంటలకు పాలు.. రెండు బాదం పప్పులు 
ఉదయం 8 గంటలకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె. 
11 గంటలకు అరటి పండు లేదా ఇతర పండ్లు ఏమైనా. 
 
మధ్యాహ్నం ఒంటి గంటకు.. నెయ్యి వేసిన పప్పు, పెరుగన్నం. 
3 గంటలకు.. నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి 
సాయంత్రం ఐదు గంటలకు ఏదైనా పండు 
 
సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ, రాత్రి నిద్రించేందుకు ముందు గ్లాసుడు పాలు.. రెండు ఖర్జూర పండ్లు ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.