సోమవారం, 27 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:35 IST)
సంబంధిత వార్తలు
సైరా వేడుకకు బన్నీ ఎందుకు రాలేదు. అసలు బన్నీకి ఏమైంది..? (video)
ఆప్ఘనిస్థాన్కు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో కెప్టెన్ అవుట్?
ఏపీకి 5 జాతీయ జల మిషన్ అవార్డులు
గోదావరి పడవ ప్రమాదం: బోటు డ్రైవర్లు బతికే ఉన్నారా?
సచివాలయం అభ్యర్థులకు శుభవార్త.. ఆ మార్కుల్ని తగ్గిస్తారట..
పరీక్షలో తప్పినా సంతోషమే...
"లంబు : పరీక్షలో తప్పినా సంతోషంగా ఉన్నావేంట్రా.
జంబు : మా క్లాస్లో ఒకే ఒక సబ్జక్ట్లో తప్పింది నేనే".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సీఎం రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు : 50 రోజుల్లో రూ.1100 కోట్లు స్కామ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారుపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 50 రోజుల్లోనే రూ.1100 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. సన్నబియ్యం కొనుగోళ్లలో ఈ స్కామ్ జరిగిందన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు గ్లోబల్ టెండర్లు పిలవడం వెనక అధికార పార్టీ అవినీతి దాగుందన్నారు. ఒకే రోజులో విధి విధానాలను జారీచేసి అదేరోజు టెండర్లు ఆహ్వానించడం వెనక మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా వారిని పక్కన పెట్టి గ్లోబల్ టెండర్లు పిలిచిందని ప్రభుత్వంపై మండిపడ్డారు.
పాయల్ కపాడియా: 30 ఏళ్ల తర్వాత భారత్ తరఫున కేన్స్లో చరిత్ర సృష్టించిన ఈమె ఎవరు?
భారత చిత్ర దర్శకురాలు పాయల్ కపాడియా కొత్త సినిమా ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జ్యూరీ అవార్డును దక్కించుకుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధాన పోటీ విభాగంలో ఒక భారతీయ చిత్రాన్ని ప్రదర్శించడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఫెస్టివల్లో ఇది రెండో అతిపెద్ద అవార్డు. ముంబయి అంటే సంపన్న వర్గాలకు, బాలీవుడ్ స్టార్లకు, బిలియనీర్ వ్యాపారవేత్తలకు పెట్టింది పేరు. అందుకు భిన్నంగా ఈ నగర వాసుల అసలైన జీవితాన్ని ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించింది. ముంబయి వీధులకు, ఆ నగర వలసదారుల జీవితాలకు కపాడియా తన చిత్రంలో ప్రధాన స్థానం కల్పించారు.
వాయిస్ చేంజింగ్ యాప్ ఉపయోగించి యువతులపై అత్యాచారం ... ఎక్కడ?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ నిరక్షరాస్యుడు ఏకంగా ఏడుగురు గిరిజన యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వాయిస్ చేంజింగ్ యాప్ (మహిళ గొంతు)తో మాట్లాడి యువతులను నమ్మించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. చివరకు అతని పాపం పండటంతో పోలీసులకు చిక్కాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాకు చెందిన బ్రజేష్ కుష్వాహా ఓ మాజీ మిల్లు కార్మికుడు. తన ప్రాంతంలో నివసించే అమాయక గిరిజన కాలేజీ విద్యార్థినులపై కన్నేసి ఓ భారీ ప్లాన్ వేశాడు. వాయిస్ మార్ఫింగ్ యాప్ ఉపయోగించి తన స్వరాన్ని ఓ కాలేజీ మహిళా టీచర్ స్వరంలా మార్చి వారితో సెల్ఫోనలో మాట్లాడేవాడు. స్కాలర్ షిప్ ఇప్పిస్తానని.. ఇందుకోసం నిర్మానుష్యంగా ఉండే ప్రాంతానికి వెళ్తే అక్కడికి ఓ వ్యక్తిని పంపిస్తానని.. అతను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తన (టీచర్) ఇంటికి తీసుకొస్తాడని నమ్మించేవాడు. అలా వారు బైక్ ఎక్కగానే సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడేవాడు. అలా ఏడుగురు యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాల్దీవులకు చెందిన ఇద్దరు మంత్రులు చేసిన నోటిదూల వ్యాఖ్యలు ఇపుడు ఆ దేశాన్ని తీవ్రమైన కష్టాల్లోకి నెట్టేశాయి. భారత పర్యాటకులంతా మాల్దీవులకు వెళ్ళడం మానేశారు. దీంతో ఆ దేశ పర్యాటక రంగం బోసిపోయింది. విదేశీ మారకద్రవ్య రాబడి తగ్గిపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఓ విన్నపం చేశారు. హిందూ మహాసముద్రం లోతట్టు ప్రదేశంలో ఉండే మాల్దీవులు అంతర్జాతీయ సాయానికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
థర్డ్ ఏసీనా? జనరల్ బోగీనా? రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ!!
రైళ్లలో వేసవి రద్దీ విపరీతంగా ఉంది. సాధారణ బోగీల్లో అయితే ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ బోగీల్లో కాలు పెట్టేందుకు కూడా చోటు లేక రిజర్వేషన్ బోగీల్లోకి కూడా ఎక్కేస్తున్నారు. తాజాగా బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్లో ఇదే సీన్ కనిపించింది. థర్డ్ క్లాస్ ఏసీ బోగీలోకి చాలా మంది టికెట్ లేని ప్రయాణికులు ఎక్కేసి ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విజయ్ కుమార్ అనే ప్రయాణికుడు ఈ వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'పాట్నా జంక్షన్లో నేను, నా కుటుంబ సభ్యులు రైలు ఎక్కేందుకు ఎంతో ఇబ్బంది పడ్డాం. మేం రిజర్వ్ చేసుకున్న సీట్లలో కూర్చొనేందుకు పోట్లాడాల్సి వచ్చింది. ఏసీ 3 టైర్ బోగీని అంతా జనరల్ టికెట్ ప్రయాణికులు ఆక్రమించారు. నిబంధనల గురించి పట్టించుకొనే వారెవరూ లేరు' అంటూ ఆ వీడియో కింద కామెంట్ చేశాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్కు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన ప్రముఖ నటి అంజలి.. చిత్ర విశేషాలను పంచుకున్నారు.
రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్
రేవ్ పార్టీ అంటే రేయి పగలు జరిగే పార్టీ అని నటుడు నవదీప్ అన్నారు. బెంగుళూరు రేవ్ పార్టీలో తాను లేకపోవడం మీడియాకు సరైన కంటెంట్ చిక్కలేదని నటుడు నవదీప్ అన్నారు. ఇటీవల బెంగుళూరు నగరంలో రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఇది హాట్ టాపిక్గా మారింది. అయితే, బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్టు రూమర్స్ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని భావిస్తున్నట్టు నటుడు నవదీప్ అన్నారు. 'ఏంటన్నా. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్లో కనిపించడంలేదు' అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపారు. తన కొత్త సినిమా 'లవ్ మౌళి' ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రెస్మీట్ రేవ్ పార్టీ గురించి ప్రశ్న ఎదురవగా ఆయన స్పందించారు. 'చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే.. మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు' అంటూ విలేకరి ప్రస్తావించగా.. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ సమాధానాలిచ్చారు. రేవ్ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు.
అల్లు అర్జున్పై కేసు నమోదు.. ఈసీ సీరియస్
హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడడంతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీరియస్గా స్పందించింది. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ ఈ నెల 11న తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు. హీరో వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో శిల్పా రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా భారీ ఎత్తున జనం గుమికూడడంపై ఈసీ సీరియస్గా స్పందించింది.
నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్ శ్రీరామ్
శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీగా తీయడం మీద మరోసారి స్పందించాడు. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్ను మీడియా ముందుంచారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో..
ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.