బుధవారం, 16 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:24 IST)
సంబంధిత వార్తలు
హీరో రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య....
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
ఓటు వేయాలంటూ ప్రచారం.. చివరకు ఓటే లేకుండా పోయింది....
12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
ఏ పనిలో అయినా...?
టీచర్: రవీ.. నేనింకా రెడీ చెప్పకుండానే నువ్వెలా పరిగెత్తా వేంటి??
రవి: ఏ పనిలో అయినా ముందుండాలని నిన్న మీరేగా చెప్పారు...
టీచర్: ఆ......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేనలో అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు మాత్రమే కాదు, జనసేన పార్టీ లోపల కూడా విభేదాలు ఉన్నాయి. పార్టీలో అనేక గ్రూపులు విభేదిస్తున్నాయి. వారు బహిరంగ పోరాటం చేయడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సోమవారం, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, స్థానిక జెఎస్ నాయకులు ఆ నాయకుడి విగ్రహానికి పూలమాల వేయడానికి ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఒక వర్గం మరో వర్గాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించింది.
మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?
తెలంగాణ రాష్ట్రంలో గత 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలతో మమేకమయ్యేందుకు, మే 1 నుంచి జూన్ 2 వరకు సమగ్ర జిల్లా పర్యటనలు చేపడతానని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. "మనం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే, ఇప్పుడే ప్రజలతో మమేకం కావడం ప్రారంభించాలి. మనం చేసే మంచి పనులన్నీ వారికి చేరకపోతే అవి వ్యర్థమవుతాయి" అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి, ఏప్రిల్ 16 నుండి జూన్ 2 వరకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఎస్సీ ఉప వర్గీకరణ, సన్న బియ్యం, ఇందిరమ్మ పథకం ఇళ్లు, భూ భారతి ల్యాండ్ పోర్టల్తో సహా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల విజయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యేలను కోరారు.
పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!
సాఫీగా సాగిపోతున్న పచ్చని సంసారంలో ఇన్సస్టాగ్రామ్ ప్రేమ చిచ్చుపెట్టింది. తన ప్రియుడుతో కలిసివుండేందుకు ఏకంగా కట్టుకున్న భర్తనే చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా నంగనాచిలా బంధువుల ముందు తన భర్త కనిపించడం లేదంటూ నటించసాగింది. కానీ, పోలీసుల ఎంట్రీతో ఈ లేడీ యూట్యూబర్ గుట్టురట్టయింది. హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన వివరాలను పరిశీలిస్తే,
వీళ్లు మనుషులా.. రాక్షసులా.. రోగిని దొడ్డుకర్రతో చితకబాదారు (Video)
కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలోని ఓ పునరావాస కేంద్రంలో ఓ షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఈ పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ రోగి పట్ల ముగ్గురు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. దొడ్డు కర్రతో వారిని చితకబాదారు. తమ కసితీరా కొట్టిన తర్వాత రోగిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇది నెట్టింట వైరల్ అయింది.
ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగంలో ఉన్న రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. అయితే, చాలా మంది ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు. ఇలాంటి వారికి ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ కారణంగా వారికి రేషన్ బియ్యం ఇవ్వంటూ ప్రచారం సాగింది. దీంతో ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసే గడువును ఏపీ ప్రభుత్వం పొడగించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే
పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే తెలుగు సినిమాలో కనిపించి దాదాపు మూడు సంవత్సరాలు అయింది. అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ కాంబినేషన్ లో అలరించింది. ఇక ఆ తర్వాత చివరి సినిమా ఆచార్య. ఆ సినిమా నిరాశపరిచిన తర్వాత, ఆమె బాలీవుడ్ వైపు దృష్టి సారించి, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లతో హై-ప్రొఫైల్ ప్రాజెక్టులపై పనిచేసింది.
మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్
ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా రాజేష్ చికిలే దర్శకత్వంలో యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం. ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు.
Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?
ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా, రామ్ చరణ్ తో కలిసి పనిచేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి UV క్రియేషన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యువి క్రియేషన్స్ పై అనుష్క నటించి ఘాటీ సినిమా విడుదలకాబోతుంది. ఈ సినిమా బిజినెస్ పరంగా కాస్త ఆలస్యమవుతోంది.
బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పెద్ది చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఇటీవలే 45 అనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు. 45 సినిమా ప్రమోషన్లలో భాగంగా, ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న శివరాజ్ కుమార్- ఉపేంద్ర మంగళవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడారు.
Kingdom: విజయ్ దేవరకొండ కింగ్డమ్ లేటెస్ట్ అప్ డేట్
విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ గురించి చిత్ర యూనిట్ తాజా అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ‘కింగ్డమ్’ చిత్ర డబ్బింగ్ పనులు జరుగుతున్నాయనీ, ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయిందంటూ విజయ్ తన ఇన్స్టా స్టోరీలో తెలిపాడు. డబ్బింగ్ అనంతరం బయటకు వెళుతున్న విజయ్ తో దర్శకుడు గౌతమ్తో చర్చిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశాడు.