శనివారం, 31 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:24 IST)
సంబంధిత వార్తలు
హీరో రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య....
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
ఓటు వేయాలంటూ ప్రచారం.. చివరకు ఓటే లేకుండా పోయింది....
12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
ఏ పనిలో అయినా...?
టీచర్: రవీ.. నేనింకా రెడీ చెప్పకుండానే నువ్వెలా పరిగెత్తా వేంటి??
రవి: ఏ పనిలో అయినా ముందుండాలని నిన్న మీరేగా చెప్పారు...
టీచర్: ఆ......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్
ఆపరేషన్ సిందూర్ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలతో కోల్కతా పోలీసులు శుక్రవారం రాత్రి గురుగ్రామ్లో పూణే లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలిని అరెస్టు చేశారు. అందుకోసం వారు సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. ఆపరేషన్ సింధూర్ పైన, పహెల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో ముస్లిం కమ్యూనిటిపైన ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనితో కొంతమంది ఆమెను అత్యాచారం చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపించారు. కాగా సదరు యువతి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయబడిన అభ్యంతరకర వీడియో ఆన్లైన్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఏలూరు కలెక్టరేట్లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్
ఏలూరు కలెక్టరేట్లో కరోనా కలకలం రేపింది. కలెక్టరేటులో పనిచేసే ఐదుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో వారు హోం ఐసోలేషన్లో వున్నారు. కలెక్టరేట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మిగిలిన సిబ్బందికి నెగెటివ్గా వచ్చింది. కలెక్టరేట్లో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో తోటి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం కలెక్టరేట్లోని రెండు సెక్షన్ల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?
ఆసుపత్రిని క్లీన్ చేస్తుంటాడు ఆ యువకుడు. ఉదయాన్నే వచ్చి అన్ని గదులను శుభ్రం చేసిన తర్వాత అందరికీ టీ తీసుకుని ఇస్తుంటాడు. అతడు ఆసుపత్రిని ఎంతో శుభ్రంగా వుంచడంతో పాటు సమయానికి వైద్యులందరికీ టీ ఇస్తుంటాడు. ఇక అతడి ప్రవర్తన కూడా సింపుల్ సూపర్బ్. ఇతగాడిని ఆరు నెలలుగా గమనిస్తోంది ఆసుపత్రిలో పనిచేసే లేడీ డాక్టర్. అతడి ప్రేమలో పడిపోయింది. ఓరోజున అతడికి ప్రపోజ్ చేసింది. హౌస్ కీపింగ్ చేసే ఆ యువకుడు తనకు లేడీ డాక్టర్ ప్రపోజ్ చేయడంతో షాక్ అయ్యాడు. పూర్తి వివరాలు చూద్దాము.
Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?
తిరుపతి జిల్లాలోని గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లోని డ్రైనేజీ కాలువలో శుక్రవారం పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగిస్తుండగా కవల శిశువుల మృతదేహాలను కనుగొన్నారు. మృతదేహాలను గుర్తించిన కార్మికులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన స్థానికులలో ఊహాగానాలకు దారితీసింది.
Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు
మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేయాలని సోషల్ మీడియాలో విస్తృతంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జూన్ 6 నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో ఏదైనా జాప్యం జరిగితే 2.45 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, లక్షలాది మంది పాఠశాల విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దెబ్బతీస్తుందని పాఠశాల విద్యా శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..
తెలంగాణ గద్దర్ సినిమా పదేళ్ల పురస్కారాలు NTR అవార్డు నందమూరి బాలకృష్ణ కాంతారావు అవార్డు విజయ్ దేవరకొండ మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు. ఒక్కటే టార్గెట్ సినీ ఇండస్ట్రీ అంతా గద్దర్ పురస్కారాల ప్రదానోత్సవంలో కనిపించాలి. అంతే, జ్యూరీ సినిమాలు చూడకుండానే గత పదేళ్లు 30 సినిమాలను ఎంపిక చేసి పడేసారు. నీకు నీకు నీకు అంతే. గతంతో పోల్చుకుంటే బహుమతుల నగదు కూడా భారీగా పెంచేసారు.
Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం
తన కుమార్తె నిహారిక కొణిదెల తొలి చిత్రానికి ప్రతిష్టాత్మకమైన ప్రశంసలు అందుకోవడం పట్ల నటుడు, నిర్మాత నాగబాబు హర్షం వ్యక్తం చేశారు. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల కింద రెండు అవార్డులను గెలుచుకుంది. నాగబాబు ట్విట్టర్లో ఒక పోస్ట్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం విప్లవ కవి గద్దర్ పేరు మీద చలనచిత్ర అవార్డులను ఏర్పాటు చేయడం ద్వారా ఆయన గౌరవాన్ని పెంచిందని నాగబాబు తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?
యువ నటి శ్రీలీల ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాలలో, శ్రీలీల వధువులా దుస్తులు ధరించి కనిపించింది. ఆమె బుగ్గలకు పసుపు పూసినట్లు చూపించే కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఇది భారతీయ ఆచారాలలో సాంప్రదాయ వివాహానికి ముందు ఆచారం. విజువల్స్తో పాటు, శ్రీలీల "ఈ రోజు నాకు గొప్ప రోజు. నేను త్వరలో పూర్తి వివరాలను పంచుకుంటాను. త్వరలో వస్తుంది" అని ఒక శీర్షికను జోడించింది. ఇది ఆమె అభిమానులలో తీవ్ర ఊహాగానాలకు దారితీసింది. ఈ పోస్టును చూసిన వారంతా షాకవుతున్నారు. కెరీర్ పీక్లో వున్నప్పుడే శ్రీలీల పెళ్లి చేసుకుంటుందా అని ఆలోచిస్తున్నారు.
Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య
దక్షిణాదిలో అందరికీ తెలిసిన స్టార్ సూర్య, తన భార్య జ్యోతిక, కుమార్తె దియా తో కలిసి కాలిఫోర్నియాలో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ రన్ కాలిఫోర్నియా స్నాతకోత్సవంలో కుమార్తె దియా పట్టా పుట్టుకునే వేడుకకు కుటుంబంలో సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో దియా దిగిన ఫొటో ఆకట్టుకుంది.
Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగర్ అదితి భావరాజు
లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ను స్థాపించి తొలి చిత్రం ‘కలర్ఫోటో’తో అందరి దృష్టిని ఆకర్షించిన డైనమిక్ ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని.. ఆ తర్వాత ‘బెదురులంక 2012’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. మరోసారి ఆయన తన సక్సెస్ఫుల్ బ్యానర్పై నిర్మిస్తోన్న లేటెస్ట్ ఎగ్జయిటింగ్ మూవీ ‘దండోరా’. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.