శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:24 IST)
సంబంధిత వార్తలు
హీరో రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య....
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
ఓటు వేయాలంటూ ప్రచారం.. చివరకు ఓటే లేకుండా పోయింది....
12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
ఏ పనిలో అయినా...?
టీచర్: రవీ.. నేనింకా రెడీ చెప్పకుండానే నువ్వెలా పరిగెత్తా వేంటి??
రవి: ఏ పనిలో అయినా ముందుండాలని నిన్న మీరేగా చెప్పారు...
టీచర్: ఆ......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
భారత్ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?
వాట్సాప్ సేవలు భారత్లో బంద్ కానున్నాయా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలని పట్టుబడితే తాము భారత్ నుంచి నిష్క్రమిస్తామని వాట్సాప్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. మెసేజీల ఎండ్ టు అండే ఎన్క్రిప్షన్ను ప్రభుత్వం కోరినపుడు, తొలగించాలని బలవంతం చేస్తే దేశాన్ని వీడాల్సి వస్తుందని వాట్సాప్, మెటా సంస్థలు ఢిల్లీ హైకోర్టుకు తెలిపాయి. 2021 నాటి ఐడీ నిబధనలు సవాల్ చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ రెండు సంస్థల తరపున న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు.
ఈవీఎం - వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు
ఈవీఎం - వీవీప్యాట్లలో పోలైన ఓట్ల క్రాస్ వెరిఫికేషన్ సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈవీఎంలలో పోలైన ఓట్లను, వీవీప్యాట్ స్లిప్పులతో వందశాతం వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించడం సాధ్యంకాదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది.
ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
మేమంత సిద్ధం యాత్ర అఖండ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు రెండో దశ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. 22 రోజుల పాటు సాగిన ఈ యాత్రకు తర్వాత అధికార వైఎస్సార్సీపీ తొలి నాలుగు రోజుల రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచార షెడ్యూల్ను విడుదల చేసింది. ఏప్రిల్ 28న తాడిపత్రి నుంచి వైకాపా ఎన్నికల శంఖారావం ప్రారంభం కానుంది. ప్రయాణ ప్రణాళిక ప్రకారం, సీఎం జగన్ ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రారంభోత్సవం రోజున ఉదయం తాడిపత్రిలో, మధ్యాహ్నం వెంకటగిరిలో, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్లా వుందే!
కోన వెంకట్ తన సొంతూరు బాపట్లలోని గవర్నమెంట్ హాస్పిటల్ను చూసి షాక్ అయ్యాడట. ఇందుకు కారణం.. ఆ ఆస్పత్రి ఇదేదో కార్పోరేట్ హాస్పిటిల్లా వుండడమేనట. బాపట్లలోని ప్రభుత్వ ఆస్పత్రి.. అందులోనూ నవజాత శిశువుల కోసం ఏర్పాటు చేసిన వార్డ్ను చూసి.. ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రిలా వుందని షాక్ అయ్యాడట. ఇదే నిజమైన అభివృద్ది అని వైఎస్ జగన్ మీద ప్రశంసలు కురిపించాడు. దీంతో ఈ ట్వీట్ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలేమో కోన వెంకట్ ట్వీట్ మీద పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. పగలు రాత్రి ఉష్ణోగ్రతలు రెండు ప్రాంతాలలో 45 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నాయి. ఈ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
నారా లోకేష్ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలోని చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి తన మామకు మద్దతుగా టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ గురువారం రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి, తన మామ ఎం.ఎం.కొండయ్య నామినేషన్ ర్యాలీలో నిఖిల్ సిద్ధార్థ్ పాల్గొన్నారు.
మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్
రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పొలిటికల్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఈ హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరపున మాధవీలత పోటీ చేస్తున్నారు. ఈమెకు ప్రస్తుతం సినీ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మద్దతు ఇచ్చారు.
బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్
నందమూరి బాలక్రిష్ణ లేటెస్ట్ 109 వ సినిమా కోసం బాడీడియోల్ ఎంట్రీ ఇచ్చారు. నిన్ననే ఆయనపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముంబైకు చెందిన పలువురు యాక్సన్ కొరియోగ్రాఫర్స్ జూబ్లీహిల్స్ లోని అన్న పూర్ణ స్టూడియో ఫ్లోర్ సందడి సందడిగా వుంది. ఇందులో బాలయ్య లేని ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నారు. ముంబై బేస్డ్ డాన్ కు సంబంధించిన సన్నివేశాలు దర్శకుడు బాడీ తెరకెక్కిస్తున్నారు.
హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్
సుధా క్రియేషన్స్ బ్యానర్ పై మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సహ్య. సుధాకర్ జుకంటి, భాస్కర్ రెడ్డిగారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్బంగా అర్జున్ మాట్లాడుతూ... "కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న సహ్య సినిమా పోస్టర్, టైటిల్ అద్భుతంగా గా ఉన్నాయి,
డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?
ఈ ఏడాది గుంటూరు కారంతో పాటల పరంగా హిట్ కొట్టిన సంగీత దర్శకుడు థమన్ అదే స్పూర్తితో డల్లాస్ లో స్పైసీ టూర్ వేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. డల్లాస్, అలెన్ ఈవెంట్ సెంటర్లో మీ జూన్ 1వ తేదీని మసాలా దిద్దడానికి సిద్ధంగా ఉండండి!మేము వైబ్ చేస్తున్నప్పుడు మరపురాని రాత్రి కోసం మాతో చేరండి. ఈ సీజన్లోని హాటెస్ట్ టూర్ని మిస్ అవ్వకండి అంటూ ట్వీట్ చేశాడు.