గురువారం, 25 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
గురువారం, 18 సెప్టెంబరు 2014 (11:38 IST)
రెండొందలు మింగేశాడే..!!
"నిన్న మావాడు రూపాయి నాణెం మింగేశాడు.. భయపడిచచ్చాననుకో" చెప్పింది లలిత
"అయ్యో..! డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళక పోయావా...?" అడిగింది విమల
"ఆ... తీసుకెళ్ళానే... ఆయన మాత్రం తక్కువ తిన్నాడా ఏంటీ..? ఏకంగా రెండొందలు మింగేశాడే..!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్
టెక్కలి నియోజకవర్గంలోని అక్కవరంలో "మేమంత సిద్ధం" బహిరంగ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. అక్కవరంలో ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగిస్తూ, హాజరైన వారిని "శ్రీకాకుళం సింహాలు" అని అభివర్ణించారు. ఈ సమావేశాలను పేదల గుండె చప్పుడుగా అభివర్ణించారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. "మీరంతా డబుల్ సెంచరీకి సిద్ధంగా ఉన్నారా?" అని ప్రజలను అడిగారు.
కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు
మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మే 2న తన నిర్ణయాన్ని వెలువరించనుంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే 6న తన తీర్పును వెలువరించనుంది. విచారణ సందర్భంగా, న్యాయస్థానం ముందు విస్తృత వాదనలు వినిపించాయి దర్యాప్తు సంస్థలు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ప్రకటించింది. మొదటి సంవత్సరంలో, దాదాపు 287,000 మంది అభ్యర్థులలో, 60.01% మంది విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో, సుమారు 322,000 మంది విద్యార్థులలో 64.18% మంది తమ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలలో అబ్బాయిలతో పోలిస్తే బాలికల విద్యార్థులలో ఎక్కువ విజయవంతమైన రేటును సూచిస్తున్నాయి.
కేసీఆర్కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రమాదం తప్పింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తోన్న కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. ఈ సమయంలో వేములపల్లి వద్ద ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురికావడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు షాక్ అయ్యారు. వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?
ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న మహిళ 22 ఏళ్ల దళిత యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఆమె సోదరుడు అతని నలుగురు స్నేహితులతో కలిసి ఫిబ్రవరి 25న ఆమె భర్తను హత్య చేశాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకు ద్వేషపూరిత నేరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న కేసులో ఆమె సోదరుడు తన భర్తను హత్య చేసిన రెండు నెలల తర్వాత, చెన్నైలో బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్తో శ్రీలీల
"ధమాకా" విజయం తర్వాత శ్రీలీలకి మెట్టు ఎక్కింది. ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇటీవల ఆమె నటించిన ‘భగవంత్ కేసరి’ మినహా మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఈ వరుస ఫ్లాపులు ఆమె కెరీర్కు బ్రేకులు పడ్డాయి. మార్పు అవసరమని గుర్తించిన శ్రీలీల తన స్క్రిప్ట్ల విషయంలో మరింత సెలెక్టివ్గా వ్యవహరిస్తోందని సమాచారం. రాబోయే చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో ఆమెకు గోల్డెన్ అవకాశం వచ్చిందని టాక్ వస్తోంది. ఈ చిత్రం ప్రముఖ దక్షిణ భారత నటుడు, కోలీవుడ్ హీరో అజిత్తో సహా అగ్రనటులతో కూడిన తారాగణం కలిగివుంది. ఈ సినిమా కథతో శ్రీలీల ఇంప్రెస్ అయి, ఈ ప్రాజెక్ట్లో పాల్గొనేందుకు అంగీకరించిందని టాక్ వస్తోంది.
నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్
వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి' మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు.
ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్
టాలెంటెడ్ యాక్టర్స్ శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది.
కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'కళ్లారా..'ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3.06 నిమిషాలకు ఈ పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'కళ్లారా..' పాటను క్వీన్ ఆఫ్ మెలొడీ శ్రేయా ఘోషల్ పాడారు. ఈ పాట కాజల్, నవీన్ చంద్ర లవ్ మేకింగ్ సాంగ్ గా ఉండబోతోంది.
పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం
ఐ.ఐ.టి.కృష్ణమూర్తి ఫేం యువ హీరో పృథ్వీ హీరోగా రూపాలి, అంబిక హీరోయిన్లుగా...రచిత్ శివ, ఆర్.ఆర్.క్రియేషన్స్ అండ్ పాలిక్ స్టుడియోస్ పతాకాలపై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం బుధవారం లాంచనంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దుర్గం రాజేష్, రావుల రమేష్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.