శనివారం, 11 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు
నందమూరి కుటుంబ సభ్యులు నారా లోకేష్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆయన పోటీ చేస్తున్న మంగళగిరిలో ఆయన తరపున ప్రచారం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ వారసుడు నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గం నుంచి గెలుపొందాలని చూస్తున్నారు. తన ప్రయత్నాలలో భాగంగా, అతను పాదయాత్రకు నాయకత్వం వహించాడు. ప్రజల ప్రయోజనం కోసం అనేక కార్యక్రమాలను కూడా ప్రారంభించాడు.
రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?
భారత పార్లమెంటు ఎన్నికల్లో చక్రం తిప్పాలని తెరాస పేరును భారాసగా మార్చుకుని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టింది కేసీఆర్ పార్టీ. ఇక అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ మంత్రానికి భారాస నుంచి వలసలు పెరిగిపోతుండటంతో కేసీఆర్ మదిని సలసలమనిపిస్తున్నాయి. తుంటి ఎముక ఫ్రాక్చర్ అయి కాస్త కోలుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు సీఎం రేవంత్. ఇక కేసీఆర్ గారికి బస్సు యాత్ర తప్పలేదు.
13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ జరిగే ఎన్నికల పోలింగ్ కురుక్షేత్ర యుద్ధంతో సమానమని, ఇవి మీ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు అని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తన ఎననికల ప్రచారంలో భాగంగా, గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావని, ప్రజల భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపునకు ఓటు వేసినట్లేనని జగన్ తెలిపారు. అదే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల ముగింపునకు ఓటు వేసినట్లేనని, నిద్రపోయిన చంద్రముఖిని మళ్లీ లేపి ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుందని జగన్ వివరించారు.
నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video
ప్రధాని మోదీ కుర్రాడిలా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సేమ్ టు సేమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హుషారుగా డ్యాన్స్ చేస్తున్న కార్టూన్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ వీడియో చూసి మీరంతా ఎంజాయ్ చేసినట్లే ఆ డ్యాన్స్ చూసి తానూ ఎంజాయ్ చేసానని ప్రధాని అన్నారు. ఈ వీడియో చాలా సృజనాత్మకంగా వుందని ప్రధాని అన్నారు. ఎన్నికల హడావిడి సమయంలో ఇలాంటి వీడియోలు ఎంతో ఉపశమనంగా వుంటాయి. ఇలాంటివి తనకెంతో సంతోషాన్ని ఇస్తాయని కామెంట్స్ చేశారు. ఇలా తన డ్యాన్సింగ్ వీడియోను పోస్ట్ చేసిన నెటిజన్ను, క్రియేటర్ను ప్రధాని ప్రశంసించారు.
భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక
తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా శ్రీలంక దేశం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు వీసా ఫ్రీ వెసులుబాటు కల్పించింది. ఈ తరహా వెసులుబాటు కల్పించిన దేశాల్లో భారత్తో పాటు చైనా, రష్యా, జపాన్, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. తమ దేశానికి 30 రోజుల పర్యటనకు వచ్చేందుకు వీలుగా పలు దేశాలకు చెందిన పౌరులకు ఉచిత వీసా ప్రవేశాన్ని అందించాలని ఆ దేశ క్యాబినెట్ సోమవారం నిర్ణయించింది. వీసా ఫ్రీ ఎంట్రీని నిర్వహించే ఇమ్మిగ్రేషన్ శాఖ ప్రకారం పైన పేర్కొన్న దేశాల నుండి విదేశీయులు శ్రీలంకకు చేరుకోవడానికి ముందు www.srilankaevisa.lk వెబ్సైట్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఉచిత వీసా అనేది 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినా.. రాజకీయాల్లో వున్నా.. సినిమాలకు దూరమయ్యే అవకాశం లేదని.. కంగనా రనౌత్ అంటున్నారు. ఎన్నికల అనంతరం తాను సినిమా పరిశ్రమను వదిలిపెట్టబోనని ఆమె స్పష్టత ఇచ్చారు. అయితే కంగనా చేసిన తాజా వ్యాఖ్యలు మండి నియోజకవర్గంలో ఆమె గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో కొనసాగాలనే ఆమె నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశాలున్నాయి. కాగా కంగనా రనౌత్ చివరిగా తేజస్ సినిమాలో కనిపించింది. మరో రెండు భారీ ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి.
ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్ కు సమయం వచ్చింది!
తమిళ స్టార్ ధనుష్ నటిస్తున్న తాజా సినిమా రాయన్. ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ వచ్చింది. మే 9వ తేదీ నుండి అడంగాథా అసురన్ రాయణ్ ఫస్ట్ సింగిల్ని కలిసే సమయం వచ్చింది! అంటూ చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. ఇందులో సందీప్ కిషణ్ కూడా నటిస్తున్నాడు. మలయాళ నటుడు కాళిదాస్ జయరామ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ధనుష్ ఇందులో మటన్ కొట్టు రాయన్ గా నటిస్తుేన్నట్లు ఇంతకుముందు లుక్ విడుదల చేశారు.
మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు
తెలుగు చిత్ర సీమ 90 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు మలేషియా గర్వంగా సిద్దమైంది. ఇది 90 ఏళ్ల తెలుగు సినిమా వారసత్వానికి సంబంధించిన గొప్ప వేడుక కానుంది. మన తెలుగు సినిమా ప్రయాణం 1932లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ప్రెసిడెంట్ విష్ణు మంచు ఆధ్వర్యంలో ఘనంగా జరగనుంది.
వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి
గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియావర్క్స్ ప్రొడక్షన్, S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్ నుంచి ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ 17 మే, 2024 నుంచి డిస్నీ+ హాట్స్టార్లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని హైదరాబాద్లోని AMB సినిమాస్లో గ్రాండ్ గా ఆవిష్కరించిన ఈవెంట్లలో ప్రకటించారు.
హీరో అల్లు అర్జున్ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!
హీరో అల్లు అర్జున్ "పుష్ప" చిత్రంలో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. ఆయనను ఫాలో అవుతున్న ఫ్యాన్స్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉన్నారు. పైగా, అమ్మాయిలు అయితే అల్లు అర్జున్ను అమితంగా ఇష్టపడుతున్నారు. అలాంటి అల్లు అర్జున్ను వివాహం చేసుకుంటానని తమిళ చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్గా ఉన్న నటి కోవై సరళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీలో ప్రసారమైన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ తన పెళ్లి ప్రస్తావన తెచ్చింది. తాను పెళ్లి చేసుకోలేదనీ, తప్పకుండా చేసకోవాలనేం లేదు కదా అని అన్నారు. ఒకవేళ కోవై సరళ పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఇపుడున్న టాలీవుడ్ హీరోలలో ఎవరు కావాలి అని యాంకర్ అడిగితే.. అందుకు ఆమె ఫక్కున నవ్వేస్తూ అల్లు అర్జున్ అంటూ ఏమాత్రం ఆలోచన చేయకుండా సమాధానం చెప్పారు. ఓ పుష్ప కావాలా అంటూ యాంకర్ మరింత నవ్వించారు.