శనివారం, 26 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:12 IST)
సంబంధిత వార్తలు
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
ఉభయచరానికి ఉదాహరణ..?
"లంబు : ఉభయచరానికి ఓ ఉదాహరణ చెప్పరా.
జంబు : ఆర్టీసీ బస్సు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్
తెలంగాణలో ఎస్ఎంఈ రంగాన్ని నిశ్శబ్ద విప్లవం పునర్నిర్మిస్తోంది. హైదరాబాద్లోని సందడిగా ఉండే పారిశ్రామిక సమూహాల నుండి రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న కేంద్రాల వరకు, చిన్న మధ్యతరహా సంస్థలు తాము ఎలా పనిచేస్తాయో, పోటీ పడుతున్నాయో, ఎలా పెరుగుతాయో తిరిగి ఊహించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను స్వీకరిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకారం, ఈ పరివర్తన నిజమైనది మాత్రమే కాదు - ఇది వేగవంతం అవుతోంది.
35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!
గగనతలంలో 35 వేల అడుగుల ఎత్తులో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మస్కట్ నుంచి ముంబైకు వెళుతున్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో గురువారం ఉదయం ఒక థాయ్లాండ్ మహిళా ప్రయాణికురాలు బాలుడికి జన్మనిచ్చింది. విమాన సబ్బంది, విమానంలో ఉన్న ఒక నర్సు సహాయంతో ఈ ప్రసవం విజయవంతంగా జరిగింది.
భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త
భార్య విడాకులు ఇచ్చిందని ఓ భర్త అన్నపానీయాలు మానేసి ఏకంగా వంద బీర్లు తాగిన ఘటన ఒకటి చోటుచేసుకుంది. భార్య విడాకులు ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి నెల రోజుల పాటు ఆహారం తీసుకోకుండా కేవలం బీర్లు మాత్రమే తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన థాయ్లాండ్లో చోటుచేసుకుంది.
లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు
భర్తను కోల్పోయిన కోడలికి అండగా ఉండాల్సిన అత్తమామలే ఆమెను అమ్మేసిన దారుణమైన ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళను కొనుగోలు చేసిన వ్యక్తి, రెండేళ్లపాటు శారీరకంగా, మాసికంగా వేధించి ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాధితురాలిని గ్రామంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అర్ని పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన బాధితురాలిని భర్త, కుమారుడు కొన్నేళ్ల క్రితం చనిపోయారు.
అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)
ప్రియురాలిని కలుసుకునేందుకు ఆ యువకుడు అర్థరాత్రి వేళ తచ్చాడుతూ వెళ్తున్నాడు. తనను ఎవరో గమనిస్తున్నారని తెలుసుకుని ఆ యువకుడు చెట్ల చాటున నక్కాడు. అంతే... గ్రామస్తులంతా ఒక్క ఉదుటన అతడిపై బడి చితక్కొట్టారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో అర్థరాత్రి వేళ సురేష్ అనే యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చాడు. ఐతే అతడు తన ప్రియురాలిని కలిసేలోపుగా అతడు కొంతమంది గ్రామస్తుల కంటబడ్డాడు. దాంతో ఊరు ఊరంతా కదిలివచ్చింది. అతడు దొంగ అనుకుని వెంటబడ్డారు. ఆ యువకుడు భయంతో ముళ్లపొదల్లో దాక్కున్నాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?
ఇటీవల బాగా బరువు పెరిగిన తమన్నా భాటియా ప్రస్తుతం ఫిట్నెస్పై దృష్టి పెట్టింది. ప్రేమలో మునిగిపోయి, వివాహం జరగనుందనే ఆనందంలో మునిగిపోయిన తమన్నా.. తన సాధారణ ఫిట్నెస్ దినచర్యకు విరామం ఇచ్చినట్లు అనిపించింది. అయితే, నటుడు విజయ్ వర్మతో ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న సంబంధం బ్రేకప్ కావడంతో తమన్నా ఫిట్నెస్పై మళ్లింది. కెరీర్ పరంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో హ్యాపీగా వర్కౌట్లు చేసుకుంటూ.. తిరిగి తన శరీరాకృతిని మెరుగుపరుస్తోంది.
Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్లో మస్తు ఆఫర్లు?
దక్షిణ భారత సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన యువ తారలలో ఒకరైన శ్రీలీలకు సక్సెస్లు పెద్దగా వరించలేదు. గత రెండు సంవత్సరాలుగా, ఆమె విజయాల కంటే ఎక్కువ పరాజయాలను ఎక్కువగా చవిచూసింది. గుంటూరు కారం, స్కంధ, ఎక్స్ట్రా, రాబిన్హుడ్, జూనియర్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఫలితంగా, ఆమె క్రేజ్ కొద్దిగా తగ్గింది. అయితే, బాలీవుడ్లో ఆమెకు కొత్త అవకాశాలు ఎదురు చూస్తున్నాయి.
Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్
మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ విజువల్ వండర్ 'విశ్వంభర'తో అలరించబోతున్నారు. అద్భుతమైన టీజర్, చార్ట్బస్టర్ ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ కాంపైన్ తో ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విశ్వంభర ప్రత్యేక పుస్తకం లాంచ్ చేశారు. వశిష్ట దర్శకత్వంలో UV క్రియేషన్స్పై విక్రమ్ వంశీ, ప్రమోద్లు విశ్వంభరను ఎపిక్ స్కేల్లో నిర్మిస్తున్నారు.
చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?
హైదరాబాద్లోని చిత్రపురి కాలనీపై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలతో కూడిన వ్యాఖ్యలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్గారు మీడియాతో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్కి సంబంధించిన వాటిపై మాట్లాడడం జరిగింది.
FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు
ఇటలీలోని టురిన్లో జరిగిన FISM వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ మ్యాజిక్ 2025లో ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డును సుహానీ షా గెలుచుకున్నారు. తద్వారా భారతదేశం నుంచి ఈ అవార్డుని అందుకుని చరిత్ర సృష్టించారు. ప్రపంచ మ్యాజిక్ కమ్యూనిటీకి ఎంతో గర్వకారణమైన ఈ అవార్డుని సుహానీ షా అందుకుని తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు భారతీయ మెజీషియన్లకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ క్రియేటర్లకు కూడా ఒక మైలురాయి విజయానికి ప్రతీకగా నిలుస్తుంది.