గురువారం, 5 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 24 అక్టోబరు 2019 (17:24 IST)
సంబంధిత వార్తలు
మోడల్తో ప్రేమాయణం.. బెంజ్ కార్లో చక్కర్లు... దానధర్మాలు... ఘరానా దొంగ లీలలు
జీవిత ఖైదీ అంటే..?
ఉభయచరానికి ఉదాహరణ..?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
తెల్ల చొక్కాలు వేసుకున్నారా?
లంబు : దొంగలు తెల్ల చొక్కాలు వేసుకున్నారా? ఎవరు?
జంబు: రాజకీయ నాయకులు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Nara Lokesh: యువగళం పాదయాత్రపై పుస్తకం.. పవన్కు అందజేసిన నారా లోకేష్ (ఫోటోలు)
యువనేత నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని అందజేశారు. కేబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృత మైందన్నారు. ఈ రోజుకు అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయ్యిందని తెలిపారు.
రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలోని సికంద్ర ప్రాంతంలోని నాగ్లా నాథు గ్రామంలో విషాద సంఘటన జరిగింది. యమునా నదిలో స్నానం చేయడానికి, రీల్స్ చేయడానికి వెళ్ళిన ఆరుగురు బాలికలు మునిగి మరణించారు. ఆరుగురు బాలికల మరణంతో వారి గ్రామంలో శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ బాలికలందరూ దాదాపు 12 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు, మృతులలో ముగ్గురు సోదరీమణులుండగా, మిగిలినవారు వారి బంధువులు. మరణించిన బాలికలు వేసవి సెలవుల కారణంగా గ్రామాన్ని సందర్శించడానికి వచ్చారు,
పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత
మహబూబాబాద్ జిల్లా: పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత సాయి దత్త పీఠం నిత్యఅన్నదానం, సత్సంగ్, ఛారిటీ, విద్య ఈ నాలుగు మూల స్తంభాలుగా భావించి సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధుల చదువుకు ఆర్థిక సాయం చేస్తుంది. వెన్నారం గ్రామంలోని పేద వాడైన అర్చకుడు రామానుజం కుమార్తె చదువు కోసం, ఉన్నత విద్య కోసం సాయి దత్త పీఠం లక్షరూపాయల ఆర్ధిక సాయం చేసింది. ఈ కార్యక్రమంలో సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఎస్డీపీ అయ్యప్ప గ్రూప్ గురుస్వాములు, స్వాములు అందరూ ఇతోధికంగా తమవంతు చేయూత అందించారు.
వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)
వైసిపి వెన్నుపోటు దినం నిరసన ఈ రోహిణి కార్తె వేడి ఎండల్లో చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో వైసిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఆయన వాహనం పైనుంచి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా మైకం వచ్చి జారిపోతూ కింద పడిపోయారు. దీనితో అక్కడి వారంతా ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ప్రధమ చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. తన ఆరోగ్యం బాగానే వుందనీ, ఎవరూ ఆందోళన చెందవద్దంటూ వెల్లడించారు. ఏపీలో వెన్నుపోటు దినం విజయంతం అయ్యిందని బొత్స అన్నారు.
Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు
కోల్కతాకు చెందిన వజాహత్ ఖాన్ ఫిర్యాదు మేరకు పూణేకు చెందిన 22 ఏళ్ల లా విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలిని అరెస్టు చేశారు. అయితే శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. వజాహత్ ఖాన్ మిస్ అయినట్లు సమాచారం. శుక్రవారం కోల్కతా పోలీసులు శర్మిష్ట పనోలిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, వజాహత్ ఖాన్ ఇప్పుడు రాజకీయ, చట్టపరమైన గందరగోళానికి కేంద్రబిందువుగా ఉన్నాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Samantha: ఆరోగ్య సప్లిమెంట్ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్
కొంతమంది వైద్య నిపుణులు సురక్షితం కాదని పిలిచే ఒక ఆరోగ్య సప్లిమెంట్ను సమర్ధించడం ద్వారా హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి వివాదంలో పడ్డారు. మయోసిటిస్ నుంచి కోలుకున్నప్పటి నుండి, సమంతా ఆరోగ్య సంబంధిత చర్చలలో చురుకుగా పాల్గొంటోంది. తరచుగా వెల్నెస్ చిట్కాలను పంచుకుంటుంది. ఆరోగ్య సంరక్షణ నిపుణులను కలిగి ఉన్న పాడ్కాస్ట్లను హోస్ట్ చేస్తుంది.
విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్
డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా, జెనీలియా హీరోయిన్గా శ్రీనువైట్ల తెరకెక్కించిన చిత్రం ‘ఢీ’. 2007లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీహరి పాత్ర, బ్రహ్మానందం కామెడీ, సునీల్ ట్రాక్ ఆడియెన్స్ను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో విష్ణు కామెడీ టైమింగ్కు కాసుల వర్షం కురిసింది. విష్ణు మంచు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ‘ఢీ’ మూవీనీ జూన్ 6వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు.
నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్
ప్రేక్షకుల మనసుల్ని గెలిచిన కల్ట్ క్లాసిక్ హిట్ 'అందాల రాక్షసి' మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ జూన్ 13న రీరిలీజ్ కాబోతోంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10, 2012 న విడుదలై ఘన విజయాన్ని సాధించింది.
థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు
కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్స్టర్ డ్రామా రేపు (జూన్ 5) థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. 'నాయకుడు' సినిమా తర్వాత దాదాపు 38 ఏళ్లకు ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్, మణిరత్నం 38 ఏళ్ల తరువాత ఈ సినిమాతో మళ్లీ కలిసి రావడం విశేషం. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ ఇండియన్ సినిమా చరిత్రలో ఓ లెజెండరీ మూవీగా నిలిచిపోయింది. అదే స్థాయిలో ‘థగ్ లైఫ్’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.