బుధవారం, 7 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 24 అక్టోబరు 2019 (17:24 IST)
సంబంధిత వార్తలు
మోడల్తో ప్రేమాయణం.. బెంజ్ కార్లో చక్కర్లు... దానధర్మాలు... ఘరానా దొంగ లీలలు
జీవిత ఖైదీ అంటే..?
ఉభయచరానికి ఉదాహరణ..?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
తెల్ల చొక్కాలు వేసుకున్నారా?
లంబు : దొంగలు తెల్ల చొక్కాలు వేసుకున్నారా? ఎవరు?
జంబు: రాజకీయ నాయకులు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?
ప్రపంచంలోనే శాంతియుత దేశంగా పేరున్న భారతదేశాన్ని సీమాంతర ఉగ్రవాదులతో అమాయక పౌరులపై పిరికిపంద దాడులు చేస్తూ సహనాన్ని పరీక్షిస్తోన్న పాకిస్తాన్ ముక్కలు చెక్కలయ్యే రోజులు వచ్చేసాయంటున్నారు నిపుణులు. దేశ ప్రజల అభివృద్ధి మానేసి మందుగుండు సామాగ్రి, ఉగ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ పాక్ ప్రజలను బిచ్చగాళ్లలా మార్చేసింది పాకిస్తాన్. ఫలితంగా ఆ దేశంలో సింహభాగం ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వారికి ఎవరికీ యుద్ధం అవసరంలేదు.
పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు
పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం నెలకొన్నట్లు కనిపిస్తోంది. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై Operation Sindhoor పేరిట భారత దేశ ఆర్మీ మెరుపుదాడి చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో కరడుగట్టిన ఉగ్రవాదులు చచ్చినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ దేశంలోని ప్రజలకు యుద్ధభయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వందలాదిమంది ప్రజలు బుధవారం నాడు ATMల ముందు బారులు తీరారు. అదేవిధంగా భారతదేశం చేసిన దాడులతో పాక్ స్టాక్ ఎంక్సేంజ్ కుప్పకూలింది.
Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు
జమ్మూ: ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor)కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సరిహద్దులోని ఎల్ఓసీ భారతదేశ పౌరులపై పాకిస్తాన్ సైన్యం జరిపిన భారీ షెల్లింగ్లో 16 మంది భారతీయ పౌరులు మరణించారు. 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పాక్ సైనికులు ప్రత్యేకించి పాఠశాలపై దాడులు చేసారు. దీనితో ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం 16 మంది మృతి చెందారు. భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, జమ్మూ మరియు కాశ్మీర్ హజ్ కమిటీ నేడు, రేపు జరగాల్సిన రెండు హజ్ విమానాలను అధికారికంగా రద్దు చేసింది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి గతంలో ఇచ్చిన ఉపశమనాన్ని భారత సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసు నుండి ఆమెను విడుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓఎంసీ కేసులో వై. శ్రీలక్ష్మి పాత్రపై మూడు నెలల్లోపు కొత్త దర్యాప్తు నిర్వహించాలని మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు మునుపటి నిర్ణయం ద్వారా ప్రభావితం కాకుండా, ఈ విచారణ స్వతంత్రంగా నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు 'ఆపరేషన్ సిందూర్' కింద జరిపిన ప్రతీకార దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ అంగీకరించారు. ఈ దాడులు పాకిస్తాన్లోని బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, జామియా మసీదు సుభాన్ అల్లాహ్ను లక్ష్యంగా చేసుకున్నాయి. మరణించిన వారిలో తన అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, వారి కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని మసూద్ అజార్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం తన రాబోయే చిత్రం శుభం ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి నిర్మాతగా కష్టపడి పనిచేస్తున్న సమంత, కొత్త ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పోస్ట్లో, సమంత హృదయపూర్వక సందేశాన్ని పంచుకుంది: "ఇది చాలా దూరం వెళ్ళింది, కానీ ఇక్కడ మనం బలంగా ఉన్నాము. కొత్త జర్నీ ప్రారంభం." అంటూ పేర్కొంది. ఇంకా ఆమె తన నిర్మాణ సంస్థ, శుభమ్ విడుదల తేదీని కూడా ట్యాగ్ చేసింది.
Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!
సోగ్గాడు అంటేనే శోభన్ బాబు. టాలీవుడ్ సీనియర్ నటుడు శోభన్ బాబు వ్యక్తిత్వం గొప్పది. హీరోగానే కొనసాగుతూ.. క్యారెక్టర్ ఆరిస్టుగా చేయనంటే చేయనని సినిమాలకు దూరంగా వుండిపోయారు. ఆయన వారసులు ఎవరూ సినిమా రంగానికి దూరంగా వున్నా.. వైద్య రంగంలో సోగ్గాడి మనవడు తన సత్తా చాటారు. డాక్టర్ సురక్షిత్ అనే శోభన్ బాబు మనవడు.. ఓపెన్ సర్జరీ లేకుండా.. ట్రూ 3డీ ల్యాపరోస్కోపీతో 4.1 కిలోల గర్భాశయంలోని కణితిని తొలగించారు. 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో పెద్ద సిస్ట్ ఏర్పడడంతో.. ఆమె కొంతకాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంది.
కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?
రిషబ్ శెట్టి 2022లో హిట్ అయిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్ అయిన కాంతారా చాప్టర్ 1 షూటింగ్ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మే 6న, కేరళకు చెందిన 33 ఏళ్ల జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్, చిత్రీకరణలో విరామం సమయంలో కొల్లూరు సమీపంలోని సౌపర్ణిక నదిలో మునిగిపోయాడు. ఈ సంఘటన నదీ ప్రాంతంలో సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో జరిగింది. కపిల్ ఈత కొట్టగలిగాడు. కానీ బలమైన ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయాడు.
జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఫాంటసీ వండర్ చిత్రం “జగదేక వీరుడు అతిలోక సుందరి”. 35 ఏళ్ళు తర్వాత రీరిలీజ్ కి వస్తుంది. ఇందులో ఇళయరాజా సంగీతం సమకూర్చారు. రీరిలీజ్ 3డిలో వస్తుంది. ప్రమోషన్ లో భాగం సుమ యాంకరింగ్ గా చిరంజీవి, నిర్మాత అశ్వినీదత్, రాఘవేంద్రరావు పలు విషయాలు నెమరేసుకున్నారు.
అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్ అఫ్ చేంజ్ రిలీజ్
5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం బ్యాక్గ్రౌండ్లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్ర లో రాని నిజజీవితాల కథనాలతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’. జాతీయ, అంతర్జాతీయ నటి నటులతో సిద్ధార్థ్ రాజశేఖర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’.