శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 28 జనవరి 2020 (19:01 IST)
సంబంధిత వార్తలు
డాడీ చనిపోయారు... ఇద్దరితో అమ్మ రాసలీలలు.. ఎస్పీకి పిల్లలు ఫిర్యాదు
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అమ్మా.. సన్నీ లియోన్.. ఎంత గొప్ప మనస్సమ్మా నీది.. ఏం చేశారు..?
అందుకే డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
బామ్మనే పెళ్లాడుతా.. పట్టుబట్టిన 22 ఏళ్ల కుర్రాడు.. ఆగ్రాలో ఘాటు ప్రేమ
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
"అదేంట్రా..? గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటుతున్నావ్..?" అడిగాడు తండ్రి
"గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జామ్లు కాస్తాయని..!" షాకిచ్చే బదులిచ్చాడు బంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్లోనే...
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార బలంతో పెట్రేగిపోయిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ముఖ్యంగా, జగన్తో పాటు అధికారం అండ చూసుకుని ఇష్టానుసారంగా, అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు ఒక్కొక్కరుగా జైలులోకి వెళుతున్నారు. ఇలాంటి వారిలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, రాజ్ కెసిరెడ్డి తదితరులు ఉన్నారు. వీరంతా విజయవాడ జైలులో ఒకే బ్యారక్లో జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
పాకిస్థాన్కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?
కాశ్మీర్ లోయలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, పాకిస్థాన్కు సరైన గుణపాఠం నేర్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా, పాకిస్థాన్పై దౌత్యయుద్ధం ప్రకటించింది. సరిహద్దులను మూసివేసింది. సింధూ జలాల ఒప్పందం, ఇరు దేశాల సరిహద్దుల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే పాకిస్థాన్కను జై కొట్టారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు
తమిళనాడు, కోయంబత్తూరులోని కునియముత్తూరుకు చెందిన 33 ఏళ్ల మహిళ వివాహం చేసుకుంది. ఆమె దిండిగల్ జిల్లా సెంగురిచికి చెందిన పొన్నుసామి అనే యువకుడిని ప్రేమించిందని, అతను కునియముత్తూరులో నివసించేవాడని చెబుతారు. వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే కొద్ది నెలల తర్వాత ఆమె ప్రియుడిని దూరం పెట్టింది. దీంతో కోపంగా ఉన్న ఆ యువకుడు ఆ అమ్మాయికి తేరుకోలేని షాక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని కునియముత్తూరుకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ యువతికి దిండిగల్ జిల్లా సెంగురిచికి చెందిన పొన్నుసామి (27)తో సంబంధం ఉంది.
అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!
ఓ మహిళ వివాహమైన తర్వాత ప్రేమలో పడింది. ఆ తర్వాత అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని, తమమధ్య ఉన్న అక్రమ సంబంధం బయటపడుతుందని భావించి, ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. చివరకు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!
పాప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సారథ్యంలోని భారత బృందం శుక్రవారం వాటికన్ సిటీకి బయలుదేరి వెళ్లింది. ఆమె వెంట కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కిరణ్ రిజిజు, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజాలతో పాటు భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం ఉంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
థియేటర్స్కి రమ్మని ఆడియన్స్ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన
దొంగలకి పాఠం కాదు కానీ దొంగతనం చేయాలనుకునే వారికి ఓ పాఠంలా చౌర్య పాఠం వుంటోందని దర్శకుడు, ఈ చిత్ర నిర్మాత త్రినాథరావు నక్కిన అన్నారు. క్రైమ్-కామెడీ డ్రామా తో మూవీ రూపొందింది. ఇంద్రా రామ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి
ప్రియదర్శి, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కొలాబరేషన్ లో చేస్తున్న సినిమా 'ప్రేమంటే'."థ్రిల్-యూ ప్రాప్తిరస్తు" అనేది ట్యాగ్లైన్. ట్యాలెంట్ యాక్టర్ ఆనంది, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన తర్వాత జాన్వి నారంగ్ ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్ ఇది.
సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొరగజ్జ’. కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలలో పూజించబడే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సుధీర్ అత్తవర్తో కలిసి పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ ప్రాజెక్ట్ను ఓ ప్రత్యేక అనుభవంగా చెబుతున్నారు. ఈ చిత్రంతో తాను మ్యూజిక్లో సరికొత్త ప్రయోగాల్ని చేశానని తన వర్క్ ఎక్స్పీరియెన్స్ గురించి పంచుకున్నారు.
గోపీచంద్, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం
గోపీచంద్, మీనాక్షి దినేష్ జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ నెం.39 చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ‘సాహసం’ తర్వాత గోపీచంద్ మళ్లీ ఈ బ్యానర్లో సినిమా చేస్తున్నారు. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్తో కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సాహసం తర్వాత సినిమాటోగ్రాఫర్ శామ్దత్ ISC కూడా ఈ టీంలో జాయిన్ అయ్యారు.
Imanvi : నేను భారతీయ అమెరికన్ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండిస్తూ నటి ఇమాన్వి సుధీర్ఘ వివరణ ఇచ్చింది. ముందుగా, పహల్గామ్లో జరిగిన విషాద సంఘటనకు నా అత్యంత హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తమ ప్రాణాలను మరియు వారి ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ నా హృదయం విలపిస్తుంది. అమాయక ప్రాణాలను కోల్పోవడం విషాదకరం మరియు నా హృదయాన్ని బరువెక్కిస్తుంది. హింసాత్మక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.