శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Modified: మంగళవారం, 21 మే 2019 (21:40 IST)

పంజాబ్ లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#punjab--$] 
పంజాబ్ రాష్ట్రంలో 13 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ లోక్ సభ స్థానాల్లో గత 2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), శిరోమణి అకాలీదళ్ పార్టీలు చెరో నాలుగేసి సీట్లు సొంతం చేసుకున్నాయి. ఇక కాంగ్రెస్‌కు మూడు, బీజేపీకి రెండు సీట్లు లభించాయి. 2019 ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీకి అధిక సీట్లు దక్కే అవకాశం వుందని.. ఈ నాలుగు పార్టీల మధ్య రసవత్తర పోరు జరుగనుంది. 
 
[$--lok#2019#constituency#punjab--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.