శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By

రాజస్థాన్ లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#rajasthan--$]
రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీకే ఈ మొత్తం 25 సీట్లు దక్కాయి. ఇతర పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రాజస్థాన్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తూ లోక్ సభ స్థానాల్లో జయభేరి మోగించింది. ఈసారి 2019 ఎన్నికల్లో కూడా జాతీయ అగ్ర పార్టీ అయిన బీజేపీకే విజయం ఖాయమని సమాచారం.
 
[$--lok#2019#constituency#rajasthan--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.