గురువారం, 22 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 14 జులై 2022 (12:36 IST)
సంబంధిత వార్తలు
స్కూల్ బ్యాగులో లవ్ లెటర్ పెట్టాడు.. తల్లిదండ్రులు చితక్కొట్టారు..
కబీర్లాల్ దర్శకుడిగా ఈషా చావ్లా దివ్య దృష్టి
విద్యార్థినిపై మనసు పారేసుకున్న ఉపాధ్యాయుడు.. ఊడిన ఉద్యోగం
శ్రీజతో మెగా ఫ్యామిలీకి తలనొప్పి.. వేరే అమ్మాయితో కల్యాణ్ లవ్?
ధోనీకి బర్త్ డే నేడు.. 41 అడుగుల కటౌట్.. ఎక్కడంటే? (video)
తొలిప్రేమ
ఎప్పుడో జరిగిన సన్నివేశం
గుర్తుకు వస్తుంటే
అప్పుడే అందిన నీ సంకేతం
ప్రేమేనని అనుకుంటే
ఆకలిగా లేదు
అమృతమే చేదు
నిద్దురపోలేను
నీ వల్లే నేను
ఏదో ఆనందం
ఎదలో మకరందం
నీవే నా చిరునామా
నీ మీదే తొలిప్రేమ
కుశలమా ప్రియతమా
క్షేమమా ప్రాణమా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్లో జియో నెట్వర్క్ ఏర్పాటు
రిలయన్స్ జియో భారతదేశ డిజిటల్ దిగ్గజంగా స్థిరపడింది. 5జీ మార్కెట్లో, అలాగే వైర్లెస్ డేటా వినియోగంలో ముందుంది. జియో అపరిమిత డేటా వినియోగం, పెద్ద ఎంటర్ప్రైజ్ కస్టమర్ల కోసం ఫైబర్ టు ది హోమ్ (FTTH) పెరుగుదలతో 5G సేవలను డబ్బు ఆర్జించే సాటిలేని సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నుండి వచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం, జియో సంవత్సరానికి 200 ఎక్సాబైట్ల వార్షిక సమాచార ప్రసారాన్ని నివేదించింది. ఇది చైనాతో సహా ప్రపంచంలోని ఏ ఇతర టెక్-ఎనేబుల్డ్ దేశం కంటే భారతదేశం ఎక్కువ డేటాను ఉపయోగిస్తుందని సూచిస్తుంది.
Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో
చైనా, బీజింగ్ నుంచి దాదాపు 320 కిలో మీటర్ల దూరంలో వున్న ఫెంగ్యాంగ్ డ్రమ్ టవర్ ప్రసిద్ధి చెందింది. మింగ్ రాజవంశం స్థాపకుడు యు యువాన్జాంగ్ స్వస్థలంగా ఫెంగ్యాంగ్ కౌంటీ ప్రసిద్ధి చెందింది. చైనాలోని శతాబ్దాల నాటి ఫెంగ్యాంగ్ డ్రమ్ టవర్ పాక్షికంగా కూలిపోవడంతో పర్యాటకులు భద్రత కోసం పరుగులు తీయాల్సి వచ్చింది. అన్హుయ్లోని 650 ఏళ్ల నాటి డ్రమ్ టవర్ నుండి వందలాది పైకప్పు పలకలు పడిపోయాయి.
పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?
పాకిస్తాన్ దేశంలోని సింధ్ ప్రాంత ప్రజలు పాకిస్తాన్ పోలీసులను పరుగులుపెట్టించి కర్రలు, బండలతో కొడుతూ వెంటబడుతున్నారు. ప్రజలు దాడి చేస్తుండటంతో పోలీసులు పారిపోతున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటిని నిరసనకారులు తగలబెట్టారు. సింధు నది నుండి నీటిని మళ్లించే ప్రాజెక్టుకి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా హింస చెలరేగింది. నౌషెహ్రో ఫిరోజ్లో పోలీసులు, జాతీయవాద సంస్థ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు, అనేక మంది గాయపడ్డారు. కాలువ నిర్మాణంపై స్థానిక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)
గంగానదిలో కొట్టుకుపోవాల్సిన ఓ వ్యక్తి ఓ మహిళ కాపాడింది. అందరూ చూస్తుండగా నదిలో ఆ వ్యక్తి కొట్టుకుపోతుండగా.. అందరూ అలానే చూస్తుండిపోయారు. కానీ ఓ మహిళ మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చింది. తన చున్నీని విసిరి నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడింది. ఆ చున్నీని పట్టుకున్న వ్యక్తిని గట్టిగా లాగి ఒడ్డుకు చేర్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ధైర్యంగా ఆ మహిళ ఆ వ్యక్తిని కాపాడిన వైనాన్ని చూసి నెటిజన్లు శభాష్ అంటున్నారు. ధైర్యం చేసి ఆ వ్యక్తికి కాపాడిన మహిళను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..
హైదరాబాద్లోని బండ్లగూడలో డ్యూటీ సమయంలో నిద్రపోతూ ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. బుధవారం రాత్రి కానిస్టేబుల్ షాబాజ్, హోంగార్డ్ ఇమ్రాన్ పెట్రోలింగ్లో ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, బండ్లగూడలోని కింగ్స్ అవెన్యూ కాలనీలో గుట్కా వ్యాపారి ఇంటి దగ్గర కారు ఆపి, అతిథుల కోసం ఏర్పాటు చేసిన గదిలో నిద్రపోయారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్పై మళ్లీ ఇన్స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్
నటి పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో తనకు చాలా కాలంగా ఉన్న సమస్యను మరోసారి వెలుగులోకి తెచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా, ఆమె సోషల్ మీడియాలో అనేక రహస్య పోస్టులు చేసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, పూనమ్ త్రివిక్రమ్పై తన అధికారిక ఫిర్యాదుకు రుజువుగా పనిచేస్తున్నట్లు చెప్పే రెండు పోస్ట్లను షేర్ చేసింది. పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్కు ఫిర్యాదు చేసింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం మూలంగానే త్రివిక్రమ్పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు
హైదరాబాద్లోని భారీ సెట్లో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో కీలక తారాగణంతో భారీ ఫైట్ సీక్వెన్స్, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించ నున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ రామ్ చరణ్ ఓ ఫొటోను షేర్ చేశారు. సెట్లో ఓ మార్కెట్ దగ్గర సత్తిబాబు కిళ్లీకొట్టు ముందుర దర్శకుడు బుజ్జిబాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ తో కలిసి ముచ్చటిస్తున్న ఫొటోను బయటకు ఈరోజు విడుదల చేశారు.
Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది
విద్యాధికులైన ఈ సోదరుల్లో.. తమ్ముడు సాత్విక్ దర్శకుడిగా అన్నయ్య రుత్విక్ హీరోగా పరిచయమవుతూ... తల్లి రమాదేవి నిర్మాతగా రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "వైభవం" ఈ శుక్రవారం (మే 23) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన "వైభవం" ప్రి - రిలీజ్ వేడుకలో... తమ మాతృమూర్తి రమాదేవిని సాదరంగా సత్కరించుకున్నారు హీరో రుత్విక్ - డైరెక్టర్ సాత్విక్. అంతేకాదు తమ మాతృమూర్తే ముఖ్య అతిథిగా వేడుకను నిర్వహించుకున్నారు.
మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి
వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ‘ఏస్’ అనే చిత్రం మే 23న ఆడియెన్స్ ముందుకు రానుంది. దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్రాన్ని మే 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి. శివ ప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు.
వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. "మన ఊరు - మాటామంతి" పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో మాట్లాడారు.