ఆదివారం, 28 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ
మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తాజాగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫేస్బుక్లో ఇప్పటికే యాక్టివ్గా ఉన్న ఆయన ఇప్పుడు @KCRBRSpresident అనే వినియోగదారు పేరుతో 'X' (గతంలో ట్విట్టర్)లో ఖాతాను తెరిచారు. ప్రస్తుతానికి, కేసీఆర్ 'ఎక్స్'లో కేవలం రెండు ఖాతాలను మాత్రమే అనుసరిస్తున్నారు. వారిద్దరూ ఆయన కుమారుడు, మాజీ మంత్రి కె.టి. రామారావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు.
20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి
అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుజరాత్కు చెందిన ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలో ఆ ముగ్గురు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఎస్యూవీ వాహనం అన్ని లేన్లను దాటుకుంటూ.. 20 అడుగుల ఎత్తులో గాలిలోకి వెళ్లిందని, ఆ తర్వాత సమీపంలో ఉన్న చెట్లను ఢీకొన్నట్లు గ్రీన్విల్లే కౌంటీ పోలీసులు వెల్లడించారు.
బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు
విజయవాడ సింగ్ నగర్ లో బస్సు యాత్ర చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుదుటిపై రాయిదెబ్బ తగిలింది. రాయి విసిరిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆరోజు తగిలిన రాయి దెబ్బకు సీఎం జగన్ బ్యాండేజ్ వేసుకుని తిరిగారు. ఐతే తాజాగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న సమయంలో ఆయన నుదుటిపై బ్యాండేజ్ కనిపించలేదు. దెబ్బ తగిలిన ఆనవాళ్లు కూడా కనిపించకుండాపోయాయే, కనీసం కుట్లు వేసిన గుర్తులు కూడా కనిపించలేదంటూ ప్రతిపక్షాలు సీఎం రాయి దాడి గాయంపై సెటెర్లు వేస్తున్నాయి.
23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్
తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రజల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామనే ప్రతిజ్ఞతో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ శనివారం 23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో అధికారం కోల్పోయిన తర్వాత ఇదే తొలి ఆవిర్భావ దినోత్సవం. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. తన భర్త వేరే మహిళతో బెడ్రూంలో ఏకాంతంగా వుండటాన్ని చూసిన భార్య వారిద్దరి గదికి తాళం వేసేసింది. దీనితో భయపడిన ఆ జంట ఆ గదిలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు చెప్పిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జనగాం జిల్లా రాజపేట జంగాల కాలనీకి చెందిన పులేందర్ గతకొంతకాలంగా బచ్చన్నపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గురువారం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో వాళ్లద్దరూ బెడ్రూంలో ఏకాంతంగా గడుపుతున్నారు.
లేటెస్ట్
23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ పూర్ణిమ తె.4.19 చిత్త రా.9.52 ఉ.శే.వ.6.05కు, తెల్లవారుజామున 3.54 ల 5. 38. ఉ.దు.8.24 ల 9.12 రా.దు. 10.52ల11.39. మేషం :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వృషభం :- గృహంలో మార్పులకై యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. కోర్టు వ్యవహారాలలో మెళకువ వహించండి. కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ వహించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోవారికి శుభం చేకూరుతుంది. అధికారులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం.
హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..
హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా ఏప్రిల్ 23వ తేదీన జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా హనుమంతుని భక్తులు ఉపవాసం చేయడం, దేవాలయాలను సందర్శించడం ద్వారా ఆంజనేయుని అనుగ్రహం పొందుతారు. చైత్ర మాసంలో శుక్ల పక్షం యొక్క పూర్ణిమ తిథిపై హనుమాన్ జయంతి వస్తుంది. హనుమాన్ జయంతిని ఏప్రిల్ 23, మంగళవారం జరుపుకుంటారు. పూర్ణిమ తిథి ఏప్రిల్ 23న 03:25కి ప్రారంభమై ఏప్రిల్ 24న 05:18కి ముగుస్తుంది.
21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ త్రయోదశి రా.12.46 ఉత్తర సా.5.02 రా.వ.2.18 ల 4.04. సా.దు. 4.31 ల 5.20. మేషం :- కుటుంబీకుతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. గొట్టె, మత్స్య, పాడి పరిశ్రమ రంగాలలో వారికి ఆందోళనలు తొలగిపోతాయి. స్త్రీలు షాపింగ్ దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృషభం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. మార్కెట్ రంగాల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాలవారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి.
21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆశావహదృక్పథంతో మెలగండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆదాయం అంతంత మాత్రమే. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. సోమవారం నాడు ఇతరుల విషయంలో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై దృష్టిసారిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ధనప్రలోభాలకు లొంగవద్దు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి.
20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ ద్వాదశి రా.10.44 పుబ్బ ప.2.26 రా.వ.10.25 ల 12.12. ఉదు. 5.55 ల 7.33. మేషం :- కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అప్రమత్తత చాలా అవసరం. చేపట్టినపనులు అనుకున్నంత చురుకుగా సాగవు. స్త్రీలు అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వృషభం :- ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాలవారికి శుభం చేకూరుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభిచడంలో అడ్డంకులు ఎదురవుతాయి. వాహనం వీలైనంతనిదానంగా నడపటం మంచిది.