ఆదివారం, 6 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు కొమరోలు మండలం అక్కపల్లె శివార్లలో ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.
విజయ్కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం
తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించిన అగ్ర హీరో విజయ్కు ఎన్డీయే కూటమి ఆహ్వానం పలికింది. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమితో కలిసి పోటీ చేయాలని కోరింది. ఈ మేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి స్నేహాస్తం అందించారు. ఎన్డీయే కూటమిలోకి విజయ్ పార్టీని ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు.
ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?
ఏపీలోని కాకినా జిల్లా గుండేపల్లి మండలం మల్లేపల్లి అనే గ్రామంలో ఆనంద నిలయం నమూనాలో రాయుడు గారి మిలిటరీ హోటల్ను తాజాగా ప్రారంభించారు. ఈ హోటల్ శ్రీవారి ఆలయం నమూనాలో ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.
తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.
మనిషి దంతాలతో వింత చేప?
ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లాలో ఓ వింత చేప కనిపించింది. ఈ వింత చేప ప్రత్యేకత ఏంటే... ఈ చేపకు మనిషి దంతాలు ఉండటమే. దీంతో ఈ చేపను చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు. చేప నోరు తెరిసి చూస్తే.. మనిషి పళ్ల వరుస కనిపించడంతో ఆ చేపను చూసినవారంతా అవాక్కవుతున్నారు. ఈ చేప ఇపుడు స్థానికంగా చర్చనీయాంమశంగా మారింది.
లేటెస్ట్
TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్డీపీపీ) పేరును దుర్వినియోగం చేసి వేలాది మంది కళాకారులను మోసం చేసినందుకు తిరుమల వన్ టౌన్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. వరంగల్ జిల్లాలోని కాజీపేటకు చెందిన నిందితుడు సూత్రపు అభిషేక్, తిరుమలలోని ఆస్థాన మండపంలో శ్రీనివాస కళార్చన అనే రెండు రోజుల సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించే నెపంతో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ వ్యాప్తంగా కళాకారుల నుండి దాదాపు రూ.35 లక్షలు వసూలు చేసినట్లు తేలింది.
03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. కీలక విషయాలపై దృష్టిపెట్టండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంప్రదింపులకు అనుకూలం. ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, వాహనం జాగ్రత్త. ప్రయాణం విరమించుకుంటారు.
Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్
ఆదివారం పూట వెలిగించే దీపంతో సకల దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆ దీపం గురించి తెలుసుకుందాం. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాం.. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలో వున్నవారు ఆదివారం పూట ఆవనూనెతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆదివారం పూట ఆవనూనెతో ఇంటి ప్రధాన ద్వారం వద్ద రెండు దీపాలను వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా ఆ ఇంట ప్రశాంతత, సంపద చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈతిబాధలు వుండవు. రుణబాధలు వుండవు. ఇంట్లో ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.
జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుందని అర్చకుల సంఘం ప్రకటించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని మేడారంలో జరిగే ఈ జాతరకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దె వద్దకు చేరుకుంటుంది.
TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ
దర్శన టిక్కెట్లు, వసతి కోసం మధ్యవర్తుల బారిన పడవద్దని టిటిడి తన భక్తులను మరోసారి హెచ్చరించింది. పెద్దింటి ప్రభాకరాచార్యులు పేరుతో వైష్ణవ యాత్రలు అనే ఫేస్బుక్ పేజీని నిర్వహిస్తున్న వ్యక్తి శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనం, రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టిక్కెట్ల లభ్యతను తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిటిడి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.