బుధవారం, 6 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?
కరీంనగర్ పట్టణ శివార్లలోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మద్యం మత్తులో ఉన్న 45 ఏళ్ల వ్యక్తి చెవిలో హెర్బిసైడ్ పోసి అతనిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జూలై 29న అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత
తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తండ్రీ కుమారులు ఘర్షణ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆ గొడవను ఆపేందుకు వెళ్లారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. గొడపపడటం ఆపేసిన తండ్రీతనయులు... ఎస్ఐను కొడవలితో ప్రాణాలు పోయేంతవరకు నరికేశారు. ఈ దారుణం జిల్లాలోని ఉడుమలైపేట సమీపంలోని కుడిమంగళం గ్రామంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Hyderabad: పేషెంట్ను పెళ్లి చేసుకున్న పాపం.. మానసిక వైద్యురాలు బలవన్మరణం
అత్తమామల వేధింపులు తాళలేక ఓ మానసిక వైద్యురాలు ప్రాణాలను కోల్పోయింది. తన వద్దకు ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్ను పూర్తిగా నయం చేసి.. అతడినే పెళ్లి చేసుకున్న పాపానికి 33 ఏళ్ల మానసికి వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. రంజిత అనే మానసిక వైద్యురాలు ఆమె భర్త రోహిత్, అతని కుటుంబం నుండి ఆమె నిరంతర వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంజీవ రెడ్డి నగర్ పోలీసులు ఆమె తండ్రి సబ్-ఇన్స్పెక్టర్ నర్సింహ గౌడ్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
ఆగస్టు 15 నుండి ఉచిత ప్రయాణ సౌకర్యం- 25లక్షల మంది మహిళలకు ప్రయోజనం
ఈ ఏడాది ఆగస్టు 15 నుండి రాష్ట్ర రవాణా బస్సుల్లో ప్రవేశపెట్టనున్న ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా రోజుకు దాదాపు 25లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు. తెలంగాణ - కర్ణాటకలలో ఇలాంటి వ్యవస్థను అధ్యయనం చేసిన తర్వాత, 2024 ఎన్నికలలో ఓటర్లకు తెదేపా నేతృత్వంలోని కూటమి 'సూపర్ సిక్స్' ఆఫర్లో భాగంగా దీనిని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆసక్తిగా ఉంది.
నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులు.. అతనెవరు?
మహారాష్ట్రలోని థానే నగరంలోని ఒక ప్రముఖ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించడంతో, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జూలై 30న ఉదయం 11:15 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య పాఠశాల ఆవరణలో నీలిరంగు దుస్తులు ధరించిన వ్యక్తి తమ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు.
లేటెస్ట్
03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యం సిద్ధిస్తుంది. లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అధికం. మీ శ్రీమతి మాటతీరులో మార్పు వస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ వారం శుభదాయకం. ఆదాయం బాగుంటుంది. వస్త్ర. వెండి బంగారాలు కొనుగోలు చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. పత్రాల్లో సవరణలు అనివార్యం. గత అనుభవంతో తప్పిదాన్ని సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం వాగ్ధాటితో నెట్టుకొస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. చేపట్టిన పనులు సానుకూలమవుతాయి. లావాదేవీల్లో మెళకువ వహించండి. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?
శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. శనిదోష నివారణ జరుగుతుంది. శ్రావణ శనివారం ఉదయం 5.30 గంటలకు లేదా సాయంత్రం 5.30 గంటల్లోపు పిండి దీపం వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. అనుకున్న కార్యాల్లో విజయం తథ్యం. ఉన్నత అవకాశాలు, పదవులు వరిస్తాయి. ఏలినాటి శనిదోషం తొలగిపోతుంది. సర్వాభీష్టాలు చేకూరుతాయి. కార్యానుకూలత లభిస్తుంది. అలాగే శనివారం నాడు శ్రీవారిని తలచి వేసే పిండి దీపాన్ని నైవేద్యంగా సమర్పించాక ప్రసాదంగా స్వీకరించాలి.