శనివారం, 5 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (23:15 IST)
సంబంధిత వార్తలు
ప్రదక్షిణం చేసేటపుడు ఏ శ్లోకం చదవాలి?
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
ఈ శ్లోకం పఠిస్తే సంతానం- సౌభాగ్యం
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వమృతం సుతమ్
యో భూదభీష్టదః పాతుసనః సంతానవృద్ధికృత్
సౌభాగ్యం కోసం...
జీవయా మాసభర్తరాం మృతం సత్వాంహి మృత్యుహా
మృత్యుంజయః సయోగీంద్రః పాతుసనః సంతానవృద్ధికృత్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్
టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలోని మన్నవ గ్రామానికి చెందిన దళిత గ్రామ పంచాయతీ అధ్యక్షుడు నాగమల్లేశ్వర్ రావుపై ఇటీవల పట్టపగలు జరిగిన దాడి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యగా జగన్ తెలిపారు.
బీహార్లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..
బీహార్లోని ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ జనతా పార్టీ నాయకుడు గోపాల్ ఖేమ్కా శుక్రవారం రాత్రి రాజధాని నగరం పాట్నాలోని గాంధీ మైదాన్ ప్రాంతంలో కాల్చి చంపబడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మగధ్ హాస్పిటల్ యజమాని అయిన ఖేమ్కాను రామ్ గులాం చౌక్లోని తన నివాసం సమీపంలో గుర్తు తెలియని దుండగులు తన కారు నుండి దిగుతుండగా కాల్చి చంపారు. ఖేమ్కా కుమారుడు గుంజన్ ఖేమ్కాను ఆరు సంవత్సరాల క్రితం వైశాలి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతంలో హత్యకు గురయ్యాడు.
రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం
మొబైల్ హంట్ సర్వీసెస్ (MHS) చొరవలో భాగంగా, నెల్లూరు పోలీసులు రూ.1 కోటి విలువైన 1,000 దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని శుక్రవారం నిజమైన యజమానులకు అప్పగించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, జిల్లా పోలీసులు ఇప్పటివరకు ఎంహెచ్ఎస్ ద్వారా రూ.4 కోట్ల విలువైన 3,900 మొబైల్ ఫోన్లను, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) కింద రూ.6 లక్షల విలువైన 60 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడో దశ అర్జెంటీనాకు చేరుకున్నారు. అర్జెంటీనా రిపబ్లిక్ అధ్యక్షుడు జేవియర్ మిలీ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ అర్జెంటీనాకు అధికారిక పర్యటనలో ఉన్నారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, ద్వైపాక్షిక సంబంధాలతో సహా కీలక రంగాలలో భారతదేశం-అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే మార్గాలను చర్చించడానికి, ఇప్పటికే కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించడానికి ప్రధాని మోదీ అధ్యక్షుడు మిలీతో చర్చలు జరపనున్నారు.
హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి
హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఒక నెల వ్యవధిలో, ఈ రెండు ఉత్తర పర్వత రాష్ట్రాలలో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాలతో ఆకస్మిక వరదలు, ప్రాణాంతక కొండచరియలు విరిగిపడటంతో విషాదకరమైన రోడ్డు ప్రమాదాలకు దారితీసింది. జూన్ 1 నుండి ఉత్తరాఖండ్లో 70 మరణాలు నమోదయ్యాయని, ప్రకృతి వైపరీత్యాలలో 20 మంది మరణించారని, రోడ్డు ప్రమాదాలలో మరో 50 మంది మరణించారని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ (SEOC) విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
లేటెస్ట్
జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుందని అర్చకుల సంఘం ప్రకటించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని మేడారంలో జరిగే ఈ జాతరకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దె వద్దకు చేరుకుంటుంది.
TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ
దర్శన టిక్కెట్లు, వసతి కోసం మధ్యవర్తుల బారిన పడవద్దని టిటిడి తన భక్తులను మరోసారి హెచ్చరించింది. పెద్దింటి ప్రభాకరాచార్యులు పేరుతో వైష్ణవ యాత్రలు అనే ఫేస్బుక్ పేజీని నిర్వహిస్తున్న వ్యక్తి శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనం, రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టిక్కెట్ల లభ్యతను తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిటిడి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు అధికం. దంపతులు మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది.
01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. త్వరలో సమస్యలు సద్దుమణుగుతాయి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. వాగ్వాదాలకు దిగవద్దు. ఆకస్మిక ఖర్చులు పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి.
జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం విశేషమైన ఫలితాలున్నాయి. వ్యవహారాల్లో మీదే పైచేయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. కొంతమంది మీ యత్నాలకు అడ్డుతగులుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వివాహయత్నం లిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. సంతానం అత్యుత్సాహం కట్టడి చేయండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగ విధులపై దృష్టిపెట్టండి. అధికారులకు హోదామార్పు, ఆకస్మిక స్థానచలనం.