శుక్రవారం, 29 మార్చి 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
Written By
ivr
Last Modified:
శనివారం, 27 డిశెంబరు 2014 (13:00 IST)
మై లవ్ స్వీట్ మెమరీస్...
ప్రేమకు నిర్వచనం నీవే
ఉదయించే కిరణాల నులివెచ్చని
కిరణాల కమ్మదనపు కౌగిలివి నీవే
రాత్రివేళ జాబిలిలో
విరహాగ్ని రగిలించే వేడిముద్దు
తీయదనపు నీ అధరాలు నాకే
ప్రియా.. నీ రాక కోసం...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కాంగ్రెస్ గూటికి హైదరాబాద్ మేయర్.. కేకే కూడా అదే బాటలో..
లోక్సభ ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి గట్టి షాక్ ఇస్తూ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గురువారం అధికార కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. మార్చి 30న అధికార పార్టీలో చేరతానని.. ఆమె తండ్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు కూడా మళ్లీ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని విజయలక్ష్మి తెలిపారు.
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నా.. కడియం కావ్య
లిక్కర్ స్కామ్ ఆరోపణలు, కవిత అరెస్ట్, కేసీఆర్, కేటీఆర్లపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కేడర్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నేతలు బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళుతుండగా, మరో నేత బయటకు వెళ్తున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. భూ ఆక్రమణలు, అవినీతి, ఫోన్ ట్యాపింగ్, మద్యం కుంభకోణాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని అదే లేఖలో ఆమె ప్రస్తావించారు.
అరుణాచల్పై నోరు పారేసుకున్న డ్రాగన్ కంట్రీ.. భారత్ ఏమందంటే?
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ వ్యాఖ్యలు చేసిన చైనా- మరోసారి నోరు పెంచింది. వాటిని అసంబద్ధమైన, హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్నప్పటికీ, డ్రాగన్ దేశం మాత్రం నోరు మూయడం లేదు. అరుణాచల్ను ఇండియా అన్యాయంగా ఆక్రమించుకొందని మరోసారి నోరు పారేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ మా అంతర్భాగం అంటూ చైనా పదేపదే ప్రకటనలు చేస్తుండడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చైనా చేస్తున్న ఆరోపణలు నిరాధారం అని స్పష్టం చేసింది.
'వారాహి విజయభేరి' మార్చి 30 నుంచి ప్రారంభం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది. మార్చి 30 నుంచి ఆయన 'వారాహి విజయభేరి' పేరుతో ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఈ ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. మొదటి బహిరంగ సభ మార్చి 30న చేబ్రోలులోని రామాలయం సెంటర్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే "ఆడబిడ్డ" నిధి ఇస్తాం.. చంద్రబాబు
ప్రజా పోరాట యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. బుక్కరాయసముద్రంలో ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టించడం తెలుగుదేశం పార్టీకి తెలుసునని ప్రకటించారు. అభివృద్ధి సంపదకు దారితీస్తుందని, అయితే అది లేకపోవడం వల్ల రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇది అప్పులు, వడ్డీ చెల్లింపుల చక్రానికి దారితీస్తుందని, చివరికి నాశనానికి దారితీస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
టాక్సిక్ కోసం పనిచేస్తున్న యష్.. ఫోటోలు వీడియోలు వైరల్
కేజీఎఫ్ ఫేమ్ యష్ తన తదుపరి చిత్రం టాక్సిక్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. ఈ చిత్రానికి గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 2014 నుండి యష్ తన సినిమాలన్నింటికీ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పటికీ, అతని బ్యానర్లో విడుదలయ్యే మొదటి చిత్రం "టాక్సిక్". ఈ సినిమా కోసం యష్ సినీ మేకర్స్తో కలిసి పనిచేశాడు. త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఫైటర్ రాజా టీజర్ ఇంపాక్ట్ ఫుల్ గా వుంది : విశ్వక్ సేన్
పచ్చీస్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన పాపులర్ స్టైలిస్ట్ రామ్జ్ తన రెండవ సినిమా 'ఫైటర్ రాజా'ని కృష్ణ ప్రసాద్ వత్యం దర్శకత్వంలో చేస్తున్నారు. రన్వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.2గా దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా ఫస్ట్లుక్ని విడుదల చేసిన మేకర్స్, ఇప్పుడు టీజర్ను విడుదల చేశారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ టీజర్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.
అల్లు అర్జున్ 21 సంవత్సరాల జర్నీ, దుబాయ్లో తన మైనపు విగ్రహం
అల్లు అర్జున్ 21 సంవత్సరాల సినీ కెరీర్ సందర్భంగా ఈ సాయంత్రం గ్రాండ్ లాంచ్కు ముందు మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్లో తన మైనపు విగ్రహం పక్కన పోజులిచ్చి దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇన్నేళ్ళ ఈ మైలురాయికి ఉత్సాహంగా మరియు కృతజ్ఞతతో ఉన్నానని తెలియజేశారు.
ఔను.... ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్: హీరో సిద్ధార్థ్
ఔను మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని హీరో సిద్ధార్థ్ ప్రకటించారు. ఈ మేరకు తమ పెళ్లి ఫోటోను ఆయన షేర్ చేశారు. హీరోయిన్ అదితి రావు హైదరీని హీరో సిద్ధార్థ్ రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం తెలంగాణా రాష్ట్రంలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురం, శ్రీరంగనాయకస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో గురువారం సిద్ధార్థ్ తన భార్య అదితితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. "ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్" అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ జోడించారు. అలాగే, అదితిరావు కూడా అదే ఫొటోని ఇన్స్టాలో షేర్ చేస్తూ, 'అతడు ఎస్ చెప్పాడు' అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై పలువురు సినీ తారలు, నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
లిప్ లాక్, ఎక్స్పోజింగ్ నచ్చదు, నటనకు ప్రాధాన్యం ఇస్తా : ఆయుషి పటేల్
‘కలియుగం పట్టణంలో’ చిత్రంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదు. ఒక్కో సీన్లో ఒక్కోలా ప్రేక్షకులకు అనిపిస్తుంది. నా పాత్రకు ఇంటర్వెల్లో ఒకలా, క్లైమాక్స్లో మరో ఒపీనియన్ వస్తుంది.. అని హీరోయిన్ ఆయుషి పటేల్ పేర్కొంది.