ఆదివారం, 3 మే 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
Written By
ivr
Last Modified:
శనివారం, 27 డిశెంబరు 2014 (13:00 IST)
మై లవ్ స్వీట్ మెమరీస్...
ప్రేమకు నిర్వచనం నీవే
ఉదయించే కిరణాల నులివెచ్చని
కిరణాల కమ్మదనపు కౌగిలివి నీవే
రాత్రివేళ జాబిలిలో
విరహాగ్ని రగిలించే వేడిముద్దు
తీయదనపు నీ అధరాలు నాకే
ప్రియా.. నీ రాక కోసం...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
తీవ్ర సమస్యగా సైనస్ .. ఆ గాయాలు కూడా ఇపుడు బాధిస్తున్నాయి : పవన్ కళ్యాణ్
సైనస్ సమస్య కారణంగా జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేసుకుని హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
నీట్ యూజీ 2026కు సర్వం సిద్ధం... మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష
దేశంలోని వైద్య విద్యలో ప్రవేశం కోసం ఆదివారం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ యూజీ 2026కు సర్వం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 22,79,743 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతున్నారు. పెన్ అండ్ పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షకు 13,32,928 మంది విద్యార్థినిలు, 9,46,815 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
విజయవాడ ఆయుర్వేద కాలేజీలో లైంగిక వేధింపులు... నలుగురిపై వేటు
విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కాలేజీలో విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురిపై వేటుపడింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఏపీ ప్రభుత్వం ఈ అంశంలో బాధ్యులైన నలుగురిపై వైద్య ఆరోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని సస్పెండ్ చేయగా, మరో ఇద్దరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఢిల్లీలో ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న జడ్జి
ఢిల్లీలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ జ్యూడీషియల్ సర్వీసెస్కు చెందిన 30 యేళ్ల యువ న్యాయాధికారి అమన్ కుమార్ శర్మ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఆయన తన నివాసంలోనే ఉరేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిపిన విచారణలో న్యాయాధికారిది ఆత్మహత్యగా భావిస్తున్నారు.
ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం...
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో ఓ దారుణం జరిగింది. ఏకాంతంగా కూర్చొనివున్న ప్రేమజంటను కొందరు కామాంధులు బెదిరించి, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న రూ.6 వేలు దోచుకున్నారు. దీనిపై ప్రియుడు 100కు డయల్ చేయగానే దుండగులు అక్కడ నుంచి పారిపోయారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారు, వైసిపి నాయకులపై చర్యలు తీసుకోండి: యాంకర్ రష్మి
ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారనీ, బండిపైన ఆటో ఎక్కించి, మనుషులు అంతా ఎక్కి ఎండలో దానిని వైసిపి నాయకులు బాధపెట్టారంటూ యాంకర్ రష్మి ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసిపి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా తిరుపతిలో వైసిపి నిరసన చేపట్టింది. ఈ క్రమంలో వైసిపి నాయకుడు భూమన అభినయ్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎడ్లబండిపై ఆటోను, మనుషులను ఎక్కించి ప్రయాణం చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఆ వీడియోను చూసిన రష్మి... ఆ ఎద్దు అనుభవించిన వేదన, ఈ మనుషులు వెయ్యి రెట్లు ఎక్కువగా అనుభవించాలని పేర్కొంది.
సనోజ్ మిశ్రాపై మళ్లీ మోనాలిసా ఆరోపణలు.. పదిసార్లు లైంగికంగా వేధించాడు
కుంభమేళా గర్ల్ మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రేమ వివాహంతో కుటుంబానికి దూరమైన ఆమె ప్రస్తుతం తనను లైంగికంగా వేధించారంటూ బాలీవుడ్ దర్శకుడితో పాటు నలుగురిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. మోనాలిసా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) నాయకుడు, న్యాయవాది అయిన అనిల్ విలయిల్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం.
Ram Charan: సతీ లీలావతి ట్రైలర్ను రామ్ చరణ్ విడుదల చేశారు
'సతీ లీలావతి' చిత్రంలో చురుకైన లీలావతిగా లావణ్య త్రిపాఠి కొణిదెల, ఆమె విలక్షణమైన భర్త రామ్ సేతుగా దేవ్ మోహన్ నటించారు. ఈ చిత్రం వారి మధ్య సరదా సంభాషణలు, గొడవలు, మరియు కుటుంబ గందరగోళం ద్వారా ఆధునిక వైవాహిక జీవితాన్ని చిత్రీకరిస్తుంది. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వి.కె. నరేష్ హాస్య పాత్రలు పోషించారు. వరుణ్ తేజ్ ప్రశంసలతో పాటు కొణిదెల కుటుంబం మద్దతుతో ఈ చిత్రం మే 8న థియేటర్లలోకి రానుంది. అద్భుతమైన విజువల్స్, మిక్కీ జె. మేయర్ సంగీతం, మరియు లావణ్య యొక్క మహిళా ప్రాధాన్య ప్రధాన పాత్రతో, ఇది మనకు బాగా కనెక్ట్ అయ్యే నవ్వులతో నిండిన ఒక ఫీల్-గుడ్ సమ్మర్ ఎంటర్టైనర్గా నిలుస్తుందని వాగ్దానం చేస్తోంది.
Nagababu: మేం కాపులం టైటిల్ మేము ‘కాప్’లం’ గా మారిందా?
వైవిధ్యమైన కంటెంట్తో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ను అందిస్తోన్న టాప్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ జీ5 ఇప్పుడు మరో కొత్త సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను అనౌన్స్ చేసింది. అదే ‘‘మేము ‘కాప్’లం’’. కామెడీ, మిస్టరీ కలయికగా రూపొందిన ఈ సిరీస్ అందరినీ మెప్పించే కథాంశంతో రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో, అక్కడి రోజువారీ జీవితం, స్థానిక రాజకీయాలు, ఊహించని గందరగోళం..ఇలా అన్నీ కలగలిపిన ఆసక్తికరమైన కథతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. తాజాగా సిరీస్ టైటిల్ను మేకర్స్ ఓ స్పెషల్ వీడియో ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో గెటప్ శ్రీను, జాఫర్ కనిపించారు. ఆ వీడియో అన్నీ ఫ్లాట్ఫామ్స్లో వైరల్గా మారి.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
Varalaxmi: పోలీస్ కంప్లైంట్ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్
విలనిజం అయినా, క్యారెక్టర్ రోల్ అయినా.. తనదైన పవర్ఫుల్ నటనతో స్క్రీన్పై మ్యాజిక్ చేసే నటి వరలక్ష్మి శరత్కుమార్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో వెర్సటైల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త, భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ మూవీ మే 22న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతోంది.