శుక్రవారం, 20 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
గురువారం, 3 జులై 2014 (09:45 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో గురువారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,950 ఆర్నమెంట్ బంగారం ధర .26,630 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.29,220, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,900, వెండి కిలో ధర రూ.45,400గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,460, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,170, వెండి కిలో ధర రూ.44,700గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,520, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,450, వెండి కిలో ధర రూ.45,100గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,650, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,480, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)
కుబేర. ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన ప్రధాన తారాగణంతో తెరకెక్కిన చిత్రం కుబేర. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈరోజే ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. చిత్రాన్ని చూసేందుకు హీరో ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్ కి వెళ్లారు. అక్కడ ప్రేక్షకుల స్పందన చూసి ధనుష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చానాళ్ల తర్వాత ఓ మంచి సినిమా చూసామంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విడుదలైన ఫస్ట్ షో నుంచే కుబేర చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది.
Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ
ధనుష్.. నాగార్జున.. శేఖర్ కమ్ముల కాంబినేషన్ తో సినిమా అనగానే కొంత ఆసక్తి నెలకొంది. రెండేళ్ళనాడు ప్రారంభించిన ఈ సినిమా నేడు థియేటర్ లో విడుదలైంది. శేఖర్ కమ్ముల చాలా కాలం తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో ఏదో ప్రత్యేకత వుంటుందని అర్థమయింది. ట్రైలర్ విడుదలతర్వాత విషయం వున్న కథలా అనిపించింది. మరి అదెలా వుందో చూద్దాం.
కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన కుబేర చిత్రం డైరెక్టర్ కనిపిస్తాడు. ఎక్కడా ఆర్టిస్ట్స్ డామినేట్ ఉండదు. కథ. నీతికి మారు పేరైన దీపక్ సీబీఐ ఆఫీసర్ బడా వారి బండారం బయట పెట్టేందుకు జైలు పాలు అవుతాడు. ఇక ఆయిల్, గాస్ పడిందని తెలిసిన ONGC కార్మికులను చంపేసి దాన్ని సొంతం చేసుకొంటాడు బిజినెస్ మాస్ నీరజ్. అందుకు లక్ష కోట్లు అడుగుతాడు.. సంబంధించిన మంత్రి. అందుకు బినామిగా పని చేసే తెలివి తేటలున్న దీపక్ను జైలు నుంచి విడిపిస్తాడు.
Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?
మరి కొద్ది గంటల్లో తెలుగులో విడుదలకాబోతున్న కుబేర సినిమా గురించి మహేష్ బాబు తన సోషల్ మీడియాలో మంచి విజయాన్ని సాధించాలని కోరుతూ పోస్ట్ చేశాడు. అదేవిధంగా సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కూడా మంచి కథతో రూపొందిన ఈ సినిమా హిట్ టాక్ అంటూ పేర్కొన్నారు. ఇతర ప్రముఖులు కూడా రిలీజ్ కుముందే శుభాకాంక్షలు తెలిపారు.
Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మెగా 157 చిత్రం షూటింగ్ ముస్సోరీలో పూర్తయినట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. చిరంజీవి ఫోన్ మాట్లాడుతుండగా, నయనతార పూలతో ఆయన్ను చూస్తూ ఏదో చెప్పబోతున్న సీన్ ను బ్లర్ చేస్తూ, వారికి టేక్ చెబుతున్నట్లుగా కెమెరాతో దర్శకుడు చూస్తున్న ఈ స్టిల్ తో షూటింగ్ ముగిసినట్లు తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...
బిస్కెట్లు. వీటిని తినని వారు బహుశా వుండకపోవచ్చు. కానీ బిస్కెట్లు తింటే ఆరోగ్యానికి అవి ఎంతమేరకు ఉపయోగపడతాయి, ఎంతమేర ఆరోగ్యాన్ని సమస్యల్లోకి నెట్టివేస్తాయో తెలుసుకుందాము. బిస్కెట్లు శుద్ధి చేసిన పిండి, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్లతో తయారు చేయబడతాయి. బిస్కెట్లు పోషక విలువలు లేని ఖాళీ కేలరీలను మాత్రమే అందిస్తాయి బిస్కెట్లలో చక్కెర అధిక మోతాదులో ఉపయోగిస్తారు. మధుమేహం ఉన్నవారు బిస్కెట్లు తినకూడదు బిస్కెట్లలో గణనీయమైన మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. బిస్కెట్లు చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా ఇవి పెంచుతాయి.
ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి
ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా యొక్క సమగ్ర ప్రయోజనాలను వేడుక జరుపుకుంటుంది. యోగా సాధన అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుండగా, సరైన ఫలితాల కోసం సమతుల్య ఆహారం తీసుకోవటం కూడా అంతే అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి వివిధ రకాల పోషకాలు ఉండాలి. బాదం అనుకూలమైన , పోషకమైన ఎంపికగా నిలుస్తుంది. మీరు దీర్ఘ ఆసనాలు వేస్తుంటే, తగినంత ప్రోటీన్ తీసుకోవడం అవసరం. ఇది యోగాసనాల తర్వాత కండరాల కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది.
Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?
మామిడి పండ్లు భారతదేశం అంతటా వేసవిలో అందరూ ఎంతో ఇష్టపడి తీసుకునేవి. చాలామంది మామిడి పండ్లను పెరుగుతో కలపడం ఒక క్లాసిక్ కాంబినేషన్. స్మూతీలు, షేక్లలో లేదా చల్లబరిచే స్నాక్గా దీనికి కలిపి తినవచ్చు. కానీ ఈ కాంబోతో ఆరోగ్యానికి మేలు చేస్తుందా అనేది తెలుసుకుందాం. పాల ఉత్పత్తులతో పండ్లను కలపడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని కొందరు నమ్ముతుంటారు. అయితే జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. పెరుగులో ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్ ఉంటాయి. అయితే మామిడి పండ్లలో డైటరీ ఫైబర్, ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ఎంజైమ్లు ఉంటాయి.
వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?
ఇటీవలి కాలంలో వ్యాయమం తప్పనిసరిగా మారింది. ఐతే కొంతమంది ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తుంటారు కానీ వర్కవుట్ చేయడానికి ముందు కొన్ని పదార్థాలను తీసుకుంటే వ్యాయామం చేసేటపుడు అలసట వంటి రుగ్మతలు దరిచేరవు. అలాంటివి ఏమిటో తెలుసుకుందాము. ఉత్తమ ప్రీ-వర్కౌట్ భోజనాలలో హోల్-ఫ్రూట్ స్మూతీ ఒకటి. ఇది సేవించడం ద్వారా వర్కవుట్ ప్రారంభించడంలో ఎలాంటి నిరుత్సాహం వుండదు. కడుపుకు తేలికగా, ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రూట్-పెరుగు. ఇది శక్తి స్థాయిలను పెంచి, కండరాలను మెరుగుపరుస్తుంది. ఓట్ మీల్ స్థిరమైన శక్తి వనరుగా పనిచేస్తుంది, ఇది వ్యాయామం చేయడానికి ముందు అనువైనదిగా చెబుతారు.
ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
దోసెలు. బియ్యం పిండి, మినుముల పిండి కలిపి మనం ప్రతిరోజూ దోసెలు తింటుంటాము. ఐతే బియ్యం పిండి స్థానంలో ఇతర బలవర్థకమైన పోషకాలను కలిగినవి కలిపి దోసెలుగా పోసుకుని తింటుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. ఓట్స్ దోసె, బియ్యం పిండిని ఓట్స్తో భర్తీ చేయడం వల్ల దోసెలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. పోషక విలువలు పెరుగుతాయి. క్వినోవా దోసె, పిండిలో క్వినోవా వాడటం వల్ల దోసెలో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. చిరుధాన్యాలతో దోసె, బియ్యం స్థానంలో మిల్లెట్లను వాడటం వల్ల ఫైబర్, ఖనిజ కంటెంట్ పెరుగుతుంది.