'గోవిందుడు అందరివాడే' కాంప్రమైజ్ అయ్యాడట....
కృష్ణవంశీ చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' తర్వాత పలు కథలు విన్న రామ్ చరణ్.. అప్పట్లో శ్రీను వైట్ల కథ చెబితే.. పూర్తిగా నచ్చలేదనీ, ఇప్పట్లో చేయట్లేదని అన్నాడు. కానీ సమాచారం ప్రకారం.. శ్రీనువైట్ల దర్శకత్వంలోనే చేస్తున్నట్లు తెలిసింది.
శ్రీనువైట్ల రాసిన కథకు మై నేమ్ ఈజ్ రాజు అనే టైటిల్ను ఛాంబర్ రిజిష్టర్కు తీసుకువచ్చారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నారు. ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్తో సాగునున్నట్లు తీర్చిదిద్దారు. త్వరలో సెట్పైకి వెళ్ళనుంది.