మంగళవారం, 15 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (13:11 IST)
సంబంధిత వార్తలు
విడాకులు కోరిన భార్య... ప్రైవేట్ వీడియోలు షేర్ చేసిన భర్త!!
ఒకే యువకుడితో తల్లీ కుమార్తె అక్రమ సంబంధం - అతనితో కలిసి భర్త హత్య!!
మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!
ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...
ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?
పెళ్లికి వెళ్లొచ్చిన భార్య కడుపు కాలుతుంది..
Jokes
భార్య: "ఏంటండీ.. పెళ్లికి వెళ్లొచ్చిన తర్వాత నుంచి కడుపు కాలుతుందండీ"
భర్త: "ఎందుకు కాలదు.. మీ వదిన ఏడు వారాల నగలు వేసుకొచ్చిందిగా..!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?
ఆ పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని ఆ గ్రామ ప్రజల మూఢనమ్మకం. దీంతో ఆ గ్రామంలోని వారు పూజారి తన్నుల కోసం బారులు తీరుతారు. ఇదే సంప్రదాయాన్ని 500 యేళ్ళుగా పాటిస్తున్నారు. ఇంతకీ ఏంటీ ఈ సంప్రదాయం. ఎందుకు పోటీ చేస్తున్నారు. దీని వెనుక అసలు కథేంటో పరిశీలిస్తాం.
మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ
మే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. మే 2వ తేదీన అమరావతికి వచ్చే ఆయన రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వచ్చే మూడేళ్ళలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, కోర్టు, రహదారులు పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు.
వారం రోజుల్లో ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 17 నుండి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 649,884 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత, సమాధాన పత్రాల రీ కౌంటింగ్ ఏప్రిల్ 3న ప్రారంభమై ఏప్రిల్ 9న పూర్తయింది. ప్రస్తుతం, ఆన్లైన్లో మార్కుల నమోదు ప్రక్రియ చివరి దశలో ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఏప్రిల్ 22 నాటికి ఫలితాలను విడుదల చేయాలని విద్యా శాఖ భావిస్తోంది.
వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వం మంగళవారం వేడిగాలులు.. వడదెబ్బను "రాష్ట్ర విపత్తు"గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా అందించబడుతుంది. పైన పేర్కొన్న అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, బాధితుల కుటుంబాలకు ఉపశమనం కల్పించే ఉద్దేశ్యంతో ఇకపై వడగాలులు/వడదెబ్బను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించాలని నిర్ణయించిందని ఉత్తర్వులో పేర్కొంది.
వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...
రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన అఘోరి వ్యవహారానికి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా ఏపీకి చెందిన యువతి వర్షిణిని వెంట తీసుకుని తిరుగుతున్న అఘోరి.. తాజాగా ఆ వర్షిణిని పెళ్లాడింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ మారుమూల ప్రాంతంలోని ఆలయంలో ఈ వివాహం జరిగినట్టు సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?
చాలా మందిలో కిడ్నీలో రాళ్లు చేరుతుంటాయి. ఈ రాళ్ళను తొలగించుకునేందుకు వివిధ రకాలైన వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అస్సలు కిడ్నీలో రాళ్లు ఎలా చేరుతాయన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దీనిపై ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా మంచిది. చేతులపై నల్ల మచ్చలను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఈ పండు తింటుంటే రక్తహీనతను అధిగమించవచ్చు. ఇందులోని విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియను బలపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. బార్లీ నీటిని తాగుతుంటే కొవ్వు తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గింజ ధాన్యాల వల్ల శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని తగ్గించుకోవచ్చు.
బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి.
కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి. కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.