బుధవారం, 2 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (14:05 IST)
సంబంధిత వార్తలు
సినీ ఫక్కిలో బిర్యానీ కోసం జగడం.. పెళ్లైన గంటల్లో విడాకులు.. ఎక్కడ?
తమన్నా పెళ్లి చెడగొట్టిన వెంకటేష్... ఎలగెలాగ...?
చెల్లెమ్మను వివాహం చేసుకున్న అన్నయ్య.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
అఖిల్ హీరోయిన్ పెళ్లి ఈ తమిళ హీరోతోనా?
గూగుల్ అసిస్టెంట్ను కూడా వదలరా..? పెళ్లి ప్రపోజల్ పెట్టేసరికి చిర్రెత్తుకొచ్చింది..
మ్యాటర్ ఏంటో చెప్పు..?
రాము: ఏం లేదురా పెళ్లి శుభాకాంక్షలు చెబితే కొట్టారు..
చంద్రు: అంతలేదు కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు..?
రాము: మీరు ఇలాంటి పెళ్లిళ్లు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటున్నా అన్నానంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి
చిల్లర రాజకీయాల పేరుతో పాదయాత్ర అంటూ వస్తే ప్రజలే చెప్పుతో కొడతారని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైకాపా రౌడీ రాజకీయాలన ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.
ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)
నా భర్తకు తగిలిన దెబ్బలు చాలా చిన్నవి, ఒక్కరవ దెబ్బకే ఆయన ఎలా చనిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగిందని అనుమానంగా వుందంటూ సింగయ్య భార్య లూర్దు మేరి అనుమానం వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన మాట్లాడారని కూడా వెల్లడించింది. అంతేకాదు... ప్రమాదం జరిగిన తర్వాత నారా లోకేష్ పంపించారంటూ తమ ఇంటికి 50 మంది మనుషులు వచ్చారనీ, వారంతా ఏవో కాగితాలపై సంతకాలు పెట్టమన్నారంటూ చెప్పుకొచ్చింది మేరి. సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కారు కారణమంటూ చెబుతున్న తరుణంలో సింగయ్య భార్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అదృశ్యమయ్యారు. గత మే నెల 21వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, ఆయన ఉన్నట్టుండి ఇలా కనిపించకుండా పోవడం సర్వసాధారణమేనని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, జీ జిన్పింగ్ ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దాదాపు రెండు వారాల పాటు ఆయన ఎక్కడున్నారనే దానిపై స్పష్టత లేకపోవడంతో చైనాలో నాయకత్వం మార్పు తథ్యమనే ఊహాగానాలు ఉపందుకున్నాయి.
Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్లో చర్మకారుడు.. వీడియో వైరల్
భారతదేశంలో ముఖ్యమంత్రుల కాన్వాయ్ సాధారణంగా అత్యంత సురక్షితమైనదిగా వుంటుంది. Z+ కేటగిరీ భద్రతతో ఇవి వుంటాయి. ముఖ్యమంత్రి ప్రజల మధ్య ఆగాలని నిర్ణయించుకుంటే తప్ప ఈ కాన్వాయ్ను తాకడం కూడా అసాధ్యం. కానీ చాలా ఆశాజనకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సామాన్యుడిని తన సొంత కారులో కూర్చోబెట్టారు. గోదావరి జిల్లాల్లోని కొవ్వూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి పర్యటించారు. ఈ సమయంలోనే ఆయన తన సందేశాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయాలనుకున్న చర్మకారుడు (చెప్పుల వ్యాపారి) పోసిబాబును కలిశారు.
సారా కాసేవాళ్లే జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సారా కాసేవాళ్లే మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారంటూ శాఫ్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. సారా కాసేవాళ్లే జగన్ను మళ్లీ జగన్ను గద్దెనెక్కిస్తారంటూ వ్యాఖ్యానించారు. వైకాపా యువజన విభాగం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటుసారా వ్యాపారులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. రూ.99కే మందు దొరకడంతో వారికి సారా కాసే ఛాన్స్ లేకుండా పోయిందని వాళ్లు తెగబాధపడుతున్నారని అన్నారు. చంద్రబాబు మీకు సారా కాసే అవకాశం లేకుండా చేశారు అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
దేశవాళీ ఆవు పాల నుండి స్థానిక పద్ధతిలో మట్టి కుండలో తయారుచేసిన అత్యుత్తమ నాణ్యత గల నెయ్యి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఈ నెయ్యి తినడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది. ఈ నెయ్యిని తీసుకోవడం వల్ల ముఖం చర్మం మెరిసిపోతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ నెయ్యి కీలకంగా వుంటుంది. ఇది శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. ఈ నెయ్యిని మితంగా తీసుకుంటే గుండెకు మంచిదని భావిస్తారు.
గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?
గుండె పోటు. ఈ సమస్యతో ఇటీవలి కాలంలో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. గుండె పోటు వచ్చే ముందు 8 హెచ్చరిక సంకేతాలు ముందుగా కనబడతాయి అంటున్నారు వైద్యులు. అవేమిటో తెలుసుకుందాము. 8 గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం
మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?
ఎర్ర కారంలో వుండే క్యాప్సైసిన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా వుండటం కారణంగా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జీవక్రియను పెంచడం, బరువు నిర్వహణలో సహాయపడటం, గుండె ఆరోగ్యానికి మేలు చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటివి చేస్తుంది. ఎర్రకారంతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర కారం హానికరమైన గట్ బాక్టీరియాను తగ్గించడం ద్వారా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎర్ర మిరపకాయలలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్త నాళాలను సడలించడానికి సహాయపడుతుంది. కండరాలు లేదా కీళ్ల నొప్పులు ఉంటే ఎర్ర మిరపకాయను తింటే మేలు చేకూరుతుంది.
నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?
భోజనం. ఇటీవలి కాలంలో వేళాపాళా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం చేస్తున్నారు. అదేమంటే పని ఒత్తిడి అంటారు. వాస్తవానికి పని అనేది భోజనానికి అడ్డు కాదు. అందుకే వేళ ప్రకారం భోజనం చేయాలి. మరీ ముఖ్యంగా రాత్రి భోజనాన్ని నిద్రకు 3 గంటల ముందే చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రాత్రి భోజనాన్ని నిద్రకు 3 గంటలు ముందే చేస్తే రాత్రి నిద్ర నాణ్యత చాలా మెరుగ్గా ఉంటుంది. రాత్రి భోజనం త్వరగా ముగిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులకు బలమైన రోగనిరోధక వ్యవస్థ చేకూరుతుంది.
పరగడుపున తినకూడని 8 పండ్లు
ఉదయాన్నే చాలామంది ఖాళీ కడుపుతో పండ్లను తినేస్తుంటారు. ఐతే కొన్ని రకాల పండ్లను పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. బొప్పాయి పండు బ్రోమెలైన్ కలిగి ఉంటుంది, ఇది ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుంది. జామకాయలో ఫైబర్ అధికం, ఖాళీ కడుపుతో ఈ పండును తింటే కడుపులో సమస్య తలెత్తుతుంది. నారింజలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.