బుధవారం, 28 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:31 IST)
సంబంధిత వార్తలు
పెళ్లికి అంగీకరించలేదని ఓ టీచర్ని తరగతి గదిలోనే..
న్యూడ్ ఫోటోలు పంపాలంటూ విద్యార్థినులకు మెసేజ్ పెట్టిన టీచర్..
కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థినితో ఉపాధ్యాయుడు... ఏం చేశాడంటే...
కర్పూరంతో హారతి ఇవ్వడం మామూలే...?
అబ్బా ఎక్కడున్నారో చెప్పండి..?
బొమ్మ వేయమని చెప్పాను కదా..?
టీచర్: ఏయ్ పింకీ ఏదైనా దేవుడి బొమ్మ వేయమని చెప్పాను కదా.. వేయలేదేం..?
పింకీ: వేశాను సార్..
టీచర్: ఎక్కడా..? కనిపించట్లేదు..?
పింకీ: దేవుడు కనిపించడు సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంటే కమిటీతో కాలయాపనా?: డిప్యూటీ సీఎం పవన్కు రోజా ప్రశ్న
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏకంగా వాట్సప్ వీడియోలోనే దుస్తులు విప్పేసి అత్యంత జుగుప్సాకరంగా మహిళను అలా వేధించిన వీడియోలు చూసినా కూడా కూటమి ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటూ వైసిపి నాయకురాలు రోజా ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాల్సిన ఎమ్మెల్యే ఓ చిన్న మహిళా ఉద్యోగిని భయపెట్టి లైంగికంగా లొంగదీసుకుంటే అతడిపై చర్యలు తీసుకునేందుకు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారంటూ ప్రశ్నించారు.
ప్రియుడి కోసం తల్లిదండ్రులకు విషం ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులో పడిపోయిన ఓ యువతి తన కన్నతల్లిదండ్రులనే విషం ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. యాచారం గ్రామానికి చెందిన దశరథ్, లక్ష్మిలకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు వున్నారు. చిన్న కుమార్తె సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో నర్సుగా పనిచేస్తుంది. ఈమె పనిచేసే చోట ఓ యువకుడితో ప్రేమలో పడింది. తను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఐతే అందుకు వారు ససేమిరా అన్నారు.
భార్యను చంపేసిన భారత సంతతికి చెందిన వ్యక్తి.. ఎందుకు చంపాడు.. ఏంటి సమాచారం?
భారత సంతతికి చెందిన 57 ఏళ్ల దలీప్ చద్దా అనే వ్యక్తి, ఇల్ఫోర్డ్లోని తమ ఇంట్లో తన భార్యగా భావిస్తున్న ఒక మహిళను హత్య చేసిన ఆరోపణలపై లండన్ కోర్టులో హాజరయ్యాడు. ఓ ఫోన్ కాల్కు స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని మరణించి ఉన్న స్థితిలో కనుగొన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. తూర్పు లండన్లోని ఇల్ఫోర్డ్లో ఒక ఇంట్లో మహిళను హత్య చేసిన ఆరోపణలపై 57 ఏళ్ల భారత సంతతి వ్యక్తి బుధవారం యూకే కోర్టులో హాజరయ్యాడు.
పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ స్టేషన్ చేయండి, కేంద్ర రైల్వే మంత్రికి డిప్యూటీ సీఎం పవన్ విన్నపం
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ గారితో సమావేశం అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు పలు అంశాలపై చర్చించారు. సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లాలో 100 వీధి కుక్కలను చంపేశారు.. సర్పంచ్కు సంబంధం వుందా?
తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో దాదాపు 100 వీధి కుక్కలను చంపేశారని ఆరోపణలు వచ్చాయని, దీంతో డిసెంబర్ 2025 నుండి రాష్ట్రంలో చంపబడిన కుక్కల సంఖ్య 1,200కి చేరిందని జంతు హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు. చంపబడిన కుక్కలకు సంబంధించిన ఘటనపై గ్రామ పంచాయతీ అధ్యక్షుడి (సర్పంచ్) కుమారుడితో సహా ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను విస్తృతంగా చేయటంతో పాటుగా వారికి అవగాహనను మరింత పెంచటానికి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. వైద్య మౌలిక సదుపాయాలకు పరిమిత అవకాశాలు ఉన్న సమాజాల చెంతకు వ్యవస్థీకృత స్క్రీనింగ్ సేవలను చేరువ చేయటం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించటం మరియు నివారణ ఆరోగ్య సంరక్షణపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది.
వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?
భారతదేశంలో నిపా వైరస్ (Nipah Virus) కేసులు ఐదు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వైరస్ సోకిన వారితో సమీపంగా వున్నవారిని, కుటుంబ సభ్యులను మొత్తం 100 మందిని క్వారెంటైన్లో వుంచారు. ఆసియా దేశాల్లో పలు విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసారు. ప్రయాణికులను కోవిడ్ మాదిరి పరీక్షలు చేస్తున్నారు. నిపా వైరస్ సాధారణంగా కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. భారత్లో గతంలో కేరళ (కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో) దీని కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది.
పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
రుచికరమైన రుచితో పాటు, పీతలు తినడానికి ఆరోగ్యకరమైనవి. పీతలు అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పీత తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకుందాము. పీత తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రోటీన్ యొక్క మూలం, ఇది శక్తిని ఇస్తుంది. జీవక్రియను పెంచుతుంది. పీత ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్- ప్రోటీన్లకు మంచి మూలం, ఇవన్నీ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పీతలు మెదడు ఆరోగ్యం, అభివృద్ధిని ప్రభావితం చేసే ఇతర కారకాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పీత మాంసంలో భాస్వరం అధికంగా ఉంటుంది, ఫలితంగా దంతాలు, ఎముకలను బలంగా నిర్మించడంలో సహాయపడుతుంది.
మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?
శరీరంలోని అన్ని భాగాల పనితీరుకు మెదడు చాలా అవసరం. మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడంలో సహాయపడే కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. బాదం, పిస్తా, జీడిపప్పు, చియా గింజలు మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. తాజా పండ్లు, కూరగాయలు తినడం మెదడు అభివృద్ధికి మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఖర్జూరంలోని ఐరన్, మినరల్స్ మెదడు శక్తిని మెరుగుపరుస్తాయి. పచ్చిగుడ్లలో ఉండే ప్రోటీన్, విటమిన్ బి12 మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. ఆహారంలో ఎక్కువ నూనె, చక్కెర కలపడం మెదడు ఆరోగ్యానికి మంచిది కాదు.
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?
టీ. టీ తాగేందుకు ఉత్తమ సమయం ఏది? ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల- ఆల్కలీన్ పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలక్రమేణా పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.