గురువారం, 30 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:31 IST)
సంబంధిత వార్తలు
పెళ్లికి అంగీకరించలేదని ఓ టీచర్ని తరగతి గదిలోనే..
న్యూడ్ ఫోటోలు పంపాలంటూ విద్యార్థినులకు మెసేజ్ పెట్టిన టీచర్..
కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థినితో ఉపాధ్యాయుడు... ఏం చేశాడంటే...
కర్పూరంతో హారతి ఇవ్వడం మామూలే...?
అబ్బా ఎక్కడున్నారో చెప్పండి..?
బొమ్మ వేయమని చెప్పాను కదా..?
టీచర్: ఏయ్ పింకీ ఏదైనా దేవుడి బొమ్మ వేయమని చెప్పాను కదా.. వేయలేదేం..?
పింకీ: వేశాను సార్..
టీచర్: ఎక్కడా..? కనిపించట్లేదు..?
పింకీ: దేవుడు కనిపించడు సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక
కృష్ణా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులుగా వుంది. కృష్ణానది వరద పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. నది ప్రయాణాలు, ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం చేయరాదు. లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాన్ నష్టం రూ. 5265 కోట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొంథా తుఫాను వల్ల జరిగిన మొత్తం ఆర్థిక నష్టాన్ని రూ.5265 కోట్లుగా అంచనా వేశారు.
ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్
హైదరాబాద్లోని ఒక ప్రముఖ సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తున్న ఆసక్తికరమైన వీడియో క్లిప్ను బీఆర్ఎస్ షేర్ చేసింది. భారత రాజకీయాల భవిష్యత్తు గురించి ఆయన ధైర్యంగా అంచనాలు వేయడంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. రాబోయే 20 ఏళ్లలో భారతదేశాన్ని ఏ ఒక్క ప్రధాన జాతీయ లేదా ప్రాంతీయ పార్టీ పాలించదని కేటీఆర్ అన్నారు. ఆయన ప్రకారం, భవిష్యత్తు పెద్ద జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ, లౌకిక పార్టీలదే అవుతుంది.
మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొంథా తుఫాను వల్ల జరిగిన మొత్తం ఆర్థిక నష్టాన్ని రూ.5265 కోట్లుగా అంచనా వేశారు. వ్యవసాయానికి రూ.829 కోట్ల నష్టం వాటిల్లిందని, రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బి) శాఖ రూ.2079 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు. తుఫానులో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, 120 పశువులు మరణించాయని చంద్రబాబు అన్నారు. ఈసారి నీటిపారుదల శాఖకు జరిగిన నష్టం చాలా తక్కువగా ఉందని బాబు పేర్కొన్నారు. ప్రభావాన్ని అంచనా వేయడానికి సీఎం సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు.
పాలిటిక్స్ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు తండ్రి టి సత్యనారాయణ రావు రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. చాలామంది నాయకులు ఆయనకు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. కేసీఆర్ ఆయన అంతిమ నివాళులు అర్పించడానికి వచ్చారు. దహన సంస్కారాల సమయంలో, కవిత ముఖ్యంగా గైర్హాజరయ్యారు. అయితే, రెండు రోజుల తరువాత హరీష్ రావు నివాసానికి ఆమె వెళ్లి చాలా మందిని ఆశ్చర్యపరిచారు. ఇద్దరి మధ్య అంతరం పెరిగిందని చాలామంది నమ్ముతున్న సమయంలో ఆమె సందర్శన జరిగింది. కవిత తన భర్త అనిల్ దేవనపల్లితో కలిసి వచ్చి తన మామకు నివాళులర్పించారు.
భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిక్షాటన నివారణ చట్టం 2025ను అధికారికంగా అమల్లోకి తీసుకుని వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటన చేస్తూ ఎవరూ కనిపించరాదు. అలా చేస్తే వారిని పునరావాస కేంద్రాలకు తీసుకుని వెళ్తారు. కాగా ఈ చట్టానికి రాష్ట్ర గవర్నర్ ఈ నెల 15న ఆమోద ముద్ర వేసారు. దీంతో ఈ నెల 27న జీవో జారీ చేయగా న్యాయశాఖ సెక్రటరీ ప్రతిభాదేవి జీవో ఎంఎస్ నె.58ని విడుదల చేసారు. రాష్ట్రంలో భిక్షాటన మాఫియాను అడ్డుకోవడమే కాకుండా భిక్షాటనను పూర్తిగా నిర్మూలించి నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న ధ్యేయంతో ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
కార్తీక మాసంలో భక్తులు సాధారణంగా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామస గుణాలను పెంచే ఆహారాన్ని త్యజిస్తారు. దీనికి బదులుగా సాత్వికమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. నేతి బీరకాయ అధిక నీటి శాతం, పీచు పదార్థం కలిగి ఉండి, అత్యంత సాత్వికమైన కూరగాయ. ఉపవాసాలు, నిష్ఠతో కూడిన ఈ మాసంలో శరీరం శుద్ధిగా ఉండటానికి, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి ఇది సహాయపడుతుంది. ఆహార నియంత్రణ అనేది కేవలం శారీరక శుద్ధి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సాధనలో మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్ను ప్రారంభించిన హెచ్సిఎహెచ్
హైదరాబాద్: ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని హైదరాబాద్లోని HCAH సువిటాస్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించింది. ఇది స్ట్రోక్, న్యూరో రిహాబిలిటేషన్లో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది. రోబోటిక్స్, ఏఐ, సైన్స్, డేటా మరియు మానవ సంరక్షణను సౌకర్యవంతంగా మిళితం చేయటం ద్వారా భారతదేశంలో అత్యంత వేగవంతమైన రికవరీని అందించాలనే HCAH లక్ష్యానికి ఈ కేంద్రం ప్రాతినిధ్యం వహిస్తుంది. తెలంగాణలో స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి, పట్టణ ప్రాంతాలలోని రోగులలో దాదాపు 20-30% మంది ఇప్పుడు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు వుంటున్నారు.
మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?
రుతువులు మారినప్పుడల్లా, మన ఆరోగ్యంపై వాటి ప్రభావం కూడా మారుతుంది. ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు, అలర్జీ కారకాల బారిన ఎక్కువగా పడటం, రోజువారీ దినచర్యలో మార్పులు... ఇవన్నీ మన రోగనిరోధక వ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. దీనివల్ల మనం జలుబు, ఫ్లూ, అలసట బారిన సులభంగా పడే అవకాశం ఉంది. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్కేర్లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్, న్యూట్రిషనిస్ట్ రితక సమద్దార్ ప్రకారం, ఈ మారుతున్న సమయంలో ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. బలమైన రోగనిరోధక వ్యవస్థకు సమతుల్య ఆహారం, మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఆధారం.
పింక్ రిబ్బన్కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి
హైదరాబాద్: అపోహలను పటాపంచలు చేస్తూ, ఆశను రేకెత్తిస్తూ వెల్నెస్ బజార్ (Wellness Bzaar) ఒక చైతన్యవంతమైన సాయంత్రాన్ని నిర్వహించింది. సత్త్వ నాలెడ్జ్ సిటీలోని ది క్వోరమ్ (The Quorum) వేదికగా బస్టింగ్ మిథ్స్, సేవింగ్ లైవ్స్ (Busting Myths, Saving Lives) పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా హాజరయ్యారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం, భయాన్ని పారదోలి సాధికారతను నింపింది. భారతదేశంలోని ప్రముఖ నిపుణులు రొమ్ము క్యాన్సర్పై ఉన్న అపోహలను తొలగించారు.
ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?
ఉప్పు శనగలు... వీటినే వేయించిన శనగలు లేదా పుట్నాలు అంటారు. ఇవి చాలా మందికి ఇష్టమైన, ఆరోగ్యకరమైన చిరుతిండి. ఇవి పోషకాలతో సమృద్ధిగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఉప్పు శనగలు తినడం వలన కలిగే ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శనగల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి, శరీరానికి శక్తిని అందించడానికి చాలా అవసరం. మాంసాహారం తీసుకోని వారికి ఇవి మంచి ప్రొటీన్ వనరు. వీటిలో ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉండటం వలన త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.