శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 23 మార్చి 2019 (14:37 IST)
సంబంధిత వార్తలు
కోపంలో భర్త మర్మాంగాన్ని కోసి, దాన్ని అతడిని తీసుకుని భార్య....
అక్కడ స్కూల్ ఏమి లేదు కదా..?
ప్రియుడుతో తల్లి అక్రమ లింకు.. కుమార్తె సహకారం... చికెన్లో ఎలుకల మందు కలిపి...
డ్యూటీకి వెళ్లనివ్వడంలేదని భార్యని చంపిన కానిస్టేబుల్
ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. శవాన్ని గోనెసంచిలో మూటగట్టీ...
నెక్లెస్ చూసినప్పటి నుంచి..?
భార్య: ఏమండి నాకు కడుపులో మంటగా ఉంది..
భర్త: ఎప్పటి నుంచి..?
భార్య: ఎదురింటావిడ మెడలో నెక్లెస్ చూసినప్పటి నుంచి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలంగాణలో తొలిరోజు 42 నామినేషన్లు దాఖలు.. ఏప్రిల్ 29 చివరి తేదీ
మే 13న జరగాల్సిన మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల పోలింగ్కు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో గురువారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో తొలిరోజు మొత్తం 42 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం శుభదినంగా భావించి తొలిరోజే కొందరు ప్రముఖ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో అత్యధికంగా (ఎనిమిది) నామినేషన్లు వచ్చాయి. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు.
లోక్సభ ఎన్నికలు-2024: ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలు-2024లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందులో భాగంగా తమిళనాడు (39), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2), రాజస్థాన్ (12), ఉత్తరప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (5) రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకు తొలి దశలో భాగంగా శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ లీడర్గా రాహుల్ ఉండేవరకు బీజేపీకి ఇబ్బంది లేదు.. కిషన్ రెడ్డి
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి గురువారం నాడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో పార్టీని గెలిపించాలని రాష్ట్ర బీజేపీ అధినేత, పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్కాజిగిరి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్తో కలిసి వెళ్లిన అనంతరం కిషన్రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా అధికారంలోకి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నంత కాలం బీజేపీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వ్యాఖ్యానించారు.
తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు..
తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడింది. వేసవి కాలం కావడంతో ఈ ఏడాది శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడింది. ఈ క్రమంలో పార్వేట మండపం శ్రీగంధం పార్కు సమీపంలోని అటవీప్రాంతంలో మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
న్యూజెర్సీ దుకాణంలో చోరీ.. ఇద్దరు తెలుగు విద్యార్థుల అరెస్ట్
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు న్యూజెర్సీలోని హోబోకెన్లోని ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. వీరిలో ఒకరు హైదరాబాద్కు చెందిన 20 ఏళ్ల యువతి కాగా, మరొకరు గుంటూరుకు చెందిన 22 ఏళ్ల యువతి. వారు ప్రస్తుతం న్యూజెర్సీలో తమ చదువును కొనసాగిస్తున్నారు. మార్చి 19న, ఇద్దరు మహిళలు హోబోకెన్లోని షాప్రైట్ దుకాణాన్ని సందర్శించారు. వారు కొన్ని వస్తువులను చెల్లించకుండా దుకాణం నుండి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దుకాణం సిబ్బంది వారి చర్యలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వారిని అరెస్టు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?
పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో శరీరానికి అవసరమైన క్యాలరీలతో పాటు ముఖ్యమైన మినరల్స్, ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. వీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పొద్దు తిరుగుడు విత్తనాల్లో వున్న ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడుతుంది. ఈ విత్తనాల్లోని విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని వ్యర్థమైన మలినాలను అడ్డుకుని కాపాడే శక్తి వీటికి వుంది. పురుషులు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన శక్తి కలుగుతుంది. బ్రెస్ట్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలన్ కేన్సర్ రాకుండా ఇవి నిరోధించగలవు. పొద్దు తిరుగుడు విత్తనాలు తీసుకునేవారిలో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. జలుబు, దగ్గుతో బాధపడేవారు పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు తీసుకుంటే ఫలితం వుంటుంది.
క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?
కూరగాయల్లో రసంలా చేసుకుని తాగేవాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్లో పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ తీసుకుంటుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి. ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడుతలు మాయమవుతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవిస్తే ఫలితం వుంటుంది. క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయి.
నువ్వులు, నువ్వుల నూనె ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వులు, నువ్వుల నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. వీటిని ఉపయోగించి ఎలాంటి సమస్యలను అధిగమించవచ్చో తెలుసుకుందాము. వ్యాయామం చేయకుంటే కీళ్ళ నొప్పులు, షుగర్, గుండె జబ్బులతో ఇబ్బందులు తలెత్తుతాయి. స్నానం చేసే ముందు నువ్వుల నూనెను పొట్టపై రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది. పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగి ఆపై నువ్వుల నూనెను పొట్టపై రాసి 15 నిమిషాల పాటు మర్దన చేయాలి. పిల్లలకు స్నానానికి ముందు నువ్వుల నూనె రాస్తే పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి కనుక బీపీ కంట్రోల్ అవుతుంది. కొవ్వు పేరుకుపోయిన శరీర భాగాలపై నువ్వుల నూనెను రాస్తే కొవ్వు కరిగిపోతుంది.
వేసవిలో చందన చూర్ణం ఉపయోగాలు
తెల్లగంధం చెట్టు చలువ స్వభావంతో మనసుకి ఆహ్లాదాన్నిస్తుంది. కఫం, అలసట, విషాలు, దాహం, రక్తపైత్య రోగాలను అణిచివేస్తుంది. హరిచందనం ముఖంపై మంగుమచ్చలను తగ్గిస్తుంది. రక్త చందనం చలువ స్వభావాన్ని కలిగి వుంటుంది. ఈ గంధాలతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తుమ్ములు విపరీతంగా వస్తుంటే మేలురకమైన మంచిగంధం చెక్కను మాటిమాటికి వాసన చూస్తుంటే సమస్య పోతుంది. మంచిగంధం పొడి, హారతి కర్పూరం సమంగా కలిపి మంచినీటితో మెత్తగా నూరి బొడ్డుపై లేపనం చేస్తే కడుపునొప్పి, నీళ్లవిరేచనాలు తగ్గుతాయి. ఎర్రచందనం, మంజిష్ట, లొద్దుగచెక్క, చంగల్వకోస్టు, మర్రిచిగుర్లు, నల్లపెసలు సమంగా తీసుకుని నీటితో మెత్తగానూరి బొల్లి మచ్చలపై రాస్తే సమస్య తగ్గుతుంది.
బెస్ట్ సమ్మర్ ఫుడ్స్ ఇవే
వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జీర్ణాశయానికి ఇబ్బంది పెట్టే పదార్థాలను తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక వేసవిలో ఎలాంటి పదార్థాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాము. వేసవిలో జిడ్డుగా వుండే నూనె, నెయ్యితో చేసిన పదార్థాలను మితంగా తీసుకుంటే తేలికగా జీర్ణమవుతాయి. క్యాబేజీ, బీరకాయ, పొన్నగంటి కూర, బచ్చలి కూర, కరివేపాకు, పొట్లకాయ కాకర వంటివి తీసుకోవడం మంచిది. అంజీర, పనస, ద్రాక్ష, ఖర్జూర, బత్తాయి, దానిమ్మ, అరటి పండ్లు తీసుకుంటుంటే మేలు కలుగుతుంది. వేసవిలో గోధుమ పిండితో చేసిన పూరీల కంటే గోధుమ రవ్వతో ఉప్మా వంటివి మంచిది. చెరుకు రసం కంటే చెరుకు ముక్కలను నమిలి తినడం ఎంతో మంచిది.