బుధవారం, 2 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 27 మే 2021 (23:26 IST)
సంబంధిత వార్తలు
ఇరవై రెండేళ్ళ మల్టీస్టారర్ సుల్తాన్
ఓటీటీవైపు నాగార్జున, దిల్రాజు కన్ను
ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామ డిశ్చార్జ్ : ఆ వెంటనే ఢిల్లీకి పయనం
బీఏ రాజుకు తెలుగు సినీ పరిశ్రమ, సినీ జర్నలిస్టుల అశ్రు నివాళి
మరో నాలుగు 4 రోజులు ఆస్పత్రిలోనే రఘురామరాజు
రోడ్డుపై నెక్లస్ దొరికితే నా భార్య ఏం చేసిందంటే..?
"రోడ్డు మీద నెక్లస్ దొరికితే నా భార్య అలాగే వదిలేసి వచ్చిందిరా..!" అన్నాడు రాజు
"ఎందుకని..?" షాకవుతూ అడిగాడు రంగడు
"డిజైన్ నచ్చలేదని వదిలేసి వచ్చిందిరా నా పెళ్ళాం.. ఏమనాలి దీన్ని..!" అన్నాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హెచ్సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్సీయూ) విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్లు తమ వాదనల్లో ప్రభుత్వ చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారీ వాహనాల ద్వారా చెట్లను నరికివేస్తూ, భూమిని చదును చేయడం సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, ఏప్రిల్ 3వ తేదీ (గురువారం) వరకు ఏ కార్యకలాపాలు జరపకూడదని ఆదేశించింది. అలాగే, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)
ఆ రోబో కుక్కను చూసి వీధి కుక్కలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. అచ్చం వీధికుక్కలానే రోబో అటుఇటూ తిరుగుతూ వుండటంతో దాని కదలికలను చూసి కుక్కలు మొరగడం ప్రారంభించాయి. IIT కాన్పూర్లోని టెక్క్రితిలో, వీధికుక్కలు ముక్స్ రోబోటిక్స్కు చెందిన రోబోటిక్ కుక్కను కలిసిన వీడియో వైరల్ అయింది. AI-ఆధారిత రోబోట్ కుక్క నిజమైన కుక్కల కదలికలను అనుకరిస్తూ వాటికి చుక్కలు చూపిస్తోంది. ఓ వీధి కుక్క తొలుత దానిని వాసన చూస్తూ దాని చుట్టూ తిరుగుతోంది. ఇంతలోనే మరిన్ని క్యాంపస్ కుక్కలు అక్కడికి చేరాయి. తమ ముందు వున్న ఆ వింత ఆకారం చుట్టూ తిరుగుతున్నాయి.
బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు
మహారాష్ట్ర లోని నాగ్ పూర్ సిటీలో ఓ భర్త నిర్వాకాన్ని భార్య బయటపెట్టింది. పెళ్లయిన దగ్గర్నుంచి తనతో బెడ్రూంలో గడిపినప్పుడల్లా ఆ దృశ్యాలను వీడియో తీయడమే కాకుండా పలు అభ్యంతరకర రీతుల్లో తనను వీడియో తీసి వేధిస్తున్నాడనీ, అతడిని అరెస్ట్ చేయాలంటూ ఓ భార్య పోలీసులను ఆశ్రయించింది. ఐతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి భార్యతో అలాంటి శృంగారం తప్పుకాదు కనుక తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేసారు. ఐతే ఆమె తన భర్త దారుణ ప్రవర్తనను ఎలాగైనా కోర్టు ముందు ప్రవేశపెట్టాలని అతడి సెల్ ఫోనుని హ్యాక్ చేసింది.
విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది: యువతి, తల్లిపై కత్తితో దాడి.. ఆమె మృతి
విశాఖలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమిస్తున్నానని వేధించడమే కాకుండా యువతితో పాటు ఆమె తల్లిపై కూడా ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. కుమార్తెకు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే... మధురవాడ పోలీస్ స్టేషన్, స్వయంకృషి నగర్లో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఓ యువకుడు బాధితురాలు దీపిక ఇంట్లోకి చొరబడ్డాయి. యువతితో పాటు ఆమె తల్లిపై కిరాతకంగా కత్తితో దాడి చేసి పారిపోయాడు.
Nagababu: శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా నేడు కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ నాగబాబు తో మండలి చైర్మన్ శ్రీ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం శాసన మండలిలో చైర్మన్ కార్యాలయంలో జరిగింది. జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఈ పదవిని పవన్ కళ్యాణ్ కట్టబెట్టిన విషయం తెలిసిందే.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే సీజన్తో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వేరే రకమైన ఆనందం కలుగుతుంది. దాహాన్ని తీర్చడమేకాకుండా ఆరోగ్యానికి వరంలా పని చేస్తాయి. ఈ కొబ్బరి నీళ్ళలో ఉండే పోషకాలు జీర్ణక్రియ, చర్మ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే, వారానికి మూడు రోజులు కొబ్బరి నీళ్లు తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?
చాలామంది ఉదయం ఆకలవుతుందని చేతికి దొరికిన పదార్థాలను తినేస్తుంటారు. ఐతే పరగడుపున కొన్ని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. తింటే అనారోగ్యం బారిన పడతారు. అవేమిటో తెలుసుకుందాము. పరగడుపున అరటికాయలు తింటే కడుపులో ఎసిడిటిని పెంచుతుంది, ఫలితంగా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. పెరుగును అన్నంతో పాటు కానీ లేదంటే ఆహారం తిన్న తర్వాత కానీ తీసుకుంటే మేలు చేస్తుంది, ఐతే ఖాళీ కడుపుతో తింటే అనారోగ్యానికి కారణమవుతుంది. పుల్లని పండ్లలో సిట్రిక్ యాసిడ్ అధిక స్థాయిల్లో వుంటుంది కనుక ఖాళీ కడుపుతో తింటే కడుపులో మంట, ఎసిడిటి సమస్య వస్తుంది.
బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?
ప్రస్తుత జీవనశైలి సులభంగా బెల్లీ ఫ్యాట్, ఊబకాయం సమస్యలను తెస్తోంది. అందుకే జీవనశైలిలో కాస్తంత మార్పులు చేసుకుంటూ, తగిన చర్యలు తీసుకుంటే పొట్టకొవ్వుతో పాటు ఊబకాయం సమస్యను కూడా అడ్డుకోవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో తెలుసుకుందాము. అల్పాహారం దాటవేయవద్దు. ఉదయం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఆకలిని నియంత్రించి, కేలరీలను తగ్గించవచ్చు. ఉదయం ఆహారంలో కోడిగుడ్లు, ఓట్స్, పాలు, పన్నీర్ చేర్చుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు
ప్రపంచానికి మరో కొత్త భయం వెంటాడుతోంది. ఆమధ్య కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా రష్యాలో మరో కొత్త రకం వైరస్ వెలుగుచూసినట్లు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తులు వారాల తరబడి విపరీతమైన పొడిదగ్గుతో బాధపడటమే కాకుండా దగ్గు తీవ్రమైనప్పుడు గొంతు నుంచి రక్తం కక్కుకుంటున్నారట. ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో ఇప్పటివరకూ తెలియరాలేదు. ఐతే వ్యాధి లక్షణాలు జ్వరంతో ప్రారంభమై రోగి క్రమేపి బలహీనమైపోతున్నాడు
అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం
ఈమధ్యకాలంలో పంటలను రకరకాల ఫంగస్ పట్టుకుంటుంది. వీటి బారిన పడిన పంటలను పొరబాటున తింటే ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదం వుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఎండుమిరప కాయలు, వేరుశనక్కాయలు, మొక్కజొన్న వంటి ప్రధానమైన పంటలు వున్నాయి. అఫ్లాటాక్సిన్ అనే ఒక రకమైన ఫంగస్ ఎండుమిర్చి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ఆశిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ ఫంగస్ సోకిన ఎండుమిర్చి చూసేందుకు నల్లటి మచ్చలు లేదా పసుపు రంగులో గుల్లబారినట్లు అగుపిస్తాయి. ఎండుమిరప కాయలు అలాంటివి కనబడితే వాటిని కొనకుండా వుండటమే మంచిది.