శుక్రవారం, 27 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 13 ఆగస్టు 2019 (14:28 IST)
సంబంధిత వార్తలు
నా భర్త... ఆయన ప్రియురాలే మా చావులకు కారణం...
కేవలం 30 రూపాయలు అడిగిన భార్య-ట్రిపుల్ తలాక్ చెప్పేసిన భర్త
విజయవాడలో భార్య తల నరికి.. చేతిలో పట్టుకుని నడిరోడ్డుపై..
పెళ్లయిన దగ్గర్నుంచి పాము-ముంగిసలా కొట్టుకుంటున్నాం...
భర్త ముందే 18 మందితో శృంగారం.. భర్త కం**లను సరఫరా చేసేవాడట..
తగిన గుణపాఠం చెప్తాను..
భార్య: పనమ్మాయ్ అలా మిమ్మల్ని రాసుకుపూసుకు తిరుగుతుంటే.. అలా బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేంటి..
భర్త: సాయంత్రం వస్తుందిగా నేను రాసుకు పూసుకు తిరిగి తనకి తగిన గుణపాఠం చెప్తాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు
బెంగళూరులోని విద్యారణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దోపిడీ సంఘటన జరిగినట్లు సమాచారం. ఆరుగురు దుండగులు ఒక వ్యాపారవేత్తపై కత్తితో దాడి చేసి రూ.2 కోట్ల నగదును దోచుకున్నారు. ఈ సంఘటన జూన్ 25న జరిగింది. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తున్నారు.
Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి
హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ వద్ద ఒకటవ తరగతి విద్యార్థి టిప్పర్ లారీ ఢీకొని మరణించాడు. ఆరేళ్ల చిన్నారి తన తల్లితో స్కూటీపై స్కూటీకి వెళుతుండగా, ఇద్దరూ ద్విచక్ర వాహనం నుండి పడిపోవడంతో టిప్పర్ వెనుక చక్రాల కింద పడింది. అభిమాన్షు తన తల్లి ముందే మరణించింది. టిప్పర్ ఢీకొనడంతో ఆమె స్కూటీపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది.
EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లాలో శుక్రవారం ఇంట్లో ఛార్జ్ అవుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం బ్యాటరీ పేలి ఒక మహిళ మృతి చెందింది. కడప జిల్లా యెర్రగుంట్ల మండలం (బ్లాక్)లోని పోట్లదుర్తి గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఛార్జింగ్లో ఉంచిన స్కూటీ పేలి, ద్విచక్ర వాహనం సమీపంలో సోఫాలో నిద్రిస్తున్న ఒక మహిళ మృతి చెందింది. వెంకట లక్ష్మమ్మ (62) అనే మహిళ కాలిన గాయాలతో అక్కడికక్కడే మరణించింది. పేలుడుతో వాహనం పూర్తిగా కాలిపోయింది. మంటల్లో కొన్ని గృహోపకరణాలు పాక్షికంగా కాలిపోయాయి.
విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి
పతంజలి గ్రూప్ చైర్మన్ బాబా రాందేవ్ గురువారం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరోపల్లి గ్రామాన్ని సందర్శించారు. పతంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కు 172 ఎకరాల భూమిని కేటాయించిన ఏపీఐఐసీ స్థలంలో రామ్ దేవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ అధికారులు భూమి వివరాలను వివరించారు. అక్కడ ఒక పెద్ద ప్రాజెక్టును స్థాపించాలని యోచిస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం పేరు, చిత్రాలను ఉపయోగించి మొబైల్ గేమింగ్ అప్లికేషన్ రావడంపై భక్తులు, రాజకీయ నాయకులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. తమిళనాడుకు చెందిన రోబ్లాక్స్ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ యాప్, తిరుపతి నుండి తిరుమలకు వర్చువల్ ప్రయాణాన్ని అనుకరిస్తుందని చెబుతున్నారు. ఇందులో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ లోపలి భాగాల దృశ్యాలు ఉన్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?
మధుమేహం. ఈ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి.
ఆల్బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతాయి. విటమిన్ ఎ, బీటా కెరోటిన్లూ ఇందులో ఉన్నాయి.
తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్
హైదరాబాద్: సాధారణంగా కంకషన్ అని పిలువబడే తేలికపాటి బాధాకరమైన మెదడు గాయం(mTBI)ను అంచనా వేయడానికి తన ప్రయోగశాల ఆధారిత రక్త పరీక్షను ప్రారంభించినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థ అయిన అబాట్ ప్రకటించింది. ట్రూమాటిక్ బ్రెయిన్ గాయం(TBI) పరీక్ష అబాట్ యొక్క అలినిటీ ఐ, ఆర్కిటెక్ట్ i1000SR ప్రయోగశాల పరికరాలపై పని చేస్తుంది. ఇవి అపోలో(హైదరాబాద్), న్యూబెర్గ్ సుప్రాటెక్ లాబొరేటరీ వంటి ప్రధాన ఆసుపత్రులు, ల్యాబ్లలో అందుబాటులో ఉన్నాయి.
గోరింటతో ఆరోగ్యం, అందం
గోరింటాకును మహిళలు తమ అరచేతుల్లో పెట్టుకుంటారు. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయని చెబుతారు. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. అలాగే సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడటం తగ్గుతుంది. ఈ గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?
తొడ కటి భాగం నుంచి పాదం వరకూ విపరీతమైన నొప్పి వుంటుంది. దీనినే వైద్యులు సయాటికా అని చెబుతుంటారు. దీనిని నివారించేందుకు సరైన జీవనశైలిని అనుసరించడం, సమతుల్య పోషకాహారాలను తీసుకోవడం చేయాలి. అదేవిధంగా కూర్చునేటపుడు సరిగా కూర్చోవడం, నడవడం, శరీరానికి సరైన భంగిమను అనుసరించడం చేయాలి. ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి వుండాలి. బరువులు ఎత్తే సమయంలో సరైన లిఫ్టింగ్ పద్ధతులను పాటించాలి. సయాటికా నొప్పి కారణంగా కండరాలు, నాడులు కదలికలను కోల్పోతాయి, అందువల్ల క్రమం తప్పకుండా యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.