బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: సోమవారం, 20 మే 2019 (19:42 IST)

సల్లూతో ఒపీనియన్, వివేక్‌తో ఎగ్జిట్, అభిషేక్‌తో రిజల్ట్... ఐష్ పైన అభ్యంతరకరం...

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ అంతా ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఐతే బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ మాత్రం ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. సల్లూతో ఒపీనియన్, వివేక్‌తో ఎగ్జిట్, అభిషేక్‌తో రిజల్ట్... అంటూ ఐశ్వర్యా రాయ్ వున్న ఫోటోలను షేర్ చేశారు. 
 
ఈ ట్వీట్ చూసిన మహారాష్ట్ర మహిళా కమిషన్ విజయ రహక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ పైన వివేక్ ఒబెరాయ్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. కానీ వివేక్ మాత్రం ఇంతవరకూ ఆ ఫోటోలను మాత్రం తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించలేదు మరి.