శనివారం, 31 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:57 IST)
సంబంధిత వార్తలు
ఫిబ్రవరి 5 లోపు వెళ్లండి... ట్రంప్ సర్కార్ హుకుం... తెలుగు విద్యార్థుల్లో భయం...
అందుకే చిక్కుకున్నారు... యూఎస్లో తెలుగు విద్యార్ధులకు తెలుగు సంఘాల బాసట...
విమానంలో అలా కాసేపు కునుకు తీసింది.. తాకరాని చోట తాకిన..?
54 ఏళ్ల టీచర్ను పెళ్లాడిన 19ఏళ్ల యువతి.. ఉరేసుకుని ఆత్మహత్య
మెసేజ్లు పంపుకునే.. చాట్స్..?
స్కూల్ క్లీన్గా ఉండాలంటే..?
టీచర్: స్కూల్ క్లీన్గా ఉండాలంటే.. ఏం చేయాలి..?
స్టూడెంట్: పిల్లలను స్కూల్కు రావొద్దని అంటే సరిపోతుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?
జూన్ 1 నుండి, సంకీర్ణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ప్రత్యేకంగా రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులను అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సరసమైన ధరల దుకాణాలు ప్రతి నెలా 1 నుండి 15 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయని.. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు రెండు రోజువారీ షిఫ్టులలో పనిచేస్తాయని పవన్ పేర్కొన్నారు.
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం
కడప: దేశంలో సురక్షితమైన రహదారులు, బాధ్యతాయుతమైన రైడింగ్ ప్రవర్తనను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో, హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) ఆంధ్రప్రదేశ్లోని కడపలో రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ (కడప, యెర్రగుంట్ల), మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐటీఐ(కడప)ల నుండి 2400 మందికిపైగా విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా పాల్గొనేవారిలో రోడ్ సేఫ్టీ పట్ల ముందుజాగ్రత్తగా వ్యవహరించే దృక్పథాన్ని పెంపొందించేందుకు విద్యా, అనుభవాల ద్వారా అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉంది.
Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..
తన భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ భార్య ముస్కాన్ రస్తోగి, కోర్టులో తనను తాను ప్రాతినిధ్యం వహించడానికి మీరట్ జైలు అధికారుల నుండి లా చదవడానికి అనుమతి కోరినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. వివరాల్లోకి వెళితే.. రస్తోగి తన న్యాయవాది మద్దతు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కోర్టులో హత్య కేసును స్వయంగా వాదించుకోవడం కోసం లా చదువుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది.
Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?
తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం కారణంగా ఓ నర్స్ నవజాత శిశువు బొటనవేలును కట్ చేసేశారు. మే 24న అడుక్కంపరైలోని ఆసుపత్రిలో ఆ బాలుడు జన్మించాడని తెలిసింది. వెల్లూరు జిల్లాలోని ముల్లిపాళయంకు చెందిన శిశువు తల్లిదండ్రులు విమల్రాజ్ (30), నివేత (24) తెలిపిన వివరాల ప్రకారం, ప్రసవం తర్వాత తల్లి, బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు.
యువకుడితో వివాహిత రాసలీల: బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి
ప్రేమ అనేది ఇదివరకు పెళ్లికాని ఇద్దరు యువతీయువకుల మధ్య తలెత్తి అది సన్నిహిత సంబంధం, పెళ్లికి దారి తీసేది. ఐతే ఇప్పుడు చాలాచోట్ల వెలుగుచూస్తున్న సంబంధాలు వివాహేతర సంబంధాలుగా వుంటున్నాయి. పెళ్లయిన పురుషుడు లేదా స్త్రీ పెళ్లికాని వ్యక్తితో సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటువంటి ఘటనే తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని అశోక్ నగర్ లో జరిగింది. ఈ ప్రాంతంలో నివాసం వుండే ఓ వివాహితకు ఇద్దరు పిల్లలున్నారు. ఐతే ఈమెకి ఫేస్ బుక్ ద్వారా స్వామి అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా సన్నిహిత సంబంధానికి దారితీసింది. వీలున్నప్పుడల్లా అతడు వివాహితతో రాసలీలల్లో మునిగితేలడం ప్రారంభించాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ లపై విప్లవ చిత్రాల నటుడు ఆర్.నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను సీనియర్ నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా ఖండించారు. పవన్ కల్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" సినిమా విడుదలకు సంబంధించి తలెత్తిన థియేటర్ల వివాదం విషయంపై ఆర్.నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. దీనిపై హైదరాబాద్ లోని తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు
హీరో నరేష్ అగస్త్య అప్ కమింగ్ మూవీ మేఘాలు చెప్పిన ప్రేమ కథతో అందరినీ ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మిస్తున్నారు. విపిన్ దర్శకత్వం వహించిన కంటెంట్-రిచ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ఇది. ఫస్ట్-లుక్ పోస్టర్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు టీజర్ ను లాంచ్ చేశారు.
Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "స్కై". ఈ చిత్రాన్ని వాలోర్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న "స్కై" సినిమా నుంచి 'జర్నీ ఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్' లాంఛ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు.
Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల
పెద్ద తెరపై కథలకు ప్రాణం పోసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మెగాస్టార్ చిరంజీవి కలిసి ఆయనతో కలిసిన క్షణాలను అందరికీ తెలియజేశారు. ఆయన్ను ఇంటిలో కలిసినప్పుడు పలికిన ఆహ్వానం పలుకరింపు శేఖర్ కు మంత్ర ముగ్తులను చేశాయి. వాటిని నెమరేసుకుంటూ చిన్నతనంలో వుండగా తాను మిమ్మల్మి చూసిన విధానం, స్పూర్తి ఎంతగానో వున్నాయని ఒక్కసారి ఆయన ముందుంచారు.
Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి
గెలిచిన తర్వాత మమ్మల్ని కలవాల్సింది అని పవన్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ మూర్తి స్పందించారు. ఆయన మాటలు అతనకుముందే కొంతమంది బంద్ ప్రకటిస్తున్నామని ఛాంబర్ లో మీటింగ్ పెట్టడం కూడా తప్పే అంటూ నారాయణమూర్తి శనివారంనాడు అన్నారు. గతం కొద్దిరోజులుగా సినిమా రంగంలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. వాటిని అందరూ కలిసి కట్టుగా కూర్చుని మాట్లాడుకోవాలి అని అన్నారు.