శుక్రవారం, 17 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:57 IST)
సంబంధిత వార్తలు
ఫిబ్రవరి 5 లోపు వెళ్లండి... ట్రంప్ సర్కార్ హుకుం... తెలుగు విద్యార్థుల్లో భయం...
అందుకే చిక్కుకున్నారు... యూఎస్లో తెలుగు విద్యార్ధులకు తెలుగు సంఘాల బాసట...
విమానంలో అలా కాసేపు కునుకు తీసింది.. తాకరాని చోట తాకిన..?
54 ఏళ్ల టీచర్ను పెళ్లాడిన 19ఏళ్ల యువతి.. ఉరేసుకుని ఆత్మహత్య
మెసేజ్లు పంపుకునే.. చాట్స్..?
స్కూల్ క్లీన్గా ఉండాలంటే..?
టీచర్: స్కూల్ క్లీన్గా ఉండాలంటే.. ఏం చేయాలి..?
స్టూడెంట్: పిల్లలను స్కూల్కు రావొద్దని అంటే సరిపోతుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ తొలిసారి పెదవి విప్పారు. ఆ రోజు జరిగిన ఘటనను దురదృష్టకరంగా భావించిన ఆమె... ఈ ఘటనను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం నివాసంలో స్వాతి మలివాల్పై దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించారు. ఆ రోజు ఏం జరిగిందనేది పోలీసులకు స్పష్టంగా వివరించానని, పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఆర్ఆర్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ+ కూటమి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలని ప్రజానీకం కోరుకుంటున్న నేపథ్యంలో ఏపీలో స్పష్టమైన ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు.
యాంకర్పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?
టీవీ ఛానల్ యాంకర్పై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని ప్రధాన అమ్మవారి ఆలయానికి చెందిన పూజారి తీర్థంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూజరి పేరు కార్తీక్ మునిస్వామి. తనపై జరిగిన దారుణంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
టీవీ యాంకర్కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!
చెన్నై మహానగరంలో దారుణం జరిగింది. ఓ టీవీ యాంకర్ అత్యాచారానికి గురైంది. నిద్ర మాత్రలు కలిపిన జ్యూస్ ఇవ్వడంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత ఆమెపై ఓ పూజారి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ యాంకర్ గర్భందాల్చింది. తాజాగా చెన్నై సాలిగ్రామం ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నెలోని ప్రధాన అమ్మన్ ఆలయాల్లో ఒక ఆలయంలో కార్తీక్ మునుస్వామి పూజారిగా ఉన్నారు. ఈయన చేతిలో తాను అత్యాచారానికి గురైనట్టు ఆ యాంకర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను ఆధ్యాత్మిక వ్యక్తినని, తరచుగా ఆలయాలను సందర్శిస్తుంటానని తెలిపింది.
తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ బ్రదర్స్ జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జేసీ సోదరుల ఇంట్లోని పని మనుషులందర్నీ ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. దీంతో జేసీ కుటుంబ సభ్యులు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. తాడిపత్రి పట్టణంలోని వారి నివాసంలో నిత్యం వందల మందికి వారు భోజనాలు పెడతారు. అలాంటిది.. తాడిపత్రి పోలీసుల చర్యల కారణంగా వారికే భోజనం పెట్టేవారు కరవయ్యారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన
చాలా కాలం విరామం తర్వాత శ్రీ దుర్గా ఆర్ట్స్ బేనర్ పై డా. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న చిత్రం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లోనిదే. ఈ సినిమా గురించి లొకేషన్ల గురించి రకరకాలుగా విదేశాలకు వెళ్ళినప్పుడల్లా ఏదో కొత్త న్యూస్ అంటూ సోషల్ మీడియాలో వస్తూనే వుంది. తాజాగా ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన న్యూస్ కు నిర్మాత కె.ఎల్. నారాయణ లిఖితపూర్వకంగా నేడు వివరణ ఇచ్చారు.
వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్న పేట వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఏకంగా 12.5 లక్షలు ఇచ్చారు. ఆ గుడి వెలుపల యంగ్ టైగర్ అండ్ తన కుటుంబం పేరుతో శిలాఫలకాన్ని గుడి పెద్దలు ఏర్పాటు చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ఇప్పుడా శిలాఫలకం.. ఎన్టీఆర్ దాన గుణాన్ని బయటపెట్టింది.
అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల నుండి ట్రోలింగ్, దుర్భాషల మధ్య నాగబాబు ఎట్టకేలకు తన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేశారు. అల్లు అర్జున్ ఆర్మీ మెగా బ్రదర్పై ట్రోల్స్తో దాడి చేసింది. కీలక సమయంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతివ్వడంతో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా నిరాశకు గురయ్యారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మిత్రునికి మద్దతు ప్రకటించడం ఇష్యూగా మారింది. "మన ప్రత్యర్థులతో పొత్తుపెట్టుకునే వ్యక్తిని మన స్వంత వ్యక్తిగా పరిగణించలేము, అయితే మనకు అండగా నిలిచే వ్యక్తి, వారు మన సర్కిల్కు వెలుపల ఉన్నప్పటికీ, నిజంగా మనవారే." అంటూ పేర్కొన్నారు.
రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే
గత కొన్ని వారాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. చివరిగా పెద్ద సినిమా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. ఏప్రిల్ 5న తెరపైకి వచ్చింది. అయితే, అది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. చివరిసారిగా మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ పెద్ద హిట్. అలా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ మూవీని చూసి దాదాపు నెలన్నర కావస్తోంది.
రాజు యాదవ్ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మించారు.