మంగళవారం, 21 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 23 జనవరి 2020 (19:22 IST)
సంబంధిత వార్తలు
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
లేట్గా వస్తే ఇంటికి పంపించేస్తానన్నారుగా...
ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
Pongalకి మాత్రమే సెలవులా? ఇడ్లీ, వడకి?
బంటి: "ఏరా.. Pongalకి మాత్రమే సెలవులా? మరికొన్ని రోజులుంటే బాగుండు..!"
చంటి: "అవును.. Pongalకే కాదు.. త్వరలో Idly, Vadaకు కూడా లీవులిస్తారట''!!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ప్రమాణ స్వీకారం చేస్తారని వైకాపా ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 9వ తేదీ ఉదయం 9.38 గంటలకు విశాఖపట్టణం వేదికగా "వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను.." అంటూ రాజన్న బిడ్డ మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 175 అసెంబ్లీ సీట్లకు గాను అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాల్లో తమ పార్టీకి 150కి పైగా సీట్లు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.
పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు చివరి రోజుగా జూన్ 1వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ను నిషేధించింది. ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు పూర్తి కాగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని సర్వే సంస్థలు రాష్ట్రంలో పోస్ట్ పోల్ సర్వేలు నిర్వహించాయి. తాజాగా రాయలసీమ ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థ పోస్ట్ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసి ఆశ్చర్యకరమైన ఫలితాలను వెల్లడించింది. ఈ ప్రాంతంలో అధికార వైఎస్సార్సీపీపై టీడీపీ కూటమి ఆధిక్యత కనబరుస్తున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి.
ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్
తనకు తెలిసినంతవరకూ ఇప్పటిదాకా ఎన్నికల్లో ఒకవైపు భారీ పరాజయం చవిచూస్తున్నా తాము ఓడిపోతున్నామని అంగీకరించిన రాజకీయ నాయకులను ఇప్పటివరకూ చూడలేదన్నారు. నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రత్యర్థికి భారీ మెజారిటీ వస్తూ కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా చివరి రౌండు వరకూ వేచి చూడండి అంటుంటారు హహ్హహ్హ అంటూ నవ్వుతూ చెప్పారు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 సీట్లకి 175 గెలుస్తామని చెబుతున్నట్లుగానే రాహుల్ గాంధీ, అమిత్ షా కూడా చెబుతున్నారనీ, గత పదేళ్లుగా నాయకులు ఇలా చెబుతుండటాన్ని చూస్తూనే వున్నానన్నారు.
చీరకట్టులో స్పోర్ట్స్ బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)
వరంగల్ ఆంటీ చేసిన పనికి మగరాయుళ్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతకీ ఆ ఆంటీ ఏ తప్పు చేయలేదు. అయినప్పటికీ పురుషులు మాత్రం ఆమెను చూసి ఔరా అంటూ నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ వరంగల్ ఆంటీ చేసిన పనేంటో ఓ సారి చూద్దాం. సాధారణంగా మహిళలు స్కూటీ లేదా, యాక్టివా లేదా గేర్లు లేని ద్విచక్రవాహనాలను నడుపుతుంటారు. గేర్లతో కూడిన, వారి వస్త్రాధారణకు అనువుగా లేని బైకులను నడపడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ, వరంగల్లో మాత్రం ఓ మహిళ చీరకట్టులో స్పోర్ట్స్బైకుపై రివ్వును రోడ్లపై దూసుకెళ్లి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో ఇపుడు నెట్టింట వైరల్గా మారింది. వరంగల్కు చెందిన ఆ యువతికి స్పోర్ట్స్ బైక్ నడపడమంటే అమితమైన ఇష్టం. ఇందుకోసం ఏకంగా జెట్టీ బైకర్ గర్ల్ పేరిట ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తుంది. వివిధ రకాలైన దస్తులు ధరించి బైక్ నడిపిన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంది. అయితే, ఎక్కడా కూడా తన మొహం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకోసం పక్కాగా హెల్మెట్లు ధరించి తీసిన వీడియోలను షేర్ చేస్తుంది. అందులోభాగంగానే తాజాగా చీరకట్టులో స్పోర్ట్స్బైకు నడిపిన వీడియోను షేర్ చేసింది.
ఛత్తీస్గఢ్లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. కవర్ధా ప్రాంతలో లోయలో వాహనం ఒకటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కబీర్ధామ్ జిల్లాలో ఓ లోయలో వాహనం పడిపోయింది. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. బైగా ట్రైబల్ కమ్యూనిటికీ చెందిన 25 నుంచి 30 మంది బీడీ ఆకుల కోసం వెళ్లారు. ఆకులు ఏరిన తర్వాత వారిని ఎక్కించుకున్న ఓ వాహనం తిరిగి బయలుదేరింది. ఆ సమయంలో ఈ వాహనం ప్రమాదవశాత్తు లోయలోపడిపోవడంతో ఈ ఘోరం జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా కుయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బైగా కమ్యూనిటీ ఎక్కువగా బీడీలను తయారు చేస్తుంది. బీడీ ఆకు కోసం వీరు అడవులకు వెళుతుంటారు. ఈ ఆకులు మార్చి నుంచి మే మధ్య వస్తాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ
దేవర ఫియర్ పాట విడుదలై 24 గంటలైంది. పాటకు పాజిటివ్గా వస్తున్నా, యూట్యూబ్లో తెలుగు వెర్షన్కి ఊహించిన దానికంటే కాస్త తక్కువ వ్యూస్ వచ్చాయి. 24 గంటల తర్వాత, ఫియర్ పాట 5.2 మిలియన్ల వీక్షణలను, 480,000 లైక్లను సంపాదించింది. అయినప్పటికీ, హిందీ వెర్షన్ మెరుగైన వ్యూస్ కొల్లగట్టింది. అదే సమయ వ్యవధిలో 9 మిలియన్లకు పైగా వీక్షణలు, 200,000 లైక్లను పొందింది. సినిమా పాన్-ఇండియా అప్పీల్కి ఇది శుభవార్త.
కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నేను దొరికాననీ, ఇంకా సంథింగ్ సంథింగ్ అంటూ ఏవేవో రాసేస్తున్నారంటూ జానీ మాస్టర్ ఆక్షేపించారు. తనకు తన పిల్లలతో శెలవుల్లో కలిసి కనీసం చాక్లెట్ పార్టీ చేసుకునేందుకు కూడా తీరిక దొరకడం లేదనీ, అటువంటిది రేవ్ పార్టీ నేను ఎలా వెళ్తానని అన్నారు. తన ట్విట్టర్ హ్యాండిల్లో జానీ మాస్టర్ ఇలా చెప్పుకొచ్చారు. '' హైదారాబాద్లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని, జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు.
రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా
బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తానసలు ఆ పార్టీకే వెళ్లలేదని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ 'నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు పోలీసులు అరెస్టు చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. వీడియో క్లిప్స్ చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవటంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం. మొన్నమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లానని అన్నారు. వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు.
అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
పాయల్ రాజ్పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్కు ఫిర్యాదు
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ పై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి "రక్షణ" చిత్ర నిర్మాత, డైరెక్టర్ శ్రీ ప్రణ్దీప్ ఠాకోర్ ఫిర్యాదు చేశారు. ఈ లేఖ తమకు అందిందని మండలి ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆ లేఖ సారాంశం ప్రకారం. నిర్మాత మరియు ఆర్టిస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. తన “రక్షణ” చిత్రాన్ని 19.4.24న విడుదల చేయడానికి ప్లాన్ చేశానని మరియు హీరోయిన్ని అభ్యర్థించానని నిర్మాత శ్రీ ప్రణ్దీప్ ఠాకూర్ పేర్కొన్నాడు.