బుధవారం, 9 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
ఐవీఆర్
Last Modified:
బుధవారం, 16 మార్చి 2022 (22:46 IST)
సంబంధిత వార్తలు
ఇదేరా మన ప్రేమ
నీ రాకకై ఎదురుచూసే నా హృదయం
ఆ కనులు ప్రియుని కోసమే కనుక
ప్రేయసి చూపు మైకం
ఆ కనులు ప్రియుని కోసమే కనుక
ప్రేయసి మాట మధురం
ఆమె మాటల తీయదనం ప్రియునికే సొంతం కనుక
ప్రేయసి స్పర్శ స్వర్గం
అలాంటి స్పర్శ ప్రియునికి తప్ప ఇంకెవరికీ ఇవ్వదు కనుక
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?
మాజీ పార్లమెంటు సభ్యుడు- ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణ రాజు ప్రమేయం ఉన్న కస్టోడియల్ టార్చర్ కేసులో, డాక్టర్ నీలం ప్రభావతి అందించిన సమాధానాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గుంటూరు జనరల్ హాస్పిటల్ (జిజిహెచ్) రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎ.ఆర్. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరయ్యారు. ఆమెను మొత్తం 20 ప్రశ్నలు అడిగారని, వాటికి ఆమె తప్పించుకునే సమాధానాలు ఇచ్చిందని తెలుస్తోంది. విచారణ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. విచారణ సమయంలో, డాక్టర్ నీలం ప్రభావతి తాను గైనకాలజిస్ట్ అని, ఆసుపత్రి సూపరింటెండెంట్ పదవిలో పనిచేసినప్పటికీ, అంతర్గత గాయాల గురించి తనకు పరిమిత అవగాహన ఉందని చెప్పారు.
ఇండోర్ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్రామ్
రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్రామ్ అప్నా దళ్ (ఎస్) మధ్యప్రదేశ్ యూనిట్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవల, అప్నా దళ్ (ఎస్) మధ్యప్రదేశ్ యూనిట్ పారిశ్రామిక నగరమైన ఇండోర్లో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా అధ్యక్షులు- రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం కేంద్ర కమిటీ సూచనల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి యువ మంచ్ డాక్టర్ అఖిలేష్ పటేల్ మార్గదర్శకత్వంలో మరియు రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్రామ్ నాయకత్వంలో జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మండే వేడి నుండి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, రైతులు పంటలు నష్టపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 9వ తేదీ హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అభయారణ్య భూముల పరిరక్షణ కోసం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరిపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ అభయారణ్యాన్ని ధ్వంసం చేయొద్దని, పరిక్షించాలంటూ అనేక మంది సినీ సెలెబ్రిటీలు ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తున్నారు.
ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)
నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం చేస్తూ మంచి ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి, ఆమె ఇద్దరు చెల్లెళ్లు ఇపుడు నెటిజన్లకు హాట్ టాపిక్గా మారారు. పచ్చళ్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నందుకు కస్టమర్ను రాయడానికి వీల్లేని భాషలో బండబూతులు తిట్టారు. దీంతో వళ్లుమండిన ఆ కస్టమర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది పెద్ద వివాదానికి దారితీసింది. పైగా, నెట్టింట బాయ్కాట్ అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ నెటిజన్లు ఓ హ్యాష్ట్యాగ్ను క్రియేట్ చేసి ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు మంగళవారం షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మోహన్ బాబు తాను నిర్మించిన రాబోయే చిత్రం కన్నప్ప విజయం కోసం సాయిబాబాను ప్రార్థించానని అన్నారు. ఈ చిత్రంలో తన కుమారుడు విష్ణు మంచు కన్నప్ప అనే టైటిల్ రోల్ పోషిస్తున్నాడని ఆయన వెల్లడించారు. ఈ చిత్రంలో నటులు ప్రభుదేవా, అక్షయ్ కుమార్ కూడా పాత్రలు పోషిస్తున్నారని మోహన్ బాబు పేర్కొన్నారు. కన్నప్ప చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ "రాజా సాబ్". ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల వాయిదా పడడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దర్శకుడుపై పలు రకరాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాళహస్తి, తిరుమల వంటి దేవాలయాలను దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఈ సినిమా గురించి ఈ విధంగా తెలియజేశారు.
Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా
తమన్నా భాటియా మూవీ 'ఓదెల 2'లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు, సంపత్ నంది కథ, స్క్రీన్ప్లే, డైలాగ్ రైటర్ గా మల్టిపుల్ రోల్స్ లో వర్క్ చేశారు.అలాగే డైరెక్షన్ సూపర్ విజన్ ని అందిస్తున్నారు. అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్
మెగా స్టార్ చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్ నేటి తెల్లవారుజామున ఒంటిగంటకు సింగపూర్ బయలుదేరారు. ఈవిషయాన్ని ధ్రువీకరిస్తూ మెగా ఫ్యామిలీ పి.ఆర్. ఎయిర్ పోర్ట్ కు వస్తున్న వీడియోను విడుదల చేసింది. నిన్న రాత్రే మీడియాముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వేసవి కేంప్ లో భాగంగా జరిగే చిన్న పిల్లల ఈవెంట్ లో నా భార్యకూడా వుందని చెప్పారు.
Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఓ ప్రకటన విడుదల చేశారు.