బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (15:47 IST)

ఐదో తరగతి చదివే అమ్మాయిపై పదో తరగతి అబ్బాయి.. అలా చేశాడు..

వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేవారణ్యంలో ఐదేళ్ల చిన్నారిపై పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు.


వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, నాగపట్నం జిల్లా దేవారణ్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఇంట్లో ఒంటరిగా వున్న ఐదో తరగతి చదువుతున్న చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
పదో తరగతి చదువుతున్న బాలుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు తల్లిదండ్రులు తెలిపింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద బాలుడిని అరెస్ట్ చేశారు.