సోమవారం, 27 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
కడుపులో కాలుతో తన్ని... సున్నిత భాగాలపై కొట్టాడు : ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్
ఢల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై విచక్షణారహితంగా దాడి చేసి, చెంపపై ఏడు, ఎనిమిదిసార్లు కొట్టాడని, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్ కోర్టులో చెప్పింది. ముఖ్యంగా, కడుపులో తన్నడంతో పాటు సున్నిత భాగాలపై కొట్టాడని చెప్పారు. రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలీవాల్పై వేధింపులు, దాడి కేసును సోమవారం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో విచారణ జిరగింది. ఈ కేసులో అరెస్టు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభన్ కుమార్కు కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించిన విషయం తెల్సిందే. ఆదివారంతో కస్టడీ గడువు ముగియడంతో సోమవారం బిభన్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
అదృష్టం తగలెయ్య.. ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యం.. రైతుకు వజ్రాల పంట!!
ఏపీలోని కర్నూలు జిల్లా రైతుకు పొలంలో ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. దీంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గత వారం రోజుల్లో ఈ ప్రాంతంలో పది వజ్రాలు లభ్యంకాగా, వాటిని వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేశారు. సాధారణంగా తొలకరి వానలకు కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల పంట పడుతుంది. రాత్రికి రాత్రే రైతులు, కూలీలు లక్షాధికారులైపోతున్నారు. వజ్రాల కోసం గాలిస్తున్న రైతులు, కూలీలపై ఓ కన్నేసి ఉంచుతున్న స్థానిక వ్యాపారులు.. విలువైన వజ్రాలు దొరికిన విషయం బయటకు పొక్కేలోపు బంగారం, డబ్బు ముట్టజెప్పి ఆ వజ్రాన్ని సొంతం చేసుకుంటున్నారు. గత వారం రోజుల్లో పది వజ్రాలు లభ్యంకాగా, వ్యాపారులు భారీ మొత్తాలు చెల్లించి వాటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. తాజాగా ఆదివారం ఒక్కరోజే జొన్నగిరిలో రైతు కూలీలకు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. విషయం తెలిసిన గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల వాళ్లు, పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి పొలాల్లో వజ్రాల వేట సాగిస్తున్నారు.
స్మార్ట్ఫోన్ దొంగతనం, స్మగ్లింగ్ ముఠాను ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ పోలీసులు అంతర్జాతీయ స్మార్ట్ఫోన్ దొంగతనం, స్మగ్లింగ్ ముఠాను ఛేదించారు. సూడాన్ జాతీయుడితో సహా 31 మంది నిందితులను పట్టుకున్నారు. కమీషనర్ టాస్క్ ఫోర్స్, సౌత్, ఈస్ట్ మరియు సౌత్-ఈస్ట్ జోన్ బృందాలు స్థానిక పోలీసులతో కలిసి 713 స్మార్ట్ఫోన్లు, ఒక ఆటోరిక్షా, రెండు కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్ మొత్తం 2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
కేకేఆర్ గెలుపు బెంగాల్ అంతటా సంబరాలు తెచ్చిపెట్టింది : సీఎం మమతా బెనర్జీ
ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. దీనిపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ విజయం బెంగాల్ అంతటా సంబరాలు తెచ్చిపెట్టిందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'ఈ యేడాది ఐపీఎల్ సీజన్లో రికార్డు స్థాయి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీ.. ప్రతిఒక్కరికి నా వ్యక్తిగత అభినందనలు తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో కూడా మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని అభిలాషిస్తున్నాను' అంటూ ఆమె పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్ ఫేక్ కాల్స్ను బ్లాక్ చేయండి... టెలికాం ఆపరేటర్లకు ఆదేశం
దేశంలోని టెలికాం ఆపరేటర్లకు కేంద్రం టెలీ కమ్యూనికేషన్ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ఇంటర్నేషనల్ ఫేక్ కాల్స్ను బ్లాక్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తాము సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం సంస్థలతో కలిసి ఇలాంటి ఫేక్ కాల్స్ను బ్లాక్ చేసేందుకు ఓ వ్యవస్థను రూపొందించామని, ఇప్పుడు ఆ వ్యవస్థను అమలు చేసేందుకే తాజా ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్ర టెలికాం విభాగం స్పష్టం చేసింది. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటికే ల్యాండ్ లైన్లకు వచ్చేఫేక్ కాల్స్ను సమర్థంగా కట్టడి చేశామని తెలిపింది.
లేటెస్ట్
24-05-2024 శుక్రవారం దినఫలాలు - ఉమ్మడి వ్యాపారాలలో ఆశించినంత పురోగతి...
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ ఐ|| పాఢ్యమి సా.6.52 అనూరాధ ఉ.9.58 ప.వ.3.43 ల 5.21. ఉ.దు. 8.08 ల 8. 59 ప. దు. 12. 21 ల 1.11. మేషం :- ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. తలచిన పనులలో కొంత అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వృషభం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిది కాదని గమనించండి. విలాసాల కోసం ధనం వ్యయం చేస్తారు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తం ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులు మార్పులకై చేయుయత్నాలు ఫలిస్తాయి.
పదే పదే అప్పులు చేస్తే.. ఆ ఇంట లక్ష్మీదేవి వుండదట..
పదే పదే అప్పులు చేసే ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి వుండదట. అప్పులు తీస్తే.. ఆ ఇంట ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. అలాగే ఇంట్లోని దంపతులు జగడం వేసుకోవడం ద్వారా ఆ ఇంట లక్ష్మీదేవి వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే పౌర్ణమి, శుక్రవారాల్లో సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం ద్వారా లక్ష్మీదేవి కొలువై వుంటుంది. ఇంటిని శుభ్రంగా వుంచుకుంటే ఆ ఇంట దేవి కొలువై వుంటుంది. అరుపులున్న చోట, ఏడుపులు వున్న చోట.. శ్రీలక్ష్మీ కటాక్షం వుండదు.
23-05-2024 గురువారం దినఫలాలు - దంపతుల మధ్య అభిప్రాయభేదాలు
మేషం :- ఆర్థికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్ధవంతంగా పరిష్కరిస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. బ్యాంక్ వ్యవహారాలలో పనులు చురుకుగా సాగుతాయి. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
కూర్మ జయంతి... సేమియాతో స్వీట్లు, పండ్లు.. విష్ణు సహస్రనామాన్ని..?
కూర్మ జయంతి అనేది విష్ణువు భక్తులకు ముఖ్యమైన రోజు. ఈ సంవత్సరం, కూర్మ జయంతి వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమతో వస్తోంది. పూర్ణిమ తిథి మే 22న సాయంత్రం 6:47 గంటలకు ప్రారంభమై మే 23న రాత్రి 7:22 గంటలకు ముగుస్తుంది. సముద్ర మథనం సమయంలో, విష్ణువు కూర్మగా రూపాంతరం చెందాడు. ఈ రోజున తులసీ ఆకులు, గంధం, పువ్వులు, స్వీట్లు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా సేమియాతో చేసిన తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పించాలి.
మే 22 నుంచి 24 వరకు తిరుచానూరు వార్షిక వసంతోత్సవం
తిరుచానూరు వార్షిక వసంతోత్సవానికి అంకురార్పణం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది. పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురార్పణం, సేనాపతి ఉత్సవం పాంచరాత్ర ఆగమ విధి ప్రకారం అర్చకులు నిర్వహించారు. డీఈవో గోవిందరాజన్, అర్చక బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు. మే 22 నుంచి 24 వరకు ఫ్రైడే గార్డెన్స్లో వసంతోత్సవం జరగనుంది.