శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 24 నవంబరు 2014 (18:06 IST)

తిరుచానూరులో శ్రీవారి పాదుకుల ఊరేగింపు

పద్మావతీ అమ్మవారి గరుడోత్సవం సందర్భంగా శ్రీవారి పాదుకలు తిరుమల నుంచి తిరుచానూరుకు తీసుకు వచ్చారు. ఆ పాదుకలను ఇక్కడ ఊరేగించడం ఆనవాయితీ. పసుపు మండపం నుంచి బయటకు తీసిన ఆ పాదుకలను సోమవారం ఉదయం తిరుచానూరులో ఊరేగించారు. అనంతరం రాత్రికి జరిగే గరుడోత్సవంలో వినియోగిస్తారు.