శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జనవరి 2020 (16:17 IST)

ఉత్తమ్ కుమార్ రెడ్డి@గాంధీ భవన్.. స్పీచ్ పాయింట్స్

* ఏఐసీసీ ఆదేశాల మేరకు ముందుగా preamble చదివి ఉపన్యసించిన ఉత్తమ్.
 
* అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్‌ను నియమించారు.
 
*దేశంలో ప్రజలందరూ రాజ్యాంగ ను గౌరవించాలి...
 
* నేటి పాలకులు రాజ్యాగం ను తుంగలో తొక్కి పాలిస్తున్నారు.
 
* నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు...
 
* కాశ్మీర్‌లో ప్రజలను మోదీ ప్రభుత్వం అణచి వేస్తుంది....
 
* CAA, NRC చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం...
 
* తెలంగాణ లో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదు...
 
* ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు...
 
* ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను బెదిరించి అధికార పార్టీలో చేర్చుకుంటున్నారు.
 
* బీజేపీ, టీఆర్ఎస్, ఎమ్ ఐ ఎమ్... లు లోపాయకారి ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూస్తున్నారు.

* కేసీఆర్ ఎందుకు CAA విషయంలో రాజకీయ నాటకాలు ఆడుతున్నారు...
 
* ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఈ దేశాన్ని కాంగ్రెస్ తీర్చిదిద్దింది.
 
* అందుకే దశాబ్దాల పాటు దేశాన్ని పాలించింది.

* మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ధనం,మద్యం విపరీతంగా ప్రభావితం చేసింది.
 
* కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల నుంచి... మున్సిపల్ ఎన్నికల వరకు ఓటింగ్ శాతం పెరుగుతుంది....
 
* కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువలు కాపాడటానికి నిరంతరం కృషి చేస్తోంది..