గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: గురువారం, 7 జూన్ 2018 (21:45 IST)

త్రిష‌ని చూడ‌గానే రానాకి కారిపోయింది - శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్‌ని షేక్ చేసి దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచింది శ్రీరెడ్డి. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల వ‌ల‌న న్యూస్ ఛాన‌ల్స్ శ్రీరెడ్డి పైన ఫోక‌స్ త‌గ్గించారు. త‌గ్గించారు అన‌డం క‌న్నా.. త‌గ్గించాల్సి వ‌చ్చింది అన‌డం క‌రెక్ట్ అనిపిస్తోంది. అయితే... శ్రీరె

టాలీవుడ్‌ని షేక్ చేసి దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచింది శ్రీరెడ్డి. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల వ‌ల‌న న్యూస్ ఛాన‌ల్స్ శ్రీరెడ్డి పైన ఫోక‌స్ త‌గ్గించారు. త‌గ్గించారు అన‌డం క‌న్నా.. త‌గ్గించాల్సి వ‌చ్చింది అన‌డం క‌రెక్ట్ అనిపిస్తోంది. అయితే... శ్రీరెడ్డి న్యూస్ ఛాన‌ల్స్ త‌న‌ని ప‌ట్టించుకోక‌పోయినా ఫ‌ర‌వాలేదు యూ ట్యూబ్ ఛాన‌ల్స్ ఉన్నాయి క‌దా అంటూ ఇంట‌ర్వ్యూలు ఇచ్చేస్తూ.. సినీ తార‌లపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోంది. తాజాగా ద‌గ్గుబాటి రానా, త్రిష‌ల గురించి మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.
 
ఇంత‌కీ శ్రీరెడ్డి రానా, త్రిష‌ల గురించి ఏమ‌న్న‌దంటే... రానా, త్రిష కలిసి ఓసారి పబ్‌కి వచ్చారు. ఇక త్రిషని చూసి వీడికి ఓ.. కారిపోతుంది అంటూనే బావాగారూ (రానా).. మీరు ఏమీ ఫీల్ కాకండి బావ‌గారు అన‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. రానాని బావ‌గారు అని పిల‌వ‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏమిటంటే... రానా త‌మ్ముడు అభిరామ్‌తో స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ చేయ‌డం.. అభిరామ్‌తో త‌న‌కు సంబంధం గురించి బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఆ సంబంధంతోనే అనుకుంట రానాని బావగారు అని పిలుస్తుంది. 
 
మ‌రి... శ్రీరెడ్డి తాజా వ్యాఖ్య‌లపై రానా కానీ సురేష్ బాబు కానీ స్పందిస్తారేమో చూడాలి.