శనివారం, 27 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Modified:
మంగళవారం, 7 మే 2019 (18:38 IST)
సంబంధిత వార్తలు
నా భార్య పదేళ్లుగా చూస్తున్నది అయిపోయింది... అందుకే...
ఫర్వాలేదు, గొడుగు వేసుకునే పోస్తున్నా....
ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం...
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్...
"నీ పుట్టిన రోజు ఎప్పుడు బుజ్జి..? అడిగింది టీచర్.
"జూలై 19న టీచర్..! చెప్పాడు బుజ్జి.
ఏ సంవత్సరంరా ? అడిగింది టీచర్.
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్.. ఠక్కున చెప్పాడు బుజ్జి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ
మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తాజాగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫేస్బుక్లో ఇప్పటికే యాక్టివ్గా ఉన్న ఆయన ఇప్పుడు @KCRBRSpresident అనే వినియోగదారు పేరుతో 'X' (గతంలో ట్విట్టర్)లో ఖాతాను తెరిచారు. ప్రస్తుతానికి, కేసీఆర్ 'ఎక్స్'లో కేవలం రెండు ఖాతాలను మాత్రమే అనుసరిస్తున్నారు. వారిద్దరూ ఆయన కుమారుడు, మాజీ మంత్రి కె.టి. రామారావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు.
20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి
అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుజరాత్కు చెందిన ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలో ఆ ముగ్గురు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఎస్యూవీ వాహనం అన్ని లేన్లను దాటుకుంటూ.. 20 అడుగుల ఎత్తులో గాలిలోకి వెళ్లిందని, ఆ తర్వాత సమీపంలో ఉన్న చెట్లను ఢీకొన్నట్లు గ్రీన్విల్లే కౌంటీ పోలీసులు వెల్లడించారు.
బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు
విజయవాడ సింగ్ నగర్ లో బస్సు యాత్ర చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుదుటిపై రాయిదెబ్బ తగిలింది. రాయి విసిరిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆరోజు తగిలిన రాయి దెబ్బకు సీఎం జగన్ బ్యాండేజ్ వేసుకుని తిరిగారు. ఐతే తాజాగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న సమయంలో ఆయన నుదుటిపై బ్యాండేజ్ కనిపించలేదు. దెబ్బ తగిలిన ఆనవాళ్లు కూడా కనిపించకుండాపోయాయే, కనీసం కుట్లు వేసిన గుర్తులు కూడా కనిపించలేదంటూ ప్రతిపక్షాలు సీఎం రాయి దాడి గాయంపై సెటెర్లు వేస్తున్నాయి.
23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్
తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రజల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామనే ప్రతిజ్ఞతో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ శనివారం 23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో అధికారం కోల్పోయిన తర్వాత ఇదే తొలి ఆవిర్భావ దినోత్సవం. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. తన భర్త వేరే మహిళతో బెడ్రూంలో ఏకాంతంగా వుండటాన్ని చూసిన భార్య వారిద్దరి గదికి తాళం వేసేసింది. దీనితో భయపడిన ఆ జంట ఆ గదిలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు చెప్పిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జనగాం జిల్లా రాజపేట జంగాల కాలనీకి చెందిన పులేందర్ గతకొంతకాలంగా బచ్చన్నపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గురువారం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో వాళ్లద్దరూ బెడ్రూంలో ఏకాంతంగా గడుపుతున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు
రాగులు లేదా తైదులు అనేక పోషకాలను కలిగి ఉన్న ధాన్యం. రాగులతో చేసిన రాగి రోటీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రాగి రోటీతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగుల్లో జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. రాగి రోటీ తింటుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రాగుల్లో తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్ వుంటుంది. రాగుల వినియోగం బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. రాగుల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. రాగులు బ్లడ్ షుగర్ లెవెల్ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతాయి. రాగుల్లో కాల్షియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ ఉంటాయి.
అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?
టీ. ఉదయాన్నే లేవగానే గ్లాసుడు టీ తాగనిదే హుషారు వుండదంటారు చాలామంది. కానీ మోతాదుకి మించి టీ తాగితే చాలా నష్టాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. టీ ఎక్కువగా తాగడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. మోతాదుకి మించి టీ తాగడం వల్ల శరీరంలో యాసిడ్ ప్రేరేపిస్తుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి కలుగుతుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల కూడా చర్మ సమస్యలు వస్తాయి. మోతాదుకి మించి టీ తాగితే పంటి నొప్పి, దంతాలు పసుపు రంగులో మారుతాయి. టీ అధికంగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.
ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొత్తిమీర నీరు ఎసిడిటీని తగ్గించడంలో చాలా మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు నియంత్రణలో, బరువు తగ్గడంలో కొత్తిమీర నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొత్తిమీరలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో కొత్తిమీర నీరు ఉపయోగపడుతుంది. కొత్తిమీర నీరు తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. కొత్తిమీర థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది.
పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు
ప్రెగ్నెన్సీ కాకుండా, పీరియడ్స్ ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కొన్ని కారణాలు అనారోగ్యానికి సూచక అయ్యే అవకాశం వుంటే మరికొన్ని వివిధ సమస్యల వల్ల తలెత్తే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా పీరియడ్స్ ఆలస్యం కావచ్చు. అధిక ఒత్తిడి హార్మోన్లలో మార్పులకు కారణమవుతుంది. జ్వరం, జలుబు, దగ్గు మొదలైన వ్యాధుల వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. దినచర్యలో మార్పులు పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణం కావచ్చు. గర్భనిరోధక మాత్రలు, కొన్ని ఇతర మందులు కూడా దీనికి కారణం కావచ్చు. ఊబకాయం వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు.
అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?
అధిక రక్తపోటు పైకి ఎలాంటి లక్షణాలు లేకుండనే లోలోపల తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు మూలంగా కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని కంటిచూపు తగ్గిపోవచ్చు. గుండె మరింత బలంగా పనిచేయాల్సి రావటం వల్ల గుండె పెద్దగా అవ్వచ్చు. దీంతో శరీరానికి తగినంత రక్తాన్ని సరఫరా చేయలేక గుండె చేతులెత్తేయొచ్చు. రక్తనాళాల్లో పూడికలు తలెత్తటం వల్ల కాళ్లకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు నొప్పి, నీరసం తలెత్తొచ్చు. మెదడులోని రక్తనాళాలు దెబ్బతినొచ్చు. బలహీనపడొచ్చు. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడొచ్చు, చిట్లిపోయి రక్తం లీక్ కావొచ్చు. ఫలితంగా పక్షవాతం ముంచుకురావొచ్చు.