శుక్రవారం, 17 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 15 డిశెంబరు 2018 (11:54 IST)
సంబంధిత వార్తలు
భక్తికి, ప్రశాంతతకు ఆనవాలుగా నిలవాల్సిన ఆలయం మృత్యుకూపం
మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు...
పాటల చిత్రీకరణలో `వినయ విధేయ రామ`
రోజువారి భోజనం ఎలా చేయాలంటే..?
ఒక్కటి కూడా ఉండదు టీచర్...
నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే...
భార్య: ఏమండీ నన్ను కూడా సినిమాకి తీసుకెళ్లండి...
భర్త: ఇద్దరం ఎందుకు దండగ.. నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే.. కానీ, భోజనం పెట్టు...
భార్య: ఇద్దరం తినడం ఎందుకు దండగ.. నేను తినేసి రుచులు చెబుతాలేండి...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ బ్రదర్స్ జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జేసీ సోదరుల ఇంట్లోని పని మనుషులందర్నీ ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. దీంతో జేసీ కుటుంబ సభ్యులు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. తాడిపత్రి పట్టణంలోని వారి నివాసంలో నిత్యం వందల మందికి వారు భోజనాలు పెడతారు. అలాంటిది.. తాడిపత్రి పోలీసుల చర్యల కారణంగా వారికే భోజనం పెట్టేవారు కరవయ్యారు.
బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలికలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా ఒకటి వెలుగులోకి చూసింది. ఇందులో సాక్షాత్ ఒకరు డీఎస్పీ ఉండటం గమనార్హం. దీంతో ఈ కేసులో ఓ డీఎస్పీతో సహా 21 మందిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. 10-15 ఏళ్లలోపు వయసున్న ఐదుగురు మైనర్లను రక్షించినట్లు బుధవారం వెల్లడించారు. అరెస్టయిన ప్రభుత్వ అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కూడా ఉన్నారని తెలిపారు.
ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ రోజున కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా సాగింది. అయితే, పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. గురువారం రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ... పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ చిన్నారి వేలికి చేయాల్సిన ఆపరేషనను ఆ వైద్యుడు నాలుకకు చేశాడు. దీన్ని చూసిన చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ వైద్య కాలేజీ, ఆస్పత్రిలో తన ఆరో వేలు తొలగించుకునేందుకు హాస్పిటల్లో బాలిక అడ్మిట్ అయింది. అయితే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన బాలిక నాలుకకు ఆపరేషన్ జరిగిందని గుర్తించిన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదేం నిర్వాకమని వైద్యుడిని తల్లిదండ్రులు ప్రశ్నించగా నోటిలో తిత్తి (ద్రవకోశం) ఉందని, అందుకే నాలుకకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ చెప్పాడని తల్లిదండ్రులు మండిపడ్డారు. బాలిక నోటిలో ఎలాంటి సమస్యా లేదని ఖండించారు. వైద్యుడి నిర్లక్ష్యాన్ని అవమానకరంగా భావిస్తున్నామని ధ్వజమెత్తారు.
అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?
అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే తెలుగు విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అల్ఫారెట్టా, జార్జియాలో, మంగళవారం రాత్రి ఒకే వాహనం ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఆర్యన్ జోషి, శ్రీయా అవసరాల, అన్వీ శర్మగా గుర్తించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు
కరివేపాకు. ఈ ఆకులో చేసిన టీ తాగడం వల్ల వాంతులు, వికారం, మార్నింగ్ సిక్నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ టీ చుండ్రు, జుట్టు పల్చబడటం, కరుకుదనం వంటి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా ఈ కరివేపాకు టీతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము. కరివేపాకు టీ తాగితే అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. ఈ టీ తాగడం వల్ల అందులో వుండే యాంటిఆక్సిడెంట్స్ చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. కరివేపాకు టీ తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రయాణాల్లో వాంతులయ్యేవారు కరివేపాకు టీ తాగితే మేలు కలుగుతుందంటున్నారు. మధుమేహం సమస్య వున్నవారికి కరివేపాకు టీ మంచి ఛాయిస్ అని చెపుతున్నారు.
వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?
శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుశెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. వేరుశనగపప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. వేరుశనగ పప్పుల్లో గుండెకు మేలు చేసే కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్ శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా వేరుశనగ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. హెపటైటిస్, ట్యుబర్క్యులోసిస్ వంటివి రాకుండా వుండాలంటే వేరుశనగ పప్పులు తింటుండాలి.
టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
టీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రియమైన పానీయాలలో ఒకటి. ఐతే ఆ టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఐరన్ లోపం అనేది సాధారణ పోషకాహార లోపాలలో ఒకటి, అధికంగా టీ తీసుకోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. టీ మోతాదుకి మించి తాగితే ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది. టీలో సహజంగా కెఫిన్ వుంటుంది, అధికంగా తీసుకోవడం వల్ల ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే అందులో వున్న కొన్ని సమ్మేళనాలు వికారం కలిగించవచ్చు. టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు, ముందుగా ఉన్న ఎసిడిటీ సమస్యలను తీవ్రతరం చేస్తుంది.
మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ
శారీరక శ్రమ మెదడు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీ మెదడును పునరుజ్జీవింపజేయడమే కాకుండా వృద్ధాప్యంతో వచ్చే అల్జీమర్స్ను నిరోధించవచ్చునని తేలింది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం ఎలుకల మెదడులోని వ్యక్తిగత కణాలలో జన్యువుల వ్యక్తీకరణపై దృష్టి సారించింది.
పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే
వేప ఓ ఔషధ మూలిక. భారతీయ ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాలలో ఒకటి. ఆయుర్వేదంలో, వేప చెట్టులోని ఆకులు, పండ్లు, నూనె, వేర్లు, బెరడు, వేప రసం వంటి ప్రతి భాగాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వేప నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా లేత ఆకులను 10-15 నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టుకుంటే వేప నీరు సిద్ధమవుతుంది. ఉదయం లేవగానే ఈ తాజా వేప రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.