ఆదివారం, 3 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 15 డిశెంబరు 2018 (11:54 IST)
సంబంధిత వార్తలు
భక్తికి, ప్రశాంతతకు ఆనవాలుగా నిలవాల్సిన ఆలయం మృత్యుకూపం
మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు...
పాటల చిత్రీకరణలో `వినయ విధేయ రామ`
రోజువారి భోజనం ఎలా చేయాలంటే..?
ఒక్కటి కూడా ఉండదు టీచర్...
నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే...
భార్య: ఏమండీ నన్ను కూడా సినిమాకి తీసుకెళ్లండి...
భర్త: ఇద్దరం ఎందుకు దండగ.. నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే.. కానీ, భోజనం పెట్టు...
భార్య: ఇద్దరం తినడం ఎందుకు దండగ.. నేను తినేసి రుచులు చెబుతాలేండి...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్ల మధ్య బుల్లెట్ రైలు సేవలు
దేశంలో అతి త్వరలోనే బుల్లెట్ రైలు సేవలు ప్రారంభంకానుందన్నారు. ఈ సేవలు తొలుత ముంబై - అహ్మదాబాద్ ప్రాంతాల మధ్య ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం కేవలం 2 గంటల 7 నిమిషాలకు తగ్గిపోతుందని వెల్లడించారు. ఆయన ఆదివారం అయోధ్య ఎక్స్ప్రెస్, రేవా - పూణె ఎక్స్ప్రెస్, జబల్పూర్ - రాయ్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించారు.
గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు
కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెందిరింపు రావడం మహారాష్ట్రలోని నాగ్పూర్లో తీవ్రకలకలం సృష్టించింది. ఓ అగంతకుడు ఆదివారం ఫోన్ చేసి, గడ్కరీ ఇంట్లో బాంబు పెట్టినట్టు బెదిరించాడు. ఈ సమాచారంతో నగర పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఇంటి పరిసరాలను గాలించాయి.
ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)
ప్రకాశం జిల్లాలో పెళ్లిలో ఓ వింత ఆచారం ఉంది. అబ్బాయి వధువుగాను, అమ్మాయి వరుడుగా వస్త్రాధరణ చేసి రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన గుమ్మా నాగార్జునకు వై.పాలెం మండలం బోయలపల్లికి చెందిన సుమిత్రతో పెళ్ళి జరిగింది. ఆచారం ప్రకారం అబ్బాయి పెళ్లి కుమార్తెగా, అమ్మాయి పెళ్లి కుమారుడుగా దుస్తులు ధరించుకుని నాగులపుట్ట వద్ద పూజలు చేశారు. ఇలా చేస్తే సుఖ సంతోషాలతో పాటు త్వరగా సంతానం కలుగుతుందని వారి మూఢ నమ్మకం.
సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఘోరం జరిగింది. భక్తులతో వెళుతున్న వాహనం ఒకటి నియంత్రణ కోల్పోయి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది భక్తులు జలసమాధి అయ్యారు. ఈ హృదయ విదాకర ఘటన గోండా జిల్లాలో జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. మోతిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహగావ్ గ్రామానికి చెందిన 14 మంది ఒక బొలెరా వాహనంలో ఖర్గుపూర్లోని పృథ్వినాథ్ ఆలయానికి పూజల కోసం బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి వాహనం సరయూ కాలువలోకి దూసుకెళ్లారు. వాహనం నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే గ్రామ పెద్దకు, పోలీసులకు సమాచారం చేరవేశారు.
2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?
కలియువగదైవంగా భావించే శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కనీసం పది నుంచి 20 గంటల సమయం పడుతుంది. అయితే, కృత్రిమ మేథ (ఏఐ) ద్వారా కేవలం రెండు గంటల్లో దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి ఆలోచన చేస్తుంది. దీనిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు
గుత్తి వంకాయ కూర. ఈ కూరలో మనం వాడే మసాలాలు అంటే, వేరుశెనగలు, నువ్వులు, కొబ్బరి, ఇతర మసాలాలు కూడా తమదైన రీతిలో పోషకాలను అందిస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా వంకాయను తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. గుత్తి వంకాయ కూర వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వంకాయలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?
ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌష్టికాహార నిపుణులు అభిప్రాయపడుతుంటారు. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఈ నీళ్లను తాగొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, చక్కెర వ్యాధితో బాధపడేవారు, అలెర్జీలతో బాధపడేవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారు, అధిక రక్తపోటుతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?
మేకపాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే డ్రింక్ అయినప్పటికీ.. కొందరికి ఇది సరిపడకపోవచ్చు. అందువల్ల మేక పాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఆవు పాలలో ఉండే కొన్ని ప్రోటీన్లు కొందరికి అలర్జీని కలిగిస్తాయి. కానీ మేక పాలలో అలాంటి సున్నితమైన ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి.
విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?
విడాకులు తీసుకున్న మహిళను రెండో వివాహం చేసుకోవడం అనేది ప్రస్తుత సమాజంలో సర్వసాధారణంగా జరుగుతోంది. దీనిని చట్టబద్ధంగా అనుమతిస్తారు. ఆధ్యాత్మికపరంగా, సామాజికంగా దీనిపై వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి. చట్టపరమైన దృక్పథం భారతదేశంలో, హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం, చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత ఎవరైనా మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. మొదటి వివాహం రద్దైన తర్వాత జరిగే రెండో వివాహం పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. రెండో భార్యకు అన్ని చట్టబద్ధమైన హక్కులు, ఆస్తి హక్కులు వర్తిస్తాయి. విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకుంటే అది చట్టవిరుద్ధం అవుతుంది.
గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు
ఇప్పుడిప్పుడే చింతచిగురు మార్కెట్లలోకి వచ్చి వెళ్లిపోయింది. ఇక క్రమంగా లేత చింతకాయలు వచ్చేస్తాయి. ఈ లేత చింతకాయలతో చేసుకునే పచ్చడి చాలా రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. లేత చింతకాయలో ఉండే పోషకాలు, వాటి యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లేత చింతకాయ పచ్చడి వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణక్రియకు సహాయం: లేత చింతకాయలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.