శనివారం, 18 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 15 డిశెంబరు 2018 (11:54 IST)
సంబంధిత వార్తలు
భక్తికి, ప్రశాంతతకు ఆనవాలుగా నిలవాల్సిన ఆలయం మృత్యుకూపం
మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు...
పాటల చిత్రీకరణలో `వినయ విధేయ రామ`
రోజువారి భోజనం ఎలా చేయాలంటే..?
ఒక్కటి కూడా ఉండదు టీచర్...
నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే...
భార్య: ఏమండీ నన్ను కూడా సినిమాకి తీసుకెళ్లండి...
భర్త: ఇద్దరం ఎందుకు దండగ.. నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే.. కానీ, భోజనం పెట్టు...
భార్య: ఇద్దరం తినడం ఎందుకు దండగ.. నేను తినేసి రుచులు చెబుతాలేండి...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)
ఇప్పుడు ఏ చిన్న కార్యక్రమం జరుగుతున్నా డీజేను ఏర్పాటు చేసి విపరీతమైన శబ్దం చేయడం సాధారణమైపోయింది. డీజే శబ్దం వల్ల ఇటీవలి కాలంలో పలువురు గుండెపోటుతో మరణించిన కేసులు కూడా వచ్చాయి. తాజాగా డీజే శబ్దం ధాటికి ఏకంగా ఓ గోడ కూలిపోయిందంటే ఆ శబ్ద తీవ్రత ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలోని భవానీపురం నందన్న గౌరమ్మ ఉత్సవాల ఊరేగింపు సందర్భంగా డీజే ఏర్పాటు చేసారు. భారీగా శబ్దం చేసుకుంటూ ఊరేగింపుగా వస్తుండగా ఆ శబ్దానికి అకస్మాత్తుగా రోడ్డుకి పక్కనే వున్న కాంక్రీట్ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు సాగుతున్నాయి. పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని ఆఫ్ఘన్ ఆరోపిస్తుండగా దానికి భారత్ మద్దతిస్తోంది. ఇలా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ దేశంతో దగ్గరవ్వడంతో పాకిస్తాన్ ఉలికిపాటుకు గురవుతోంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా నోటికొచ్చిన చెవాకులు పేలారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారతదేశ సరిహద్దు వద్ద కూడా ఇలాంటి ఉద్రిక్తతలు ఎదురైతే ఏం చేస్తారంటూ పాక్ యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... ఆ విషయాన్ని కొట్టి పారేయలేం.
ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...
నీతి నిజాయితీ ఇంకా బ్రతికే వున్నాయని తెలిపేందుకు అక్కడక్కడా జరిగే కొన్ని ఘటనలు పట్టి చూపిస్తుంటాయి. తాజాగా రూ. 50 లక్షల విలువ చేసే బంగారం బిస్కెట్ల మూటను చూసి కూడా ఓ వ్యక్తి తన నిజాయితీ బంగారం కంటే ఎంతో విలువైనదని నిరూపించాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. సంగారెడ్డిలో రిటైర్ అయిన ఉద్యోగిని వసుధ ఆమె భర్త ప్రకాశ్ దంపతులు తమ మనవరాలి పెళ్లి కోసం సికింద్రాబాదులో 39 తులాల బంగారం బిస్కెట్లను కొనుగోలు చేసారు. ఆ తర్వాత బస్సులో ప్రయాణించి తమ ఇంటికి చేరుకుని బంగారం బిస్కెట్లు పెట్టిన బ్యాగు కోసం చూస్తే అది కనిపించలేదు.
మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?
తెలంగాణ రాష్ట్రంలోని మంత్రివర్గంలో వివాదం చెలరేగింది. సీనియర్ మంత్రిగా ఉన్న కొండా సురేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు ఉన్నారు. దీంతో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా కొండా సురేఖ హాజరుకాలేదు. పార్టీలో, ప్రభుత్వంలో తనను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ ముఖ్యనాయకులను కలిసి చెప్పినట్లు సమాచారం. పైగా, మంత్రి ఓఎస్డీగా ఉన్న సుమంత్ను తొలగించడం, బుధవారం రాత్రి ఆయన కోసం పోలీసులు తన ఇంటికి వెళ్లిన నేపథ్యంలో.. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి సురేఖ హాజరు కాలేదు. అదేసమయంలో ఆమె ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లతో సమావేశమయ్యారు.
విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న
విశాఖపట్టణంలో Google AI కేంద్రం వచ్చేందుకు తాము ఎంతగానో కృషి చేసి రాబట్టామని కూటమి సర్కార్ చెబుతూ వుంటే మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గూగుల్ ఏఐతో కేవలం 200 మందికి ఉపాధి లభిస్తుందని ఎంఓయులో చెప్పి, బైట మాత్రం లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారంటూ గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ... గూగుల్ సంస్థకి ప్రపంచ వ్యాప్తంగా వున్న ఉద్యోగుల సంఖ్యే 1,80,000 మంది. అలాంటిది విశాఖలో స్థాపించబోయే గూగుల్ డేటా సెంటర్లో అంతమందికి ఉపాధి ఎలా ఇప్పించగలరో చెప్పాలి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్
జట్టు రాలిపోవడం, పలచబడిపోవడం సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలా జుట్టు రాలకుండా పెరుగుదలకు వాల్నట్స్ ఎంతో ఉపయోగపడుతాయి. ఈ వాల్నట్స్ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వాల్నట్లను ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. వాల్నట్తో చుండ్రు, దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది. వీటిని ఉపయోగించడం ద్వారా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. వాల్నట్ తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు ప్రతిరోజూ 4 వాల్నట్లను తీసుకోండి. వాల్నట్ పేస్టును తేనె, కలబందతో కలిపి తలకు అప్లై చేయడం వల్ల కుదుళ్లు గట్టిపడతాయి.
ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?
ఆస్టియో ఆర్థరైటిస్(OA) తరచుగా వృద్ధాప్యంతో వచ్చే వేర్ అండ్ టియర్ ఆర్థరైటిస్ అని పిలువబడితే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) మాత్రం చాలా భిన్నమైన కథను చెబుతుంది. ఆర్ఏ అనేది దీర్ఘ కాలిక ఆటో ఇమ్యూన్ కండీషన్. ఇది 2021 నివేదిక ప్రకారం 13 మిలియన్ల మంది భారతీయులను ప్రభావితం చేసింది. సాధారణంగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి రూపొందించబడిన మీ శరీర రక్షణ వ్యవస్థ- ఈ స్థితిలో, తప్పుగా తన స్వంత ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేస్తుంది. ఆర్ఏలో, ఈ దాడి, మీ కీళ్ల మృదువైన లైనింగ్ను సజావుగా కదిలేలా చేసే సైనోవియంపై కేంద్రీకృతమై ఉంటుంది.
పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?
పుట్టగొడుగులు సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో వాటిని తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసుకుందాము. పుట్టగొడుగులు తింటే కొందరికి అలెర్జీ వస్తుంది. కొంతమందికి పుట్టగొడుగులు తిన్నప్పుడు చర్మం ఎర్రబడటం, దద్దుర్లు, వాపు లేదా శ్వాస సమస్యలు వంటి అలెర్జీ ప్రతిచర్యలు రావచ్చు. అలెర్జీ ఉన్నవారు వీటిని తినకూడదు. అడవిలో సహజంగా పెరిగే పుట్టగొడుగులలో కొన్ని రకాలు అత్యంత విషపూరితమైనవి, ప్రాణాంతకం కూడా కావచ్చు. వాటిని గుర్తించడంలో మీకు నిపుణులైన పరిజ్ఞానం లేకపోతే, అడవి పుట్టగొడుగులను అస్సలు తినకూడదు.
నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?
నిమ్మరసం సాధారణంగా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొందరికి కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఇది పడకపోవచ్చు, వారి సమస్యలను మరింత పెంచవచ్చు. అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు నిమ్మరసం సేవించరాదు. నిమ్మరసం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది, ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచి లేదా రిఫ్లక్స్ను ప్రేరేపించి ఈ సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. నిమ్మరసంలోని ఆమ్లం ఇప్పటికే ఉన్న కడుపు పుండ్లను మరింత ఇబ్బంది పెట్టవచ్చు. నిమ్మరసం ఆమ్లత్వం కారణంగా పంటి ఎనామెల్ను దెబ్బతీస్తుంది, పళ్ళు సున్నితంగా మారవచ్చు.
ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు
ఈ రోజుల్లో చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులు చాలా వరకు కాలేయంపై పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఫ్యాటీ లివర్ను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం క్రమంగా ఆరోగ్యకరమైన బరువును తగ్గించుకోవడం. శరీర బరువులో 5% నుండి 10% తగ్గించుకుంటే కాలేయ కొవ్వు గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వేగంగా బరువు తగ్గడం కంటే స్థిరమైన, నెమ్మదైన బరువు.. అంటే వారానికి అరకిలో నుండి కిలో వరకూ తగ్గడానాకి లక్ష్యంగా పెట్టుకోవాలి.