శనివారం, 27 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:22 IST)
సంబంధిత వార్తలు
ఏమైనా కమిషన్ ఇస్తారా..?
క్యాప్సికమ్లో నిమ్మరసం కలిపి..?
చెక్కు బౌన్స్ అయిందట...
వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..?
మరీ తొందరపడకండి సార్...
మీది ఏ గ్రూపండీ..?
డాక్టర్: మీది ఏ గ్రూపండీ.. బీ పాజిటివ్ కదా..
పేషెంట్: కాదండీ.. అందులో నేను సభ్యుడ్ని మాత్రమే.. అడ్మినుగా ఉన్న గ్రూపు అయితే మాత్రం మన ప్రియ స్నేహం సార్..
డాక్టర్: ఓరి నీ వాట్సాపు పిచ్చి... నేను అడిగింది నీ బ్లడ్గ్రూపయ్యా బాబూ..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
భారత్ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?
వాట్సాప్ సేవలు భారత్లో బంద్ కానున్నాయా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలని పట్టుబడితే తాము భారత్ నుంచి నిష్క్రమిస్తామని వాట్సాప్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. మెసేజీల ఎండ్ టు అండే ఎన్క్రిప్షన్ను ప్రభుత్వం కోరినపుడు, తొలగించాలని బలవంతం చేస్తే దేశాన్ని వీడాల్సి వస్తుందని వాట్సాప్, మెటా సంస్థలు ఢిల్లీ హైకోర్టుకు తెలిపాయి. 2021 నాటి ఐడీ నిబధనలు సవాల్ చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ రెండు సంస్థల తరపున న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు.
ఈవీఎం - వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు
ఈవీఎం - వీవీప్యాట్లలో పోలైన ఓట్ల క్రాస్ వెరిఫికేషన్ సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈవీఎంలలో పోలైన ఓట్లను, వీవీప్యాట్ స్లిప్పులతో వందశాతం వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించడం సాధ్యంకాదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది.
ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
మేమంత సిద్ధం యాత్ర అఖండ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు రెండో దశ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. 22 రోజుల పాటు సాగిన ఈ యాత్రకు తర్వాత అధికార వైఎస్సార్సీపీ తొలి నాలుగు రోజుల రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచార షెడ్యూల్ను విడుదల చేసింది. ఏప్రిల్ 28న తాడిపత్రి నుంచి వైకాపా ఎన్నికల శంఖారావం ప్రారంభం కానుంది. ప్రయాణ ప్రణాళిక ప్రకారం, సీఎం జగన్ ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రారంభోత్సవం రోజున ఉదయం తాడిపత్రిలో, మధ్యాహ్నం వెంకటగిరిలో, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్లా వుందే!
కోన వెంకట్ తన సొంతూరు బాపట్లలోని గవర్నమెంట్ హాస్పిటల్ను చూసి షాక్ అయ్యాడట. ఇందుకు కారణం.. ఆ ఆస్పత్రి ఇదేదో కార్పోరేట్ హాస్పిటిల్లా వుండడమేనట. బాపట్లలోని ప్రభుత్వ ఆస్పత్రి.. అందులోనూ నవజాత శిశువుల కోసం ఏర్పాటు చేసిన వార్డ్ను చూసి.. ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రిలా వుందని షాక్ అయ్యాడట. ఇదే నిజమైన అభివృద్ది అని వైఎస్ జగన్ మీద ప్రశంసలు కురిపించాడు. దీంతో ఈ ట్వీట్ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలేమో కోన వెంకట్ ట్వీట్ మీద పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. పగలు రాత్రి ఉష్ణోగ్రతలు రెండు ప్రాంతాలలో 45 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నాయి. ఈ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొత్తిమీర నీరు ఎసిడిటీని తగ్గించడంలో చాలా మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు నియంత్రణలో, బరువు తగ్గడంలో కొత్తిమీర నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొత్తిమీరలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో కొత్తిమీర నీరు ఉపయోగపడుతుంది. కొత్తిమీర నీరు తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. కొత్తిమీర థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది.
పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు
ప్రెగ్నెన్సీ కాకుండా, పీరియడ్స్ ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కొన్ని కారణాలు అనారోగ్యానికి సూచక అయ్యే అవకాశం వుంటే మరికొన్ని వివిధ సమస్యల వల్ల తలెత్తే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా పీరియడ్స్ ఆలస్యం కావచ్చు. అధిక ఒత్తిడి హార్మోన్లలో మార్పులకు కారణమవుతుంది. జ్వరం, జలుబు, దగ్గు మొదలైన వ్యాధుల వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. దినచర్యలో మార్పులు పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణం కావచ్చు. గర్భనిరోధక మాత్రలు, కొన్ని ఇతర మందులు కూడా దీనికి కారణం కావచ్చు. ఊబకాయం వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు.
అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?
అధిక రక్తపోటు పైకి ఎలాంటి లక్షణాలు లేకుండనే లోలోపల తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు మూలంగా కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని కంటిచూపు తగ్గిపోవచ్చు. గుండె మరింత బలంగా పనిచేయాల్సి రావటం వల్ల గుండె పెద్దగా అవ్వచ్చు. దీంతో శరీరానికి తగినంత రక్తాన్ని సరఫరా చేయలేక గుండె చేతులెత్తేయొచ్చు. రక్తనాళాల్లో పూడికలు తలెత్తటం వల్ల కాళ్లకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు నొప్పి, నీరసం తలెత్తొచ్చు. మెదడులోని రక్తనాళాలు దెబ్బతినొచ్చు. బలహీనపడొచ్చు. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడొచ్చు, చిట్లిపోయి రక్తం లీక్ కావొచ్చు. ఫలితంగా పక్షవాతం ముంచుకురావొచ్చు.
తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?
తేనె. దీనివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.
గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే
గుండెకి రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె సంబంధిత జబ్బులు తలెత్తుతాయి. ఈ కారణంగా గుండెపోటు, గుండెనొప్పి వంటి సమస్యలు తలెత్తి ప్రాణాంతకంగా మారే అవకాశం వుంటుంది. కనుక ఇలాంటి సమస్యలు రాకుండా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే విత్తనాలను ఆహారంలో భాగంగా చేసుకుంటుండాలి. ఆ గింజలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించగలవు. అవిసె గింజల్లో గుండెకి మేలు చేసే పొటాషియం, కాల్షియం, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకుంటుంటే గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. నువ్వులు కూడా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా అడ్డుకుంటాయి.