మంగళవారం, 29 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 19 డిశెంబరు 2018 (14:22 IST)
సంబంధిత వార్తలు
ఇవి తింటే చర్మం మెరిసిపోతుంది... యవ్వనంగా...
'కోతి' అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది..
3 నెలలకే కోటి రూపాయల అల్పాహారం ఆరగించిన 'అమ్మ' జయలలిత... ట్రీట్మెంట్కు ఎంతో?
శీతాకాలంలో చిక్కుడు కాయలు తింటే...
భోజనాంతరం నీరు తాగకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..?
ఈ భోజనాన్ని అవి కూడా తినవు...?
ఓ హోటల్కు భోజనం తినడానికని వెళ్లాడు రమేష్. అక్కడ సర్వర్ ఇచ్చిన భోజనాన్ని చూసి ఇలా అన్నాడు.
రమేష్: ఈ భోజనాన్ని గాడిదలు కూడా తినవు.
సర్వర్: అయితే ఉండండి. గాడిదలు తినే భోజనం తెస్తాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)
హైదరాబాద్లోని ఇబ్రహీం బాగ్ మిలిటరీ ప్రాంతంలో సోమవారం ఒక చిరుతపులి కనిపించిందని పోలీసులు తెలిపారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్నట్లు పెద్ద పిల్లి కనిపించింది. ఈ కదలిక తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సిసిటివి కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు అటవీ అధికారులను అప్రమత్తం చేశారు.
పవన్ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. ఆయన సినిమాల్లోకి రాకముందు తమిళనాడులోని దివంగత కరాటే మాస్టర్ షిహాన్ హుస్సేన్ వద్ద శిష్యరికం చేశారు. ఆ సమయంలో పవన్కు రెన్షి రాజాతో పరిచయం ఏర్పడింది. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత పవన్ను రెన్షి రాజా కలిశారు. దీనిపై పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్
అంతర్జాతీయ పులుల దినోత్సవం మధ్యప్రదేశ్కు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పులుల ఉనికి, సంరక్షణ కోసం రాష్ట్రంలో జరిగిన కృషి ఫలితంగా, నేడు మధ్యప్రదేశ్లో అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక పులులు ఉన్నాయి, ఇది మధ్యప్రదేశ్కు మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా గర్వకారణం. 2022 సంవత్సరంలో నిర్వహించిన పులుల గణనలో, భారతదేశంలో దాదాపు 3682 పులులు వున్నట్లు నిర్థారించబడింది. ఇందులో గరిష్టంగా 785 పులులు మధ్యప్రదేశ్లో ఉన్నట్లు కనుగొనబడింది. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ చొరవ ఫలితంగా, పులుల సంఖ్యను పెంచడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?
మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక మహిళ తన లోదుస్తులలో రెండు తాబేళ్లను అక్రమంగా తరలించింది. అమెరికాకు చెందిన భద్రతా సంస్థ ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ), మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలోని చెక్పాయింట్ గుండా వెళుతుండగా తన బ్రాసియర్లో రెండు తాబేళ్లను దాచిపెట్టిన ఓ మహిళ పట్టుబడిందని తెలిపింది. రెండు తాబేళ్లలో ఒకటి బతికి లేదని టీఎస్ఏ నిర్ధారించింది. బతికి ఉన్న తాబేలును ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిష్ అండ్ వైల్డ్లైఫ్కు అప్పగించారు
జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)
2024 అసెంబ్లీ ఎన్నికల పర్యటన సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన గులక రాయి విసిరి ఆయనకు గాయాలు కావడానికి కారణమైన సతీష్ ఆచూకి లభించింది. తమ కుమారుడు సతీష్ కనిపించడం లేదంటూ ఇటీవలే అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సతీష్ కోసం గాలించారు. దీనితో అతడు కడపలో వున్నట్లు కనుగొన్నారు. కాగా తల్లిదండ్రులు అతడిని మందలించడం వల్ల ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ నెల 18న ఇంటి నుంచి వెళ్లిపోయిన సతీష్ నేరుగా కడప ఎందుకు వెళ్లాడన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆల్బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?
చాలామంది మహిళలను ఎక్కువగా బాధించే సమస్య వెన్నునొప్పి, అదే బ్యాక్ పెయిన్. ఐతే ఈ 4 అలవాట్లను కలిగి వుంటే బ్యాక్ పెయిన్ ఎప్పటికీ వదలదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రోజువారీ తాగే టీలో ఎక్కువ మోతాదులో పంచదార వేసుకుని తాగటం వల్ల బ్యాక్ పెయిన్ వదలదు. బాగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తింటుంటే కూడా సమస్య తగ్గకుండా వుంటుంది. తక్కువ స్థాయిల్లో వున్న ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా ఇలాగే సమస్య వదలకుండా వుంటుంది.
ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాలకులు దోహదపడతాయి.
అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు
అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.